గతంలో ఏపీ ప్రభుత్వం చేసిన అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని..రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతామని ప్రకటించిన వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి జరిగిన ప్రతి అంశంపై ఆయన దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా, అవసరం లేకున్నా…ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ వేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కార్యాలయంలో గత ప్రభుత్వ హయాంలో సిఫార్సులతో అవసరానికి …
Read More »ఏపీలో ఎవరైనా లంచాలు అడిగితే సమాచారం ఇవ్వండి
ఏపీ ఏసీబీ డీజీగా కుమార్ విశ్వజిత్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇంటలిజెన్స్ చీఫ్గా ఉన్న విశ్వజిత్ను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. కొత్త డీజీకి కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనపై పూర్తిగా స్థాయి దృష్టి పెడతామని అన్నారు. లంచాల కోసం ప్రజలను పీడించే వారి భరతం పడతామని …
Read More »వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సులో కేటీఆర్కు ఆహ్వానం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సుకు హాజరుకావాల్సిందిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆహ్వానం అందింది. అక్టోబర్ 3, 4 తేదీల్లో ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా పేరుతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. గత మూడు దశాబ్దాలుగా ఇండియా ఎకనామిక్ సమ్మిట్ పేరుతో నిర్వహిస్తున్న సమావేశాల విషయాలపై ఇందులో చర్చించనున్నట్టు తెలిపింది. మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్ ప్రధానాంశంగా …
Read More »కర్నూల్ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం
ఏపీలో అఖండ మెజార్టీతో విజయకేతనం ఎగరవేసిన వైసీపీ…వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడ చేశాడు. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాయిగా మారింది. మంత్రులుగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. తాజాగా కర్నూల్ జిల్లాకు సంబందించి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆ ఇద్దరు ఏవరంటే..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్నెహితుడు.. వరుసగా …
Read More »వెంటనే ఇవ్వడంతో ..ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా వైఎస్ జగన్
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేశారు. జూన్ నుంచే పెరిగిన పింఛన్.. లబ్ధిదారులకు అందుతుందని ప్రకటించారు. దీంతో అవ్వాతాతల్లో ఎనలేని సంతోషం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నాలుగేళ్ల పది నెలల పాటు లబ్ధిదారులకు ప్రతి నెలా కేవలం రూ.1000 మాత్రమే పింఛన్ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పింఛన్ రెండింతలు చేస్తానని, …
Read More »ఏపీలో ఓడిన టీడీపీ ఎమ్మెల్యేలు..ఎంపీలు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయకేతనం ఎగురేసింది. మొత్తం 175 నియోజక వర్గాల్లో 151 చోట్ల ఘన విజయం సాధించింది. టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లకు పరిమితమైంది. జనసేన పార్టీ ఒక్కో సీటుతో సరిపెట్టుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 30 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే అలా ప్రమాణ స్వీకారం చేసిన వేంటనే తను చెయబోయో పాలన గురించి తెలిపాడు. అన్ని …
Read More »ఏపీలో వైసీపీ నేత మృతి
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదుర్లంకకు చెందిన వైసీపీ నేత వినోద్ వర్మ దుర్మరణం చెందారు. కె.గంగవరం మండలం పాతకోట వద్ద కారు అదుపు తప్పి డ్యామ్లో పడిపోయింది. యానం నుంచి కోటిపల్లి వెళుతుండగా ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »చంద్రబాబుకు ..వైఎస్ జగన్ కు మద్య తేడా చెప్పిన సినీనటి ప్రత్యూష తల్లి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష మృతి అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తెలుగు సినీరంగంలో అప్పుడప్పుడే ఎదుగుతూ మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష 2002, ఫిబ్రవరి 23న అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. సిద్ధార్థరెడ్డితో ప్రేమ వ్యవహారంతోనే ఆమె చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమెను మూడుసార్లు రేప్ చేసి విషం తాగించి చంపేశారని ఆమె తల్లి సరోజనీదేవి ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన …
Read More »12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా.. ఈ కారణంగానే పార్టీని వీడుతున్నట్లు ప్రకటన
కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వీరు బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపించడంతో వారిలో ఒక సీనియర్ ఎమ్మెల్యే స్పందించారు. ఇతర ఏ రాజకీయ పార్టీలో చేరబోయే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న రెండు ఎంపీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో ఇన్నర్ మణిపూర్ నుంచి బీజేపీ …
Read More »రవిప్రకాశ్ కోసం మూడు రాష్ట్రాల్లో జల్లెడ..ఏ క్షణమైనా అరెస్ట్
సంతకం ఫోర్జరీ, డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు బృందాలు గాలింపు తీవ్రతరం చేశాయి. తాము ఇచ్చిన నోటీసులకు రవిప్రకాశ్ నుంచి స్పందన లేకపోవడంతో ఏ క్షణమైనా అరెస్ట్ చేసే దిశగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వాటాల వివాదంలో రవిప్రకాశ్పై కేసులు నమోదైనప్పటి నుంచి ఆయన్ని విచారించేందుకు పోలీసులు పలు సందర్భాల్లో ప్రయత్నించి విఫలమయ్యారు. సైబర్క్రైమ్ పోలీసు సేష్టన్ …
Read More »