బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ కాస్త దిగొచ్చిన పసిడి ధర. శుక్రవారం అమాంతం పెరిగింది. నేటి బులియన్ ట్రేడింగ్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.305 పెరిగి, రూ.32,690కి చేరింది. స్థానిక జ్యువెలరీ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం బంగారం ధర పెరుగుదల కారణమని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండిధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.204 పెరిగి, …
Read More »చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్విట్ చేశారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు 69వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని ట్వీట్ చేశారు. Warm birthday greetings …
Read More »నెక్లెస్ రోడ్ లో 5kరన్
వరల్డ్ మలేరియా డే ను పురస్కరించుకొని వెల్ టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నేల తేదీ 21ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుండి 5:30గం” 8గం”వరకు మలేరియా వ్యాధి పై ప్రజలకు ఆహాగాహన కల్పించడానికి 5k రన్ నిర్వహిస్తునట్లు వెల్ టెక్ ఫౌండేషన్ ఛైర్మన్ విరచారి ఒక ప్రకటనలో తెలిపారు.. ప్రజారోగ్యం మేలు కోరి వెల్ టెక్ ఫౌండేషన్ చేస్తున్న మలేరియా ఆహాగాహన 5కె రన్ లో …
Read More »కర్నూలు జిల్లాలో చేతులు ఎత్తేసిన 7 మంది టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు
కర్నూలు జిల్లాలో పోటీ చేసిన అందరితో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తీర వచ్చక ఈ రోజు 7 మంది టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు సమావేశానికి రాకుండా ఎగ్గొట్టారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్గార్డెన్లో చంద్రబాబు నాయుడు , టీడీపీ అభ్యర్థులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్ సరళిపై …
Read More »ఇంజినీరింగ్ అమ్మాయిపై అత్యాచారం’జరిపి.. చెట్టుకు వేలాడదీసి..సజీవ దహనం
కర్ణాటకలోని రాయ్చూర్లో దారుణమైన ఘటన వెలుగుచూసింది. రాయ్చూర్ అడవిలో గత మంగళవారం యువతి మృతదేహం చెట్టుకు వేలాడుతూ లభ్యమైంది. మృతురాలిని మధు పథారాగా గుర్తించారు. సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న మధుపై ‘అత్యాచారం’ జరిపి.. ఆపై సజీవ దహనం చేసి.. చెట్టుకు వేలాడదీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన ఈ నెల 13న జరగగా.. ఈ నెల 16న చెట్టుకు వేలాడుతున్న బాధితురాలి మృతదేహాన్ని గుర్తించారు. హత్యకేసుగా భావిస్తున్న ఈ ఘటనలో …
Read More »ఏపీలో హాట్ టాపిక్… మే 23న టీడీపీ మంత్రులందరూ ఓటమి..?..ఇదిగో సాక్ష్యలు
ఏపీలో ఉన్నరాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గెలుపెవరిదో మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. అయితే చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రులుగా వ్యవహరించిన చాలా మందికి ఓటమి తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎవరో కొందరు లక్కీగా బయటపడవచ్చు గాక.. మిగతా వాళ్లకు మాత్రం ఓటమి తప్పదనే అంచనాలు వినిపిస్తున్నాయి.ముందుగా ఫిరాయింపు మంత్రుల గురించి మాట్లాడుకుంటే… అఖిలప్రియ – అమర్ నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి …
Read More »ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి..స్పీకర్ పదవికే కళంకం తెచ్చిన నేత కోడెల
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆ పదవికి కళంకం తెచ్చిన వ్యక్తి అని వైసీపీ ప్రదాన కార్యదర్శి , మాజీ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. తన పదవిని దుర్వినియోగం చేసిన స్పీకర్ ను తాను మరొకరిని చూడలేదని ఆయన అన్నారు. 23 మంది వైసిపి ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తే కనీసం వారికి నోటీసు కూడా ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆయన అన్నారు.అసెంబ్లీని ఏకపక్షంగా నడిపారని, చిత్తూరు జిల్లా …
Read More »తలనొప్పి రావడానికి గల ప్రధాన కారణాలు..!
సాధారణంగా మనలో చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. క్షణం తీరికలేని జీవనం, సమయానికి నిద్ర, ఆహారం లేకపోవడం, నిలకడలేని ఆలోచనలతో తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే వాటిలో తలనొప్పి ఒకటి. * తలస్నానం చేసిన తలను పూర్తిగా ఆరబెట్టకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. తలనొప్పికి ఇదొక ముఖ్య కారణం. అందుకోసం డ్రైయ్యర్ను ఉపయోగించాల్సిన పనిలేదు. సహజంగా వీచే గాల్లో కాసేపు …
Read More »పిన్ని కొడుకుతో.. బావతో..శృంగారం చేసినట్టు సంచలన వాఖ్యలు చేసిన నటి
తెలుగు శృంగార దేవతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వాతినాయుడు పెళ్లి చేసుకుంది. యూట్యూబ్లో శృంగారబరిత సన్నివేశాలలో నటించి, కొన్ని పోర్న్ వీడియోస్లో కూడా కనిపించి యువతకు కిక్కు ఇచ్చింది. షకీలా,సన్నిలియోన్ వంటి వారి లాగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించి విఫలం చెందింది. అయితే ఈ అమ్మాయి ఇటీవల పెళ్లి చేసుకోవడం కూడా ఓ షాకింగ్ న్యూస్ అయ్యింది. అన్ని విషయాలు తెలిసి.. ఈ అమ్మాయిని ఎవరు చేసుకున్నారా.. అన్న ఆసక్తి …
Read More »ముగ్గురు అమ్మాయిలు దుస్తులు విప్పేసి ఏం చేశారో తెలుసా..ఈ వీడియో చూడండి
ముగ్గురు అమ్మాయిలు నగ్నంగా రచ్చ చేశారు.. బహిరంగంగా దుస్తులు విప్పేసి పోలీసులను పరుగులు పెట్టించారు. పోలీసులకు చిక్కకుండా కారులో పారిపోడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ ఘటన ఫ్లొరిడాలో చోటుచేసుకుంది. రెస్ట్ స్టాప్ బయట ముగ్గురు అమ్మాయిలు దుస్తులు విప్పేసి సన్టన్ లోషన్ రాసుకోవడాన్ని చూసిన పెట్రోలింగ్ పోలీస్ వారిని ప్రశ్నించాడు.తాము ఇప్పుడే స్నానం చేశామని, శరీరాన్ని ఆరబెట్టుకుంటున్నామని వారు సమాధానం చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో నగ్నంగా తిరగడం నేరమని, మీ …
Read More »