టాలీవుడ్ లో మరో RX100 కన్నా దారుణమైన బూతు సీన్లతో ఓ ట్రైలర్ విడుదలైయ్యింది. అదే “డిగ్రీ కాలేజ్ ” అనే సినిమా ఈ సినిమాకు హీరోయిన్ దివ్యరావు, హీరో వరుణ్ లు నటించారు. ఈ సినిమా దర్శకుడు నరసింహా నంది . శ్రీ లక్ష్మీ నరసింహా సినిమా అండ్ టీమ్ నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం సునీల్ కశ్యప్ అందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా …
Read More »అధికారులు చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరుగుతున్న దాహం తీరడం లేదంటున్న “కలచట్ల” ప్రజలు
కర్నూలు జిల్లా కలచట్ల గ్రామంలో తీవ్రమైన నీటి సమస్య నెలకొంది. అధికారులు చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరుగుతున్న దాహం తీరడం లేదని ప్రజలు మోరపెట్టుకుంటున్నారు. తాగునీటి సమస్యపై అవగాహన లోపం వల్ల పల్లెల్లోని ప్రజలు గొంతెండి విలవిల్లాడుతున్నారు. జిల్లాలోని ప్యాపిలి మండలంలో 48 గ్రామాలు నీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి.ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చుతామని ప్రతి ఎన్నికల్లో అధికారులు మాట ఇవ్వడం… తప్పడం ఆనవాయితీ అయింది. మా గ్రామంలో తాగునీటి …
Read More »ఓడిపోతాడు కాబట్టే నారా లోకేశ్ ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా పోటీ
వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు, నారాలోకేష్ పై సంచలనమైన ట్వీట్ చేశారు. “అధికారులను బెదిరించడానికి, కౌంటింగ్ రోజు అక్రమాలకు పాల్పడేందుకే చంద్రబాబు తనదే ఘన విజయం అని గంతులేస్తున్నారు . టీడిపీకి ప్రతిపక్ష హోదా దక్కితే గొప్ప. ఓడిపోతాడు కాబట్టే లోకేశ్ ను ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా పోటీకి దింపారు. ఇవిఎంలపై పోరాటం ఎంత వరకొచ్చిందో? అంటూ ట్వీట్ చేశారు”. ప్రస్తుతం ఈ ట్వీట్ ఏపీలో హల్ చల్ …
Read More »అనంతపురం జిల్లాలో..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచే సీట్లు ఇవే
ఏపీలో ఈనెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి అనంతపురం జిల్లాలో అత్యధిక సీట్లు గెలుస్తుందని దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి అనంతపురం జిల్లాలో.. రాయదుర్గం : వైసీపీ ఉరవకొండ …
Read More »గర్భిణీలు ఇవి వేసుకుంటే…బిడ్డలకు ప్రమాదమట..!
మహిళలు గర్భంతో ఉన్న ఆ సమయంలో ఎన్నో తగిన జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. తినే ఆహారం, మందుల విషయంలో కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. ఇంకా ఏమీ తీసుకోవాలి..ఏం చెయ్యకూడదు అనేది తెలుసుకుందాం *గర్భిణీలు ఏ మాత్రం తేడా వచ్చినా కడుపులో ఉండే బిడ్డకే కాదు, తల్లికి కూడా ప్రాణాంతక పరిస్థితులు వస్తాయి. *గర్భిణీలు.. లిప్స్టిక్, మాయిశ్చరైజర్లు, ఇతర కాస్మోటిక్స్ ఎక్కువగా వాడరాదు *కొలంబియా యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధకులు …
Read More »గోదావరి జలాలతో మీ గోస తీరుస్తా..మాజీ మంత్రి హరీష్ రావు
గోదావరి జలాలతో మీ గోసా తిరుస్తా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట అర్భన్ మండలం ఎన్ సాన్ పల్లి గ్రామంలో సిద్దిపేట అర్భన్ మండల జడ్పిటిసి ,ఎంపీటీసీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇవి చివరి ఎన్నికలు… ఇక సేవ చేయటమే మిగిలింది.. నేను ముమ్మాటికీ మీ సేవకుడినే, సర్పంచ్, ఎంపీ టి సి లు రెండు కండ్ల వంటి వారు. …
Read More »నారా లోకేష్ ఓడిపోవడం ఖాయం..లేదంటే మా ఛానల్ మూసేస్తాం
ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మరో సర్వే స్పష్టం చేసింది. ఇప్పటివరకు వెలువడిన అనేక సర్వేలు… ఏపీలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సర్వే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఆ సర్వే ఏం చెబుతుందంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేశ్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గం నుంచి …
Read More »పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో పరారిలో టీడీపీ ఎంపీ
ఏపీలో టీడీపీ నేతల గురించి వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డాడు. రాజమండ్రి టీడీపీ ఎంపీ మాగంటి మురళీమోహన్ పరారీలో ఉన్నారా అని విజయసాయిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కోటి రూపాయలు తరలిస్తూ పట్టుబడిన కేసులో ముద్దాయి మురళీ మోహన్ పరారీ ఉన్నాడా? పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైజాగ్ లో తలదాచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకో ఎంపీ సుజనా చౌదరి సిబిఐ కళ్లుగప్పి తిరుగుతున్నాడు. మే …
Read More »తల్లి సమాధి పక్కనే ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు..!
కర్నూల్ జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు గురువారం అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. బొమ్మలసత్రంలో ఉన్న ఎస్పీవై రెడ్డి ఇంటి ఆవరణలోనే కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీవై రెడ్డి తల్లి ఈరమ్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియలు కూడా చేశారు. అంత్యక్రియల కార్యక్రమానికి డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కోట్ల సుజాతమ్మ, బ్రహ్మానందరెడ్డి, శిల్ప రవిచంద్ర, కిషోర్ రెడ్డితో పాటు పెద్ద …
Read More »ఈ నెల 6వ తేదీన మూడు జిల్లాల్లో మళ్లీ ఎన్నికలు…జగన్ ఏమి చేయబోతున్నాడంటే..?
ఏపీలో ఈ నెల 6వ తేదీన మూడు జిల్లాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో బూత్ నంబర్ 94, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 244, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో బూత్ నంబర్ 41, సుళ్లూరుపేట నియోజకవర్గంలో బూత్ నంబర్ 97, ప్రకాశం …
Read More »