Home / siva (page 237)

siva

200 ప్రత్యేక వాహనాలలో ..10 వేల మందితో రేపు జగన్‌ సమక్షంలో వైసీపీలోకి

ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉన్నందున ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు రాంకుమార్‌రెడ్డి వైసీపీలో చేరిక ఎప్పుడనేది స్ఫష్టం అయ్యింది. రేపు ఆయన విశాఖపట్నంలో జగన్‌ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పార్టీలో చేరిక సందర్భంగా వెంకటగిరి, గూడూరు నియోజక వర్గాల నుంచి నేదురుమల్లి కుటుంబ అభిమానులను విశాఖకు తీసుకెళ్లడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. గూడూరు, వెంకటగిరి …

Read More »

తెలంగాణలో ఒక్కటి అంటే ఒక్క సీటు కాంగ్రెస్‌ కు రాదంట..!

తెలంగాణలో కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని అపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఓ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌కు ఒక్కటి అంటే ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో అనేది కాంగ్రెస్‌కు చిత్తు కాగితంలాందని విమర్శించారు. తెలంగాణలో తక్కువ కాలంలో ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేశామని ఈటెల చెప్పుకొచ్చారు. ఇంకా అభివృద్ది ప్రాంతంగా తెలంగాణ విరాజిల్లుతుందని అన్ని వర్గాల ప్రజల …

Read More »

నారా లోకేష్‌ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఈటల రాజేందర్‌..!

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ మంత్రి నారా లోకేశ్‌ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌పై తెలంగాణ ఆపద్దర్మ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు టీఆర్‌ఎస్‌ పార్టీ హుస్నాబాద్‌లో తలపెట్టిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అసలు నారా లోకేష్‌ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా …

Read More »

అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ జనసమితి..!

టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ప్రొఫెసర్‌ కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితి కూడా అదే బాటలో నడిచింది. జిల్లాల వారీగా కొద్ది మంది అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సంబంధించి నలుగురు అభ్యర్థులను ప్రకటించారని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక నేత గాదె ఇన్నయ్య చెప్పారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి గాదె ఇన్నయ్య, నర్సంపేటకు అంబటి శ్రీనివాస్‌, మహబూబాబాద్‌కు అభినందన, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి చింతా స్వామిలను తమ అభ్యర్థులుగా …

Read More »

నేడు కేసీఆర్ ఎన్నికల శంఖారావం..!

తెలంగాణ రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రాష్ట్రాలతోపాటే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. నవంబర్, డిసెంబర్ మాసాల మధ్య మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వాటితో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎన్నికలు నిర్వహించాలని జాతీయ ఎన్నికల అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ప్రచారాన్నిఅత్యంత వేగంగా , బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా సభలే నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లో రెండేసి …

Read More »

ఎన్నికల ప్రచార బరిలోకి టీఆర్‌ఎస్..!

తెలంగాణలో ఎన్నికలకు కారు జోరందుకుంది. అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సమావేశంలోనే సీఎం కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించారు. 105 స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్.. మరో సంచలనానికి తెరతీశారు. వీరిలో 103 మంది సిట్టింగ్‌లకే ఇవ్వగా.. చెన్నూర్, ఆంథోల్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఈ స్థానాలను వరసగా బాల్క సుమన్, క్రాంతి కిరణ్‌కు కేటాయించారు. అతి త్వరలో మిగతా స్థానాలపై స్పష్టత ఇవ్వనున్నారు. …

Read More »

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా రేవంత్ ఘోర ప‌రాజ‌యం..టీఆర్ఎస్ స‌రియైన అభ్య‌ర్థి రంగంలోకి

టీఆర్ఎస్ పార్టీ నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ తెలంగాణ భవన్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే.అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకొని..తెలంగాణ ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు కేసీఆర్.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్నసిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్‌ నిరాకరించామన్నారు. రేపు జరగనున్న హుస్నాబాద్‌ బహిరంగ …

Read More »

షాక్ న్యూస్..హోటల్‌ గదిలో నటి ఆత్మహత్య..!

ప్రముఖ బెంగాలీ సినీ, టీవీ నటి పాయెల్‌ చక్రబోర్తి (38) మృతిచెందారు. పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలోని ఓ హోటల్‌ గదిలో బుధవారం రాత్రి పాయెల్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ‘మంగళవారం హోటల్‌లో ఓ గది తీసుకున్న పాయెల్‌ బుధవారం గ్యాంగ్‌టక్‌కు వెళ్లాలని చెప్పారు. గదిలో దిగే ముందే తనను ఎవరు డిస్టర్బ్‌ చేయొద్దన్నారు. అంతేకాకుండా బుధవారం రాత్రిపూట భోజనం కూడా తీసుకోలేదు’ అని హోటల్‌ సిబ్బంది తెలిపారు. దీంతో బుధవారం ఎంతగా డోర్‌ కొట్టినా తీయకపోవడంతో లోపలికి …

Read More »

వచ్చే ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలో 60 వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయం

కర్నూల్ జిల్లాలో టీడీపీ నేతలు ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌ డి.విష్ణువర్ధన్‌రెడ్డికి గట్టిషాక్‌ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు తొలిషాపురం పల్లె ఎల్లారెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, కోడుమూరు సమన్వయ కర్త మురళీకృష్ణ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ …

Read More »

రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా..!

రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ సమర్పించారు. స్పీకర్‌ కార్యాలయంలో రాజీనామా లేఖ ఇచ్చారు. స్పీకర్‌ మధుసూదనా చారిని కలిసేందుకు ప్రయత్నించారు. స్పీకర్‌ కుదరదని చెప్పడంతో స్పీకర్‌ పీఏకు రాజీనామాకు ఇచ్చారు. అనంతరం విలేకరులతో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యవహార శైలికి నిరసనగా రాజీనామా చేసినట్టు తెలిపారు. చిలక జోస్యాన్ని నమ్ముకుని కేసీఆర్‌ పరిపాలన సాగిస్తున్నారని, ఆయనకు పిచ్చి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat