ఏపీలో అన్ని పార్టీల నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఇప్పటికే, అధికారంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గత వారం నుండి వైసీపీలోకి చేరుతూనే ఉన్నారు. తాజాగా బీజేపీకి భారీ షాక్ తగలబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న సీనియర్ పార్లమెంటిరియన్, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఆయన రెండు మూడు రోజుల్లో …
Read More »తల్లి కాబోతున్నతెలుగు టీవీ యాంకర్..!
బుల్లితెర ప్రేక్షకులకి హుషారెత్తించే లాస్య ఫిబ్రవరి 15,2017న మంజునాథ్ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం తమ రెండో వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో సోషల్ మీడియా వేదికగా తను తల్లి కాబోతున్న విషయాన్ని తెలిపింది లాస్య. జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలని చూశాము. సెకండ్ యానివర్సరీ సందర్భంగా నేను తల్లి కాబోతున్నాన్ననే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. లిటిల్ హనీ త్వరలోనే మాతో కలవనున్నాడు. అప్పుడు మా ఫ్యామిలీ ముగ్గురం …
Read More »సినీ నటుడుకు వైసీపీలో పదవి ఇచ్చిన జగన్
సినీ నటుడుకు వైసీపీలో పదవి ఇచ్చిన జగన్ టాలీవుడ్ సినీ నటుడు పృథ్వీరాజ్ కు వైసీపీ పార్టీలో పదవి ఇచ్చారు. ఆయనను వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లాకు చెందిన పృథ్వీ గత కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే..వైఎస్ జగన్ ఇటీవల నిర్వహించిన …
Read More »ఏపీలో పెరుగుతన్న వైఎస్ జగన్ బలం..వైసీపీలోకి మాజీ డిజిపి సాంబశివరావు
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీలో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే టీడీపీ నుండి కడప జిల్లా రాజంపేట మేడా మల్లిఖార్జున రెడ్డి, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకానపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. తాజాగా మాజీ డిజిపి సాంబశివరావు వైసీపీలో చేరుతారని ఆ పార్టీలోని ముఖ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం. జగన్ పాదయాత్ర సమయంలోనే మాజీ డిజిపి సాంబశివరావు …
Read More »వాలైంటైన్స్ డే.. ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్..వీడియో వైరల్..!!
వాలైంటైన్స్ డే సందర్భంగా ఆ ప్రేమికులు కళాశాల ఎదురుగా ఉన్న పార్క్ లో ముచ్చట పెడుతున్నారు. ఇంతలో భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని చుట్టు ముట్టి పెళ్లి చేశారు.వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా సీఎంఆర్ కళాశాలకు చెందిన విద్యార్దులు కళాశాల ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఏకాంతంగా ఉన్నారు. ఇంతలోనే వారిని భజరంగ్ దళ్ కార్యకర్తలు చుట్టుముట్టి బలవంతంగా తాళి కట్టించారు. వారు ఏం చేస్తారోనన్న భయంతో ఆ అబ్బాయి అమ్మాయి …
Read More »సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర పంజా..18 మంది మృతి..మరో 13 మందికి గాయాలు
జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో పాఠశాలలో బాంబు పేలుడు ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే ఉగ్రవాదులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. అవంతిపుర సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై తొలుత తుపాకీలతో కాల్పులు జరిపిన అనంతరం ఐఈడీతో దాడులు చేశారు. ఈ ప్రమాదంలో 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పేలుడు వల్ల ఆ …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ..!
ఏపీలో రాజాకీయ వలసలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి పక్ష పార్టీ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. సీటు దక్కదనో.. ఇంకా మంచి పదవి దక్కుతుందనో నేతలు పార్టీలు మారుతున్నారు. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీ అధినేత జగన్ను కలిసి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. 24గంటలు కూడా గడవక ముందే విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో …
Read More »కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మాజీమంత్రి రాజీనామా..!
కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ తనకు కేటాయించకుంటే పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ఆమె ప్రకటన చేశారు. గురువారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రేణుకా చౌదరి ప్రకటన చేశారు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇతరులకు ఇస్తారంటూ లీకులు రావడంతో మనస్తాపం చెందిన ఆమె ఈసారి టికెట్ తనకు కేటాయించకుంటే పార్టీలో ఉండి కూడా దండగనే అభిప్రాయంలో ఉన్నారు. …
Read More »మధ్యాహ్నంలోగా రాజీనామా చేసి… వైసీపీలో చేరుతున్న టీడీపీ ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్యే
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రతిపక్షంలో వైసీపీ పార్టీలోకా భారీగా చేరికలు జరుగుతున్నాయి.నిన్నటికి నిన్న ప్రకాశిం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ పార్టీలో చేరగా నేడు మరికొందరు జగన్ తో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరు టీడీపీ నేతలు ఇప్పటికే వైసీపీ నేతలతో చర్చలు జరిపినట్టు సమాచారం. నిన్నటి నుంచి వారి ఫోన్లు కూడా అందుబాటులోకి రావడంలేదు. వారి భాటలోనే మరో ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే …
Read More »పత్తికొండలో టీడీపీకి, పదవికి రాజీనామా..?
కర్నూల్ జిల్లాలోని పత్తికొండ నియోజక వర్గంలో టీడీపీ నేత రాజీనామా కలకలం రేగింది. టీడీపీకి, జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసేందుకు వరలక్ష్మి సిద్ధం కావడంతో చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధిగా తనను డిప్యూటీ సీఎం కేఈ కృష్టమూర్తి గుర్తించకపోవడం మన్తస్తాపం చెందిన వరలక్ష్మి టీడీపీకి గుడ్ బై చెప్పాలనే యోచనలో ఉన్నారు. ఈరోజు(గురువారం) తన అనుచరులతో జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. బీసీ ఓట్లతో గెలిచి కేఈ కృష్ణమూర్తి …
Read More »