అమెరికాలో ఉన్నప్పుడు కేటీఆర్ ఇంట్లో గిన్నెలు శుభ్రం చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తోంది. ఉత్తమ్ చేసిన హాట్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఉత్తమ్ ని ట్రోల్ చేస్తూ టీఆర్ఎస్ అనుచరులు, కేటీఆర్ అభిమానులు విపరీతంగా ఫొటోలు అప్ లోడ్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నారైలు అయితే.. ఉత్తమ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. …
Read More »బ్రేకింగ్ న్యూస్ ..ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ
తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఎప్పుడైయితే ప్రకటించాడో అప్పటి నుండి టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఇటీవలనే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్లు ప్రకటించాడు. తాజాగా మరో కాంగ్రెస్ నేత కేసీఆర్ లోకి వలస వస్తున్నట్లు సమచారం. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ …
Read More »ప్రత్యర్ధ పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్న కేసీఆర్..!
తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా తమ పార్టీ తరపున ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే 105మంది అభ్యర్థుల జాబితాను అభ్యర్థులను కూడ ప్రకటించడంతో ఒక్కసారిగా పత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇందుకు ఉదహారణ ఇప్పటికే నాలుగు రోజులు గడుస్తున్నా ప్రతిపక్షాలు ఇప్పటిదాకా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకుండా సతమతం అవ్వడం. …
Read More »తెలంగాణ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ది..!
బంగారు తెలంగాణ సాధనకు రాష్ట్ర ప్రజలు మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టాలని ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివారం బాసర సరస్వతి అమ్మవారిని ఆపద్ధర్మ మంత్రి అల్లోల దంపతులు, మధోల్ టీఆర్ఎస్ అభ్యర్థి జి.విఠల్రెడ్డిలు దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు ముందు అన్ని పార్టీలు రాబోయే ఎన్నిక ల్లో మట్టికరుస్తాయన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ తెరాసా విజయం సా ధిస్తుందన్నారు. రమేష్ రాథోడ్ …
Read More »ప్రచారంలో దూసుకుపోతున్నగులాబీ అభ్యర్థులు..!
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధి జలగం వెంకటరావు, ఇల్లెందు నుంచి కోరం కనకయ్య, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావ్ ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించారు. తాటి వెంకటేశ్వర్లు తన అనుచరులతో కలిసి దమ్మపేట, అన్నపురెడ్డిపల్లిలో మోటర్సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, ముఖ్య నాయకులు, టీఆర్ఎస్ స్థానిక …
Read More »టీఆర్ఎస్ కే మా ఓటు..వందల మంది ప్రతిజ్ఞ..!
తెలంగాణలో గత 4 సంవత్సరాలుగా పాలన ఎలా ఉందో ప్రజలకే..కాదు యావత్తు దేశానికే తెలుసు. దేశ ప్రధానినే ఆశ్యర్యపోయారు ..ఇతర ముఖ్యమంత్రులతో..సీనియర్ నేతలతో మీటింగ్ లో , భారీ బహిరంగ సభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి పాలన చాల బాగుంది..ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలకు బాగా అందాయి..ఇలా ఒక్కరు కాదండి..ప్రతి ఒక్కరు మెచ్చుకున్నవారే. ఇందులో బాగంగానే కేసీఆర్ వేంట నడవాలని..మళ్లి ఆయనే రావలని స్వచ్చందంగా ప్రజలు కోరుకుంటున్నారు. తాజాగా వరంగల్ అర్బన్ …
Read More »30 ఏళ్లు కాంగ్రెస్ లో ఉండి..టీఆర్ఎస్లోకి మాజీ స్పీకర్..!
అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారుతున్నాయి. భారీగా టీఆర్ఎస్లోకి వలసలు జరుగుతన్నాయి. తాజాగా గౌరవం లేని చోట ఉండ డం ఇష్టం లేకే పార్టీ మారాల్సి వచ్చిందని మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డి తెలిపారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలోని తన స్వగృహంలో ఆదివారం ఆయన బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో సమావేశమయ్యారు. ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందో సురేశ్రెడ్డి …
Read More »ఓ సారి కౌగిలించుకుంటే ఏమీ కాదు..!
‘అందరిలాగే మేము కూడా మనుషులమే.. మమ్మలను అందరితో సమానంగా చూడండి. మాతో మాట్లాడినంత మాత్రాన, మమ్మల్ని కౌగిలించుకున్నంత మాత్రాన ఏమీ కాద’0టూ హిజ్రాలు, గే, లేస్బియన్స్ వినూత్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తమతో స్నేహం చేయాలంటూ ఆదివారం సాయంత్రం మోబీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘క్వీర్ కౌగిలి’ పేరుతో నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ప్రచారం చేశారు. ప్రేమ అనేది మనసుకు చెందినదని, శరీరానికి కాదని, తమను ఓ సారి కౌగిలించుకుంటే …
Read More »ముందస్తు ఎన్నికల్లో కరుసైపోనున్న ప్రతిపక్షాలు.. ఆధీమాతోనే ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలతో అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. సంక్షేమ పథకాల అమలు ద్వారా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. రైతుబంధు వంటి దూరాభార పధకం ఆలోచించి మరీ అమలు చేస్తున్నారని అందరికీ తెలిసిందే. ఇప్పటివరకూ అమలుచేసిన అనేక పథకాలు మళ్లీ తన పార్టీకి అధికరాం కట్టబెడతాయన్న భావనలో కేసీఆర్ ఉన్నారు. రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా, అంగన్వాడీల జీతాల పెంపు తదిరత అంశాలపై ప్రజలు …
Read More »3దశాబ్ధాలు కత్తులు నూరుకున్న కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు మళ్లీ తన్నుకుంటారా.?
తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి నాలుగునుంచి ఏడుశాతం వరకు ఓటు బ్యాంకు ఉంది. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి ఆచర్య ఉపకరిస్తుందనకుంటే.. తెలంగాణలో కేసీఆర్ విజయం ఖాయమని కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా నమ్ముతున్నారు. ఇప్పడు తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్కు 90 స్థానాల వరకు దక్కే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే ఈసంఖ్య పెరుగుతుందే తప్ప …
Read More »