తీవ్ర అనారోగ్యానికి గురైన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని వైసీపీ అధినేత,ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈమేరకు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ రెగ్యులర్ వైద్య సేవల కోసం లండన్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం అక్బరుద్దీన్ తిరిగి ఆకస్మికంగా వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి …
Read More »టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అరెస్ట్ ..!
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా విషయంలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తామని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే . తాజాగా వైసీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో.. వైసీపీ కార్యకర్తలు, నెటిజన్లు మండిపడుతున్నారు. టీడీపీలో బాధ్యతగల పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇందులో బాగాంగానే జగన్ …
Read More »వైఎస్ జగన్ సీరియస్… వాళ్లను జైలుకు పంపడానికి వెనుకడుగు వేయొద్దు
వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఎవరైన అక్రమాలు జరిగితే వారిని జైలుకు పంపడానికి కూడా మీరు వెనుకడుగు వేయొద్దని అధికారులకు తెలిపారు. అంతేకాదు అసెంబ్లీలో చర్చించి చట్టం తెద్దామని వైఎస్ జగన్ అన్నారు. అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాలను, వ్యవసాయ రంగం అవసరాలకు ప్రధాన కేంద్రంగా చేసే ఆలోచనలో …
Read More »వైఎస్ జగన్ రైతులకు రైతు భరోసా ప్రకటన
వైసీపీ అధినేత ,ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో రైతులకు రైతుభరోసా ఇస్తామని హామీ ిచ్చిన సంగతి తెలిసిందే. ఆ మాటకు కట్టుబడి వైఎస్ జగన్ రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని అక్టోబర్ 15 నుండి మొదలు పెడుతున్నట్లు ప్రకటించారు. రైతులకు కనీస మద్దతు ధర సంపూర్ణంగా అందేలా, తగు న్యాయం జరిగిలే అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను …
Read More »ఫస్ట్ ఎన్టీఆర్..సెకండ్ నాని..థర్డ్ హోస్ట్గా సెలక్ట్ అయిన హీరో ఎవరో తెలుసా
దక్షిణాది అన్ని భాషల్లో సక్సెస్ అయిన రియాల్టీ షో బిగ్బాస్కు టాలీవుడ్ లో మంచి ఆదరణ లభించింది. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్బాస్ షో.. మూడో సీజన్కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ షోలో పాల్గొనేవారి లిస్ట్ ఇదేనంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ సారి హోస్ట్ విషయంలో బిగ్బాస్ బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంది. మొదటి సీజన్కు యంగ్ …
Read More »మంత్రి కుమారుడికి జీవిత ఖైదు
అరుణాచల్ ప్రదేశ్ పరిశ్రమల మంత్రి టుంకె టగ్రా కుమారుడు కజుమ్ బగ్రాకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. వెస్ట్ సియాంగ్ జిల్లా ఆలో పట్టణంలోని హోటల్ వెస్ట్ వెలుపల కెంజుం కంసి అనే వ్యక్తిని 2017 మార్చి 26న బగ్రా కాల్చిచంపారనే అభియోగాలు రుజువైనందున ఆయనకు జీవిత ఖైదు విధించినట్టు కోర్టు వెల్లడించింది. ఓ కాంట్రాక్టుకు సంబంధించి చెల్లింపులపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో బాగ్రా ఆ వ్యక్తిని …
Read More »వైఎస్ జగన్ దెబ్బ అదుర్స్… టీడీపీకి ఆదినారయణ రెడ్డి గుడ్ బై
ఆనాడు పులివెందుల వేదికగా వైఎస్ కుటుంబాన్ని దూషిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అగ్రపీఠం వేస్తారని జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి భావించారు. అధికారానికి ఆయనలోని అహంకారం జత కలిసింది. అప్పటినుంచి వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. 2017 జనవరి 12న సింహాద్రిపురం మండలం పైడిపాళెం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజలు సాక్షిగా వైఎస్ కుటుంబసభ్యుల్ని చెప్పుతో కొట్టాలని మంత్రి బాహాటంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలకు …
Read More »కైఫ్తో.. కత్రినా కైఫ్ ..!
టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్, బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇద్దరూ పేర్లు ఒకేరకంగా ఉంటాయి. దీంతో నెటిజన్లు ఇటు కత్రినాను, అటు మహమ్మద్ను అప్పుడప్పుడూ ఆటపట్టిస్తూ ఉంటారు. ఎన్నో రోజుల నుంచి ఇలాంటి కామెంట్లు వస్తున్నప్పటికీ వీరిద్దరు ఎప్పుడూ ఎదురుపడింది లేదు. అయితే ఇటీవల వీరు ఓ చోట ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ‘కైఫ్’తో ఫొటో పోజు ఇచ్చింది. దీన్ని మహమ్మద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. …
Read More »TRS NRI సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యములో భారత కాన్సులేట్ జనరల్కు ఘన వీడ్కోలు
డాక్టర్ KJ శ్రీనివాస (జొహ్యానెస్బర్గ్, దక్షిణ ఆఫ్రికాలో భారతదేశం యొక్క కాన్సుల్ జనరల్) కు వీడ్కోలు చేయడానికి, టీఆఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా 04-06-2019 న జొహన్నెర్భర్గ్ల్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో వీడ్కోలు ఏర్పాటు చేసింది . టిఆర్ఎస్ ఎన్నారై టీం సభ్యులు,TASA సభ్యులు , కాన్సులేట్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా బృందం సభ్యులు కాన్సుల్ జనరల్ డాక్టర్ కె.జె. శ్రీనివాసకు …
Read More »ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ..వారి వివరాలు
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు ఏప్రీ ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగతా తొమ్మిది జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా ఆర్పీ సిసోడియాను నియమించింది. అజేయ్ జైన్, విజయానంద్లను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల …
Read More »