ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అండ చూసుకుని కొడుకుతో పాటు కూతురు పూనాటి విజయలక్ష్మి కూడా అక్రమాలకు హద్దు లేకుండా తయారైంది. సొంత తెలివితేటలతో ‘కే’ ట్యాక్స్ విధించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సంచలనమైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆయన కుమారుడు, కుమార్తెపై పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా కోడెల కుమార్తె విజయలక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేశారు …
Read More »ఏ మాత్రం జంకకుండా కుండబద్దలు కొట్టి.. బ్లూ ఫిలిమ్స్ చూస్తా అంటూ సంచలన వాఖ్యలు చేసిన రెజీనా
ఓ హీరో కారణంగా నా కెరీర్ పాడైపోయిందని రెజీనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. సాయిధరమ్ తేజ్, రెజీనా మధ్య ప్రేమ వ్యవహారం జరిగిందని, అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిందనే ఓ గాసిప్స్ అప్పట్లో హడావిడి చేసాయి. ఇక తాజాగా తనకు ఎంగేజ్ మెంట్ అయిందంటూ ఆమె చెప్పిన వార్త, ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ మ్యాటర్ చాలా స్పీడ్ …
Read More »ఎస్వీ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి “కిలాడి లేడి “ఎలా అయిందో తెలిస్తే షాక్
మ్యాట్రి మోనీ వెబ్సైట్లలో వివరాలు అప్లోడ్ చేసే విదేశీయువకులను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేస్తున్న కిలాడీ లేడీని రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా, ఇనమడుగుకు చెందిన అర్చన ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసి జల్సాలకు అలవాటు పడిన అర్చన సులువుగా డబ్బులు సంపాదించేందుకు మ్యాట్రిమోనీ వెబ్సైట్ను వేదికగా చేసుకుంది. గూగుల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన అందమైన యువతుల ఫొటోలను డౌన్లోడ్ …
Read More »లవ్ మ్యారేజ్ చేసుకోవటం అంటే చాల ఇష్టం..మెదక్ ఎస్పీ చందన దీప్తి
చందన దీప్తి ఐపీఎస్, 2012 సివిల్స్ టాపర్ . ఈ యువ అధికారిణి ప్రస్తుతం మెదక్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు నిజామాబాద్ ఓఎస్డీగా కూడా పని చేశారు. తెలంగాణలో ఇప్పుడున్న యువ అధికారుల్లో ఈమె ఎంతో ఉత్సాహంగా పని చేస్తారు. చందన దీప్తి సైకిల్ పై మెదక్ గల్లీల్లో తిరుగుతుంటారు. ప్రజల సమస్యలను ప్రజల వద్దకు వెళ్లి స్వయంగా తెలుసుకుంటారు. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ …
Read More »సీఎం రమేష్కు షాకిచ్చిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందు వరకు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఆడిందే ఆట..పాడిందే పాట. ప్రభుత్వ నిబంధనలు సైతం వారికి అనుకూలంగా మారుతూ వచ్చేవి. ప్రజాశ్రేయస్సు, అభివృద్ధిలో పారదర్శకత అనేవి అస్సలు ఉండేవి కాదు. ఇక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇష్టారాజ్యం నడిచింది. అంచనాలు అమాంతం పెరిగిపోయేవి. తమ వారికి పనులు దక్కేలా టెండర్ నిబంధనలను ఎలా పడితే అలా మార్చేసే వారు. అధికార అండతో పనులు …
Read More »అట్టహాసంగా ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ ముగింపు మహోత్సవం
శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ ముగింపు మహోత్సవం సోమవారం అట్టహాసంగా కొనసాగింది. విశాఖలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్కుమార్శర్మ (కిరణ్ బాలస్వామి) సన్యాస స్వీకరణ మహోత్సవం మూడు రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించిన కిరణ్కుమార్ శర్మకు స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. కృష్ణా నదీ తీరంలోని గణపతి స్వచ్చిదానంద ఆశ్రయంలో జరుగుతున్న ఈ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ …
Read More »జాన్వి కపూర్ పొట్టి దుస్తుల్లో బెల్లీ డ్యాన్స్..వీడియో వైరల్
బాలీవుడ్ దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ తన బెల్లీ డ్యాన్స్తో సోషల్ మీడియాను షెక్ చేస్తున్నారు. ఆమె ‘డ్యాన్స్ దివానే’ ఛాలెంజ్లో పాల్గొంటూ ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశారు. ‘‘డ్యాన్స్ దివానే’ ఛాలెంజ్కు నన్ను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు శశాంక్ ఖైతాన్’ అని జాన్వి పోస్ట్ చేశారు. ఇందులో ఆమె పొట్టి దుస్తుల్లో బెల్లీ డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్స్ చేసిన వీడియో …
Read More »మాజీ మంత్రి..ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అతి త్వరలో వైసీపీలోకి
ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా చేరికలు మొదలౌవుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎకంగా 175 సీట్లకు గాను 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ అధినేత , ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక చరిత్ర సృష్టించాడు. టీడీపీ కేవలం 23 పీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక జనసేనా అయితే ఓకే ఒక్క చోట గెలిచింది. అయితే ఎన్నికల ముందు వైసీపీలోకి వలసలు ఎలా జరిగాయో తెలిసిందే.. తాజాగా …
Read More »2004..2015..2018..2019లోమణిరత్నంకు గుండెపోటు
ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు రావడంతో తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. మణిరత్నంకు గుండెపోటు రావడం ఇది నాలుగోసారి. తొలిసారి 2004లో యువ సినిమా షూటింగ్ సమయంలో గుండెపోటు వచ్చింది. సెట్లోనే ఛాతిలో నొప్పి రాగా, వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత 2015లో ఓకే బంగారం సినిమా షూట్ సందర్భంగా రెండోసారి …
Read More »అక్రమ సంబంధాలపై అసెంబ్లీలో చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2014నుంచి ఇప్పటి వరకు హోదా కోసం కట్టుబడి ఉన్నారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తామని ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఐదేళ్లలో అధికారాన్ని, నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనేక సార్లు యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా …
Read More »