Home / siva (page 182)

siva

నేడు సీఎం కేసీఆర్‌ను కలవనున్న జగన్‌

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ శనివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ నెల 30న జరిగే తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని సీఎం కేసీఆర్‌ను జగన్ ఆహ్వానించనున్నారు. అమరావతిలో శనివారం ఉదయం 10.31 గంటలకు వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. అనంతరం జగన్ హైదరాబాద్‌కు చేరుకుని రాష్ట్ర గవర్నర్ …

Read More »

చంద్రబాబు ఓటమికి 10 ప్రధాన కారణాలు ఇవే..దరువు విశ్లేషణలో నమ్మలేని నిజాలు

క‌ర్ణుడి చావుకి వంద కార‌ణాలు అన్న‌ట్లుగా త‌యారైంది టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌రిస్థితి. 2019 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ మేమే అధికారంలోకి వ‌స్తామని గంపెడాశ‌ల‌తో ఉన్న‌చంద్ర‌బాబుకి ఆంధ్రా ప్ర‌జ‌లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ప్ర‌తిప‌క్ష స్థానానికి కూడా నోచుకోకుండా టీడీపీని అదః పాతాళానికి అణ‌గ‌దొక్కేశారు. ఇంత‌టి భారీ ప‌రాభ‌వాన్ని ఊహించ‌ని చంద్ర‌బాబు అండ్ టీమ్ ఓట‌మికి గ‌ల కార‌ణాలు వేతికే ప‌నిలో ప‌డింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా రావాలి జ‌గ‌న్ కావాలి జ‌గ‌న్ …

Read More »

టాలీవుడ్ లో హాట్ టాపిక్ ..వైఎస్‌ జగన్‌కి ట్విట్ చేసిన మహేశ్‌ బాబు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కి సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. జగన్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్‌ జగన్‌కు అభినందనలు. మీ పాలనలో రాష్ట్రం అత్యున్నత శిఖరాలు అందుకోవాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనసార ఆకాంక్షిస్తున్నాను’ అని మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు. కేంద్రంలో …

Read More »

లగడపాటి సర్వేనమ్మి 12 లక్షల బెట్టింగ్..! టీడీపీ ఓటమితో ఆత్మహత్య….!

పశ్చిమగోదావరి జిల్లాలోని వేలివెన్నులో ఘోర ఘటన జరిగింది. ఆంద్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గెలుస్తుందన్న లగడపాటి సర్వేతో బెట్టింగ్ కట్టిన ఓ యువకుడు 23న విడుదలైయిన ఫలితాల్లో టీడీపీ పార్టీ ఓటమితో ఆత్మహత్య చేసుకున్నాడు ఈ దారుణమైన ఘటన..ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు చోటుచేసుకుంది. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో కంఠమనేని వీర్రాజు తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. ఈ నేపథ్యంలో ఏపీలో రెండోసారి కూడా టీడీపీ …

Read More »

35 ఏళ్ల ఆధిప‌త్యాన్ని భూస్థాపితం చేసిన వైఎస్ జగన్

రాయ‌ల‌సీమ‌లో అనంత‌పురం జిల్లా టీడీపీకి కంచుకోట‌. అలాంటి తెలుగుదేశం పార్టీ కంచుకోట బద్దలైంది. టీడీపీకి 2014 ఎన్నిక‌ల్లో 12 సీట్లు..వైసీపీకి రెండు సీట్లు ద‌క్కాయి. అయితే ప్రస్తుతం సీన్ రివ‌ర్స్ అయింది. అనంతలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ దెబ్బకు వైసీపీకి 12 సీట్లు..టీడీపీకి రెండు సీట్లు వ‌చ్చాయి. ఇదే జిల్లాలో త‌మ అధిప‌త్యానికి అడ్డులేద‌ని భావించే జేసీ..ప‌రిటాల కుటుంబాల‌కు జ‌గ‌న్ ఫుల్ స్టాప్ పెట్టాడు . రెండు కుటుంబాల …

Read More »

కడప జిల్లాలో మొత్తం వైసీపీ అభ్యర్థుల మెజార్టీ ఇదే..!

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో బంపర్‌ మెజార్టీతో గెలుపొందారు. వైఎస్‌ జగన్‌ తన సమీప టీడీపీ అభ్యర్థి సతీష్‌ రెడ్డిపై 90 వేల 543 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వైఎస్‌ జగన్‌కు 2014 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి 15 వేల 500 ఓట్లు ఎక్కువ వచ్చాయి. వైఎస్‌ జగన్‌తో పాటు కడప జిల్లాలోని మిగతా వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. …

Read More »

ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి రాజకీయ జీవితంలో ఏనాడు చూడని జగన్ మెజార్టీ

కడప జిల్లాలో క్లీన్‌స్వీప్‌ చేసింది. పదికి పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలను చేజిక్కించుకుంది. ప్రజలు అపూర్వమైన తీర్పును ఇచ్చారు. ఈ పార్టీకి చెందిన అభ్యర్థులందరికీ బ్రహ్మాండమైన మెజార్టీ కట్టబెట్టారు. ఎన్టీఆర్, వైఎస్సార్‌ ప్రభంజనాన్ని మరిపించేలా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జిల్లా ప్రజలు తీర్పు ప్రకటించారు. అభివృద్ధిని గాలికొదిలి మాటల గారడీతో నెట్టుకొచ్చిన అధికార టీడీపీకి ఈఎన్నికల్లో గుణపాఠం …

Read More »

కర్నూల్ జిల్లా రాజకీయాలను శాసించిన నేతలు నేడు జగన్ దెబ్బకు ఓటమి..!

కర్నూల్ జిల్లాలో పేరుపొందిన రాజకీయ కుటుంబాలన్నీ ఇంటిబాట పట్టాయి. టీడీపీ పార్టీలో ఉన్న, చేరిన కేఈ, కోట్ల కుటుంబాలతో పాటు భూమా, బుడ్డా, గౌరు కుటుంబాలకు రాజకీయంగా ప్రజలు సమాధి కట్టారు. కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. గతంలో కోట్ల, కేఈ కుటుంబాల మనుగడ కోసం బలైపోయిన వారి ఆత్మక్షోభ సాక్షిగా నేడు ప్రజాతీర్పు వెలువడటం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. …

Read More »

శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకూ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన జనసేన

ప్రశ్నిస్తానని జనసేన పార్టీని స్థాపించి, చంద్రబాబు పార్టనర్‌గా వ్యవహరించిన టాలీవుడ్ హీరో పవన్‌ కల్యాణ్‌ను ప్రజలు ఓటు దెబ్బతో చిత్తు చేశారు. వైసీపీ అధినేత జగన్‌ ప్రభంజనంలో జనసేన ఊసే లేకుండా పోయింది. మిత్రపక్షాలైన వామపక్షాలు, బీఎస్పీలకు కేటాయించగా మిగిలిన 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం …

Read More »

చిత్తు చిత్తుగా ఓడిపోయిన టీడీపీ మంత్రులు..!

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సునామీలో అధికార టీడీపీ తుడుచుకుపెట్టుకుపోయింది. చంద్రబా బు ప్రజావ్యతిరేక పాలనకు ఓటర్లు తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని రీతిలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసి అవమానకర రీతిలో అధికార పీఠం నుంచి వైదొలగింది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీ పీ కేవలం 20 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రాంతాలకు అతీతంగా ప్రజలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat