Home / siva (page 197)

siva

అఖిలప్రియకు ఝలక్‌ ఇచ్చిన గంగుల ప్రతాప్‌రెడ్డి.. వైసీపీకి మద్దతు..!

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి అనూహ్యంగా వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. దీంతో మంత్రి అఖిలప్రియకు ఝలక్‌ ఇచ్చినట్టయ్యింది. గంగుల ప్రతాప్‌రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీలో చేరిన విషయం విదితమే. ఆయన అదే పార్టీలో కొనసాగుతుండడంతో గంగుల వర్గం ఓట్లు చీలి తమకు లాభిస్తుందని అఖిలప్రియ భావించారు. కానీ మంగళవారం గంగుల ప్రతాప్‌రెడ్డి ఆళ్లగడ్డలో వైసీపీ …

Read More »

ఓటమి ఎరుగుని దగ్గుబాటి వైసీపీ నుండి పోటీ..ప్రకాశం జిల్లా పర్చూరు పీఠం ఎవరిదో..?

2019 ఎన్నికల్లో పర్చూరు పీఠం అధిష్టించేదెవరు.. జనసేవ ప్రభావం ఎవరికి ఇబ్బంది.. అధికార పార్టీ తన సీటును కాపాడుకునేనా.. జగన్‌ చరిష్మా, వైసీపీలో కొనసాగుతున్న చేరికలతో దగ్గుబాటి విజయం నల్లేరుపై నడకేనా? అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ సారి కులం కార్డు ప్రభావం ఎంతో అంచనా వేయడం కష్టంగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో పర్చూరు బరిలో ఈసారి అత్యధికంగా 15 మంది పోటీపడుతున్నా.. …

Read More »

రాయచోటిలో నిన్ను నమ్మం బాబూ అంటున్న మహిళలు..!

మ‌రో తొమ్మిది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం విదిత‌మే. అయితే అదే గ‌త 5 సంవ‌త్స‌రాలుగా టీడీపీ ప్ర‌భుత్వం అస‌మ‌ర్థ పాలన చేస్తుంద‌ని, దాంతో ప్ర‌జ‌ల జీవితాలు అత‌లాకుత‌ల‌మ‌వుతున్నాయ‌ని, ఏపీలో ఇప్పుడు అంతులేని స‌మ‌స్య‌లు తాండ‌వం చేస్తున్నా పాల‌కులు ప‌ట్టించుకోలేద‌ని నిన్ను న‌మ్మం బాబు అంటూ వైసీపీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇందులో బాగాంగానే కడప జిల్లా రాయచోటి మండలం యండపల్లి గ్రామం పూసల కాలనీలో …

Read More »

పరిటాల అనుచరులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ..ఓటుకు ఎంతో తెలుసా

ఏపీలో మరో 9 రోజుల్లో జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ నేతలు బరితెగింపులకు దిగుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను గట్టెక్కించేందుకు ప్రలోభాలకు తెరతీశారు. అందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల అనుచరులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు ఆరు వేల రూపాయలు పంచుతున్నట్టు ప్రచారం జరగుతోంది. అయితే తాజాగా హైదరాబాద్‌లో పరిటాల సునీత నిర్వాకం బట్టబయలైంది. …

Read More »

పిల్లి గట్టిగా అరిస్తే పులి అవుతుందా, పిల్లి పిల్లే..పులి పులే..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరులో బహిరంగ సభలో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారని, కుల,మత, పార్టీలకు అతీతంగా న్యాయం చేసిన ఏకైక నాయకుడు వైఎస్సార్‌ అని షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడున్న చంద్రబాబు పాలనలో రైతులకు …

Read More »

వామ్మో ఏపీలో ఓటుకు రూ.12 వేలు..!

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో స్థానిక పరిస్థితులకు తోడు ప్రతిపక్ష వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుండటం, లోకేశ్‌ ఓటమి సంకేతాల నేపథ్యంలో చంద్రబాబులో ఆందోళన మొదలయ్యింది. భారీయెత్తున డబ్బులు వెదజల్లి కొడుకుని గెలిపించేందుకు తెలుగుదేశం అధినేత స్కెచ్చేశారు. మొత్తం మీద రూ.300 కోట్లకు పైగా సొమ్మును మంగళగిరిలో కుమ్మరించాలని నిర్ణయించినట్లు ఒక వార్త పత్రిక కథనం ప్రచురించింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. నంద్యాల ఉప ఎన్నికలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా …

Read More »

బ్రేకింగ్ న్యూస్ వైసీపీలో చేరిన..హీరో రాజశేఖర్, జీవిత

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరింత దగ్గరగా ఉండండతో ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులంతా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు జై కొడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పోసాని, ఆలీ, హీరో తనీష్ ఇలా చాలమంది జగన్ కు జై కొట్టారు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు రాజశేఖర్, జీవిత రాజశేఖర్ దంపతులు …

Read More »

తన అనుచరులతో వైసీపీలో చేరడానికి మాజీ మంత్రి, ప్ర‌స్తుతం కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రెడీ

ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీలోకి వ‌ల‌స‌లు భారీగా కొన‌సాగుతున్నాయి. నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగుస్తున్నా నేత‌లు మాత్రం బాబుపై న‌మ్మ‌కం లేక వైసీపీ గూటికి చేరుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, ప్ర‌స్తుతం కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. గతంలో వైసీపీలో ఉన్న కొత్తపల్లి …

Read More »

ఏప్రిల్ 9న ఓటెయ్యండి, 5లక్షల మెజార్టీతో గెలుస్తా కంటే ఇదే పెద్ద జోక్ 

నారా లోకేష్‌ ఎన్నికల ప్రచారంలో తన ప్రసంగాలతో నవ్వులు పూయిస్తున్నారు. ఎప్రిల్‌ 11న ఎన్నికల పోలింగ్‌ అయితే 9న ఓటేయ్యండని నోరు జారిన లోకేశ్‌ మంగళగిరిలో తనదే విజయమని 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్నారు. ఇది విన్న జనాలు పడిపడి నవ్వుతున్నారు. నియోజకవర్గంలో ఉన్నదే 2 లక్షల 23 వేల 300 ఓటర్లు అయితే.. లోకేష్‌ ఐదు లక్షల మెజార్టీతో ఎలా గెలుస్తారని చెప్పుకుంటున్నారు. అలాగే పసుపు-కుంకమ పై …

Read More »

మీరు రావొద్దు ఓటు వేస్తాం అని చెప్తున్న వారికి భారతి ఏం సమాధానం చెప్తున్నారో తెలుసా

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు మద్దతుగా ఆయన సతీమణి వైయస్ భారతి ప్రచార బరిలోకి దిగారు. ఇప్పటికే జగన్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో మునిగిపోయి ఉన్నారు. తాజాగా వైయస్ భారతి రంగంలోకి దిగారు. వైయస్ భారతి పులివెందుల నియోజకవర్గంలో ప్రతీ ఇంటికీ కాలి నడకన ఎటువంటి ఆర్భాటం లేకుండా ప్రచారాన్ని ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే అధికారం చేపడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశఆరు. తమ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat