ఏపీలో ఎన్నికల తరువాత కౌంటింగ్ వేడి ప్రారంభమయ్యింది. కౌంటింగ్ కోసం రాజకీయ పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కర్నూలు నగరంలోని లాడ్జీలను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఈ నెల 23న కౌంటింగ్ కావడంతో 22వ తేదీనే తమ అనుచరులతో కలిసి కర్నూలు నగరానికి చేరుకోనున్నారు. కౌంటింగ్ ఏజెంట్లతో పాటు సాంకేతిక నిపుణులు, న్యాయ నిపుణులను కూడా అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు. వీరందరూ ముందు రోజే అంటే 22వ తేదీనే …
Read More »రవి ప్రకాశ్ అరెస్ట్..?
ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ–9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విచారణకు నేడు ఆఖరు గడువు. ఈ వ్యవహారంలో ఇప్పటికే రెండుసార్లు సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం.. 9, 11వ తేదీల్లో సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండుసార్లు కూడా రవిప్రకాశ్ విచారణకు హాజరు కాలేదు. దీంతో సోమవారం మరో సారి సీఆర్పీసీ సెక్షన్ 41–ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. …
Read More »”కృష్ణా”లో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!
ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కృష్ణా జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి. విజయవాడ వెస్ట్ : వైసీపీ విజయవాడ సెంట్రల్ : వైసీపీ విజయవాడ ఈస్ట్ …
Read More »వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కాలి నడకన తిరుమలకు సినీ నటులు..!
ఏపీలో ఎప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రముఖ సినీ హాస్య నటుడు పృద్వి, జోగి నాయుడు కాలి నడకన తిరుమల వెళ్లారు. అనంతరం తలనీలాలు సమర్పించుకున్నారు. పృథ్వి కొన్నాళ్ల క్రితం వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేసిన ఆయన తాజాగా జగన్ సీఎం కావాలి అంటూ కాలినడక తిరుమల వెళ్లారు. ఈ …
Read More »నెల్లూరు జిల్లాలో..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచే సీట్లు ఇవే
ఏపీలో ఈనెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి నెల్లూరు జిల్లాలో వైసీపీ 10 కి 10 సీట్లు దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి. నెల్లూరు జిల్లాలో.. మొత్తం 10 …
Read More »కర్నూల్ జిల్లా ఆ నియోజక వర్గాల్లో ఎవరు గెలుస్తారని తెలిసిపోయిందా..?
ఇప్పటికే నాలుగు సర్వేలు చేయించామని.. వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమేనని మఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో సోమవారం కర్నూలు, నంద్యాల స్థానాలకు సంబంధించిన నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షలో తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో మొత్తం 14 నియోజక వర్గాలు ఉన్నాయి. అందులో కొంచెం టఫ్ గా ఉన్న నియోజక వర్గాలు నంద్యాల , ఆళ్లగడ్డ . అందుకే చంద్రబాబు …
Read More »ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో మరో ముగ్గురు..!
కేవలం వైసీపీకి మద్దతు తెలిపారన్న కక్షతో అనంతపురం జిల్లా ఈదులపల్లికి చెందిన ప్రతాప్రెడ్డికి చెందిన అంబులెన్స్ కు టీడీపీ నేతలు నిప్పుపెట్టారు. పోలింగ్కు మూడ్రోజుల ముందు ఎమ్మెల్యే సూర్యనారాయణ కుమారుడు నితిన్ ఈ గ్రామానికి వచ్చి ప్రచారం చేశారు. అయితే పడుకునే సమయంలో మైకుల గోల ఏంటని గ్రామస్తులు ప్రశ్నించడంతో నితిన్ సాయి అనుచరులు గ్రామస్తులపై దాడి చేశారు. పోలీసులు వెంటనే రావడంతో మీ అంతు చూస్తాం అంటూ అక్కడి …
Read More »కార్పొరేట్ మాయాజాలంలో విలవిల్లాడుతున్న సమాజం.!
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నానాటికీ పెరిగిపోతున్నతరుణంలో సాంకేతిక విప్లవం ఈ దశాబ్ధాన్ని శాసిస్తుందనే చెప్పుకోవాలి. ఇక్కడ నుండే ఇతర గ్రహాలను సైతం ఏలుతున్న మన సాంకేతిక పరిజ్ఞానం ఎటు వైపు దారితీస్తుందో అన్న భయం తలెత్తుతుంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కొత్త ఉత్పత్తులు ప్రజలను మరింత సోమరులను చేయడం. నేడు వచ్చిన కొత్త ఉత్పత్తి.. రేపటికి పాతబడిపోవడం. నేడు విడుదలైన కొత్త ఫీచర్లను బీట్ చేస్తూ మరో ఫీచర్తో మరొక కొత్త …
Read More »15ఏళ్లక్రితం మహానేత వైఎస్సార్.. 10రోజుల్లో యువనేత జగన్మోహన్ రెడ్డి
యెడుగూరి సందింట రాజశేఖరరెడ్డి సంక్షేమం అంటే ఇప్పటికీ ఆయనపేరే గుర్తుకు వస్తుంది. అధికారం చేపట్టడానికి ముందు చేసిన పాదయాత్రలోనే పాలనా విధానాన్ని రచించుకున్న నాయకుడు రాజశేఖరరెడ్డి.. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు తెలుగునేలపై రాజకీయ చిత్రాన్ని మార్చిన రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడి విధానాల వల్ల రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితుల్లో మండుటెండల్లో ప్రజలకోసం చేసిన పాదయాత్ర ఆయనలోని …
Read More »పక్కా స్కెచ్ తో ముందుకెళ్తున్న జగన్, ఏజెంట్లకు విజయవాడలో శిక్షణ కార్యక్రమం
హైదరాబాద్ లోని వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని అమరావతికి తరలించారు.. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వైసీపి ఆఫీస్ నుండి ఫర్నిచర్ ను, ఫైళ్లను అమరావతిలోని తాడేపల్లి వైసీపి కార్యాలయానికి సిబ్బంది తరలించారు. తాడేపల్లిలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్న వైసీపీ అధినేత అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే ఈ నెల 16న వైసీపి ఎంపీ, ఎమ్మెల్యే కౌంటింగ్ ఏజెంట్ల కు విజయవాడలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనుంది పార్టీ.. …
Read More »