Home / siva (page 231)

siva

బ్రేకింగ్ న్యూస్ ….టీడీపీకి చెందిన 21 మంది మూకుమ్మడి రాజీనామా

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతల్లో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. స్థానికంగా నేతల మధ్య విభేదాలతో ఒకరివెనుక ఒకరు రాజీనామాల దారిపడుతున్నారు. తాజాగా టీడీపీకి చెందిన భట్టిప్రోలు జడ్పీటీసీ సభ్యురాలు బండారు కుమారి రాజీనామా చేశారు. మంత్రి నక్కా ఆనందబాబు వైఖరికి నిరసనగా రాజీనామా చేసినట్లు ఆమె ప్రకటించారు. మంత్రి ప్రోటోకాల్‌ పట్టించుకోకుండామ తమపై వివక్ష చూపుతున్నారని …

Read More »

200 మందితో వైసీపీలో చేరిన ఈ నాయకుడు ఎవరో తెలుసా..!

ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది .275వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం విజయనగరం నియోజకవర్గంలోని జొన్నవలస క్రాస్‌ నుంచి ప్రారంభించారు. అయితే ప్రజా సంకల్ప యాత్రలో జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు సోమవారం వైసీపీ పార్టీలో చేరారు. బీజేపీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, …

Read More »

పాదయాత్రలో తల్లడిల్లిన జగన్‌..ఏం జరిగిందో తెలుసా..?

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొనసాగుతోంది. రోజు వేలాది మంది ఆయ‌న‌తో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను జగన్ తో చెప్పు కుంటున్నారు. అయితే పాదయాత్రలో జగన్ చిన్నారులు, వృద్ధుల పట్ల ఎంతో జాగరూకత ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంటోంది. 275వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం విజయనగరం నియోజకవర్గంలోని జొన్నవలస క్రాస్‌ నుంచి ప్రారంభించారు. కాగా ఆదివారం …

Read More »

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో విజయనగరమే జగన్ విజయానికి నాంది..ఎమెల్యే పుష్పా శ్రీవాణి !

ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మరో చారిత్రక ఘట్టానికి చేరుకుంది. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. అక్క‌డ రావి చెట్టు మొక్క‌ను జ‌గ‌న్ నాటారు. గ‌త ఎడాది (2017 )నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర నేటితో 269 రోజుల‌కు …

Read More »

విశాఖ జిల్లాలోనే వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర ..భారీగా భద్రత పెంపు…!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జ‌గ‌న్ భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేసినట్లు స‌మ‌చారం. ఎమ్మెల్యేపై మావోయిస్టుల దాడి జరిగిన విశాఖ జిల్లాలోనే ప్రస్తుతం జగన్ పాదయాత్ర కూడా జరుగుతుండటం గమనార్హం. దీంతో అప్రమప్తమైన పోలీసులు జగన్ కు పటిష్ట భధ్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ను అడిగి తీసుకున్న పోలీసులు ఆయా మార్గాల్లో తనిఖీలు,సోదాలతో రక్షణ చర్యలను చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ …

Read More »

బ్రేకింగ్ న్యూస్ టీడీపీలో చేరిన వైసీపీ నేత..!

ఆంధ్రప్రదేశ‌్ లో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీని వీడి అధికారంలో ఉన్న టీడీపీలో చేరగా.. తాజాగా … శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో వైసీపీ నేత అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబూరావు ఆదివారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రాష్ట్ర మంత్రి కె. అచ్చెన్నాయుడు… బాబూరావుకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. …

Read More »

పోలీస్ ల జోలికి వస్తే నాలుక కోస్తా..ఎంపీ జేసీ పై మగాళ్లమంటూ మీసం తిప్పిన సిఐ

శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలూ పనిచేసే పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడితే నాలుక కోస్తామని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని ఉద్దేశించి పోలీసు అధికారుల సంఘం నాయకులు హెచ్చరించారు. గురువారం అనంతపురంలోని పోలీసు అధికారుల సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, ప్రధాన కార్యదర్శి గోరంట్ల మాధవ్‌ విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రాజకీయ నాయకులు అదుపుతప్పి పోలీసు వ్యవస్థను ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతుండడం బాధాకరమన్నారు. కొంతమంది రాజకీయ నేతలు పోలీసు …

Read More »

భర్తకు తెలియకుండా ప్రియుడితో … ప్రియుడికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం

ఏపీలో నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాల కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటి వల్ల హత్యలు…ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒక పక్క పరువు హత్యలతో అలజడి రేగుతుంటే … మరో పక్క అక్రమ సంబంధాలతో పచ్చని కాపురాల్లో చిచ్చు రగులుతోంది. అన్యోన్యంగా ఉండాల్సిన భార్యభర్తలు అక్రమ సంబంధాలతో హత్యలకు గురౌతున్నారు. భర్త కు తెలియకుండా ప్రియుడితో … ప్రియుడికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహారాష్ట్ర యువతి ఉదంతం …

Read More »

ఏపీలో వైఎస్ జ‌గ‌న్ కు 130 సీట్లు వస్తాయని చెప్పిన ప‌చ్చ మీడియా రహస్య సర్వే ..!

ఆంధ్రప్రదేశ్ లో జ‌రిగే వ‌చ్చే ఎన్నికలలో ప్ర‌తి ప‌క్షంలోఉన‌్న వైసీపీ పార్టీ వంద సీట్లకు పైనే గెలుచుకునే అవకాశం ఉందని… ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణం చేస్తార‌ని సర్వేలు ప‌టా పంచాల్ చేశాయి. అయితే స‌ర్వ చేసింది ఎవ‌రో కాదు అధికార తెలుగుదేశం పార్టీకి అనుచరులైన పచ్చ పత్రికలేనని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తమ పరిస్థితి ఎలా ఉందో ఓ ప‌చ్చ మీడియాతో రహస్య సర్వే జరిపించారట.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాఫ్ట్రంలో …

Read More »

పాపం అమ్మాయి..తన తండ్రి… ఎవరికి చెప్పుకోవాలో తెలియక

ఆడది కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు కామాంధులు. అత్యంత దారుణంగా మ‌హిళ‌ల‌పై లైంగిక దాడులు జ‌రుపుతున్నారు. ఎక్క‌డ చూసిన‌ దుశ్చర్యలను మాత్రం ఆపలేకపోతున్నారు. తాజాగా కామాంధుల లైంగిక వేధింపులను భరించలేని ఓ విద్యార్థిని తనువు చాలించింది. తన తండ్రి స్నేహితుడే వేధించడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక బలవన్మరణానికి పాల్పడిందిం. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే… అర్బన్ జిల్లాలోని కాశిబుగ్గ ఎస్‌ఆర్‌నగర్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat