Home / siva (page 223)

siva

అంగరంగ వైభవంగా జరిగిన ఎస్‌ఎస్‌ రాజమౌళి కుమారుడు వివాహం..!

టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌ రాజధాని జయపుర‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుకను నిర్వహించారు. ఆదివారం రాత్రి వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేడుకకు రెండు రోజుల ముందే ప్రముఖులు ప్రభాస్‌, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, ఉపాసన, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతిబాబు, రానా తదితరులు హాజరయ్యారు. ముందస్తు పెళ్లి వేడుక నుంచి …

Read More »

చిన్న పొరపాటుతో వైఎస్‌ఆర్ కుటుంబాన్ని వదులుకున్న..వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో మళ్లీ వైసీపీలోకి

అధికారంలోకి వచ్చినప్పటినుంచి అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. దేశంలో అందరికంటే సీనీయర్‌ని అని, సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకొనే బాబుకు రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధిలేదని ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు తీరుతో టీడీపీ నేతలే పార్టీ మారుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోగా.. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం నచ్చకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా …

Read More »

వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన

ఏపీ ప్రతిపక్ష నేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ వచ్చే నెల రెండో వారంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఆ పార్టీ శ్రేణులతో భూమన సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 8, లేదా 9వ తేదీ నాటికి ప్రజా సంకల్పయాత్ర ముగిసే అవకాశాలున్నాయన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో దివంగత …

Read More »

మీ ‘బతుకులు చెడ’ అని సీఎం కేసీఆర్‌ ఊరికే అనలా !

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గత నెలలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ కూటమిని ఉద్దేశించి ‘తూ మీ బతుకులు చెడ’ అని చేసిన వాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఇదే వాఖ్యలుపై ఒక వార్త మరో సంచలనంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. యూ-టర్న్ సీఎం చంద్రబాబు హైకోర్టు విషయంలో ప్లేటు మార్చారని ట్విటర్‌లో …

Read More »

కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్‌కు టీఆర్‌ఎస్ ఎన్నారై సాతాఫ్రికా శాఖ సంపూర్ణ మద్దతు

భారత దేశంలో గుణాత్మక మార్పు కోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు టీఆర్‌ఎస్ ఎన్నారై సాతాఫ్రికా శాఖ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎన్నారై సాతాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్‌కు తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందన్నారు. 14 ఏండ్లు పోరాటం చేసి తెలంగాణను సాధించిన కేసీఆర్‌కు దేశంలోని …

Read More »

టీడీపీ కార్యాలయంలో మహనీయులు పూలే, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఫొటోలకు ఎదురుగానే రాసలీలలు

టీడీపీ సీనియర్‌ నాయకుడు, మహా విశాఖ నగర టీడీపీ బీసీ సెల్‌ కార్యదర్శి నెల్లి సాధూరావు అభం శుభం తెలియని ఓ బాలికతో రాసలీలలు జరిపిన వీడియో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. గాజువాక కైలాస్‌నగర్‌లోని టీడీపీ కార్యాలయంలో మహనీయులు పూలే, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఫొటోల సాక్షిగా మనమరాలి వయసున్న బాలికతో అశ్లీలంగా ప్రవర్తించిన దృశ్యాల వీడియో కలకలం రేపుతోంది. డాక్‌యార్డ్‌లో పనిచేసి రెండేళ్ల కిందటే రిటైర్‌ అయిన సాధూరావు.. 30 …

Read More »

వైఎస్ జగన్‌కు పంచాయతీ బోర్డు మెంబర్‌కున్న అనుభవం కూడా లేదు..!

ఏపీ ప్రతిపక్ష నేత.వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు పంచాయతీ బోర్డు మెంబర్‌కున్న అనుభవం కూడా లేదని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఎకనామిక్స్‌, సోషియాలజీ తెలియదని అన్నారు. అన్నీ ఇచ్చేస్తామని ఆయన కబుర్లు చెబుతున్నారని, ఇలాంటి అనుభవశూన్యులతో భవిష్యత్‌కు ప్రమాదమని చంద్రబాబు అన్నారు. మంగళవారం సంక్షేమ రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు. సాధించిన ప్రగతిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. …

Read More »

ఢిల్లీలో వైసీపీ ‘వంచనపై గర్జన’

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈనెల 27న వైసీపీ ఢిల్లీలో ‘వంచనపై గర్జన’ దీక్షను నిర్వహించనుంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ప్రభుత్వాల తీరును ఎండగడుతూ వైసీపీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద డిసెంబర్‌ 27 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు దీక్ష నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఈ కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ …

Read More »

వైసీపీలో చేరిన సీనియర్ స్టార్ హీరో..జగన్‌ను చూసినప్పుడు బుద్ధుడి రూపం కళ్ల ముందు

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ వైఎస్ జగన్ ను ప్రముఖ నటుడు భానూ చందర్ మెచ్చుకున్నారు.చరిత్రలో ఎన్నడూ లేని విదంగా జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఎన్.టి.ఆర్.తర్వాత ఇంత ప్రజాదరణ చూరగొన్న నేతను తాను చూడలేదని ఆయన అన్నారు. జగన్ ను ఆయన కలిసి వచ్చారు. సంఘీ భావం ప్రకటించారు.ఆ తర్వాత విశఖ జిల్లాలో పిల్మ్ ఫెడరేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీలో చేరానని భానుచందర్‌ అన్నారు. …

Read More »

సింగపూర్‌ పర్యటనకు మంత్రి నారా లోకేశ్‌..!

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సింగపూర్‌ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో సింగపూర్‌లో పర్యటించనున్నారు. సింగపూర్‌ ఆరో అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ నాథన్‌ స్మారకార్థం ఆ దేశ ప్రభుత్వం అందించే ఎస్‌.ఆర్‌ నాథన్‌ ఫెలోషిప్‌ను లోకేశ్‌ అందుకోనున్నారు. ఈ మేరకు ఫెలోషిప్‌ను అందుకోవాలని మంత్రి లోకేశ్‌కు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌ ఆహ్వానం పంపారు. ఈ పర్యటనలో భాగంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat