Home / siva (page 240)

siva

నెల్లూరులో అన్ని సీట్లు వైసీపీనే విజ‌యం..!

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం వైసీపీలో చేరారు. పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లా వేచలంలో ఉన్న ప్ర‌తిప‌క్ష‌నేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ సమక్షంలో ఆయన తన అనుచరులతో పాటు పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో వీరిని వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. భారీ సంఖ్యలో ఆనం మద్దతుదారులు వైసీపీలో చేరడంతో పాద‌యాత్ర‌లో పెద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆనం రామానారాయణ …

Read More »

పత్తికొండలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘ‌న నివాళి..అన్నదాన కార్యక్రమం

దివంగత నేత , మాజీ ముఖ్య‌మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.క‌ర్నూల్ జిల్లా పత్తికొండలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నియోజ‌క‌వ‌ర్గ‌ వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పత్తికొండ వైఎస్ఆర్ …

Read More »

నేడు ఏపీలో హాట్ టాపిక్ ఇదే..వైఎస్ జ‌గ‌న్ సమక్షంలో వైసీపీలోకి

ఒక‌ప్పుడు నెల్లూరు జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన మాజీ మంత్రి ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మ‌రాడు. నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి… కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి… ఇప్పుడు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ సమక్షంలో ఆనం రాంనారాయణరెడ్డి ఈరోజు వైసీసీలో చేరుతున్నార‌ని స‌మ‌చారం. గతంలో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో …

Read More »

వైఎస్సార్‌కు ఘన నివాళి..జనసంద్రమైన ఇడుపులపాయ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా అదివారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ జనసంద్రమైంది. ఉదయం నుంచే అభిమానులు వేల సంఖ్యలో ఘాట్ కు చేరుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నారు. వైఎస్సార్‌ సతీమణి విజయమ్మ, కోడలు వైఎస్ భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఇతర కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులు అర్పించినవారిలో మాజీ ఎంపీలు …

Read More »

నా జీవితం అంకితం: వైఎస్‌ జగన్‌

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఆ మహానేతను ఆయన తనయుడు, ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ స్మరించుకున్నారు. ‘వర్ధంతి సందర్భంగా నాన్నను గుర్తుచేసుకుంటున్నాను. నాన్న ఆశయాలే నాకు మార్గదర్శనం. ఆయన ఆశయ సాధన కోసం నా జీవితాన్ని అంకితమిస్తాను’అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా అంతకుముందు వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అన్నవరం శివారులోని …

Read More »

కేసీఆర్ కి ప్రజలంతా కృతజ్ఞత తెలుపుకొనే వేదిక “ప్రగతి నివేదన సభ”

తెలంగాణలో టి.ఆర్.యస్ పార్టీ సెప్టెంబర్ 2 వ తేదీనాడు జరపబోయే చారిత్రాత్మక “ప్రగతి నివేదన సభ” పై  ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో  ఎన్నారై టి.ఆర్.యస్ యూకే  అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి , ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మరియు కార్యదర్శి సత్యమూర్తి చిలుముల పాల్గొన్నారు. ఎన్నారై టి.ఆర్.యస్ యూకే  అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ, దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని, ఎవరు కూడా ఆలోచించలేని చారిత్రాత్మక …

Read More »

ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ చిచ్చు.. పోలీసుల దౌర్జన్యమే

అధికారంలో ఉన్నాం…మమ్మల్ని ఎవరూ టచ్ చేయకూడదని చాలా మంది నేతలు తమ మాటల ద్వారానో చేతల ద్వారానో అందరికీ అర్ధమయ్యేలాగ చెపుతూనే ఉంటారు. ఇందులో బాగాంగనే ఏపీ అధికారంలో ఉన్న టీడీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లోనూ చిచ్చు పెడుతున్నారు. వైసీపీ నాయకులే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీనేతలకు వత్తాసు పలుకుతూ కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు.బుధ, గురువారాల్లో …

Read More »

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 30 సీట్లు..జలీల్ ఖాన్ జోష్యం

ఏపీలో అధఇకారంలో ఉన్న తెలగుదేశం పార్టీ నిర్వహించిన హామారా నారా హామారా కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైసీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించాలని చూశారని ఏపీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ ఫిరాయింప్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆరోపించారు. సభలో జరిగిన గందరగోళానికి జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ . అంతేగాక వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 30 సీట్లు లోపే వస్తాయని జోస్యం చెప్పారు. జగన్ చేసేది సంకల్పయాత్ర కాదని, పిక్నిక్ …

Read More »

వైఎస్ జగన్ చంద్రబాబుపై సూపర్ డైలాగ్..అలోచనలో ప్రజలు..!

అవకాశం చిక్కినప్పుడల్లా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఏదో ఓ విధంగా సెటైర్లు వేస్తున్నారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. తాజాగా విశాఖ జిల్లాలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలోనూ చంద్రబాబుపై జగన్ తనదైన స్టైల్లో సెటైర్లు వేసిన అక్కడి జనసందోహాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆయన చంద్రబాబును కాటు వేసిన పామును మళ్లీ అదికారంలోకి తేవాలని ఎవరైనా కోరుకుంటారా అని జగన్ ప్రశ్నించారు. ఏపీలో …

Read More »

ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైసీపీ ఎమ్మెల్యే..మూడు రోజుల్లో రాజీనామా..!

విషజ్వరాలపై స్పందించకపోతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వైసీపీ నేత, సాలూరు ఎమ్యెల్యే రాజన్నదొర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాలూరు మండలం కరాసు వలసలో 15 రోజుల్లో 9 మంది జ్వరాలతో చనిపోయారన్నారు. ప్రజలు వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat