Home / siva (page 167)

siva

బ్లడ్‌ క్యాన్సర్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్ననీరజ్‌కుమార్‌ కు వైఎస్ జగన్ సహాయం..!

ఈనెల 4న విశాఖ శారదాపీఠం సందర్శనకు వచ్చిన వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కోసం విమానాశ్రయం వద్ద బ్లడ్‌ క్యాన్సర్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న విశాఖ జ్ఞానాపురానికి చెందిన తమ స్నేహితుడు నీరజ్‌కుమార్‌ ‘సేవ్‌ అవర్‌ ఫ్రెండ్‌’బ్యానర్‌తో నిల్చుండగా. కారులోంచి బ్యానర్‌ చూసిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని నిలిపి వారితో మాట్లాడి నీరజ్‌కుమార్‌ వైద్యానికయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, దిగులు చెందవద్దని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో …

Read More »

ఎస్వీ మోహన్ రెడ్డి ద్వారా వైసీపీలోకి అఖిల‌ప్రియ.. క‌న్ఫాం చేసిన ఫోన్ కాల్‌..!!

2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి టీడీపీలో చేరిన భూమా అఖిలప్రియ… తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత మంత్రి అయ్యారు. అప్పటి నుంచి గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడ పనిచేశారు అఖిలప్రియ… టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో అటు ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసిన అఖిలప్రియ, …

Read More »

టీటీడీ చైర్మెన్‌గా నేడు పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న..వై.వి.సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం… ప్రపంచంలోనే అతిగొప్ప ఆథ్యా త్మిక క్షేత్రం. సప్తగిరులపై సర్వాంగ సుందరంగా కొలువుదీరిన శ్రీనివాసుడు… కోనలు, లోయలు, పచ్చని చెట్లతో అటు ఆథ్యాత్మికత, ఇటు ఆహ్లాదకర వాతావరణం… ఇలాంటి క్షేత్రంలో జీవితంలో ఒకసారైనా ఆ దేవదేవుని దర్శనం దొరికితే చాలనుకునేవాళ్ళు కొందరు.. ఏడాదికొకసారైనా ఆ దివ్య మంగళ స్వరూపుడిని దర్శించుకోవాలని తపనపడేవాళ్ళు మరికొందరు… అసలు ఆ దివ్యధామంలో ఉద్యోగం కోసం వెంపర్లాడే వాళ్ళు ఇంకొందరు… ప్రతి నిముషం …

Read More »

తెలంగాణ చరిత్రలో చారిత్రక ఘట్టం..TRS ఎన్నారై సౌత్ ఆఫ్రికా

తెలంగాణ ప్రజలందరికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్బంగా శుభాకంక్షాలు తెలిపారు , TRS ఎన్నారై సౌత్ ఆఫ్రికా సభ్యులు. అందరూ ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కావటం సంతోషంగా ఉందన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో చారిత్రక ఘట్టమ‌ని, ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని తెలిపారు.ఇవాళ‌ ప్రారంభమైన సంద‌ర్బంగా ప్రాజెక్టుల నిర్మాణంలో రేయింబవళ్లు శ్రమించిన …

Read More »

చంద్రబాబు బండారం బట్టబయలు..ఇప్పుడు బీజేపీలో చేరి..2024 ఎన్నికల సమయంలో తిరిగి టీడీపీలోకి రండి

తెలుగుదేశం పార్టీని వీడిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ సంచలన వాఖ్యలు చేశారు. గతంలో తాను బీజేపీ యూత్‌ వింగ్‌లో సభ్యుడినని టీజీ వెంకటేశ్‌ తెలిపారు. అప్పటి నుంచే తనకు బీజేపీతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. పార్టీ మార్పుపై ఇప్పటికే ఎంపీలు సంతకాలు చేసి తాము రాజ్యసభ చైర‍్మన్‌కు అందచేశామన్నారు. తమను బీజేపీలో విలీనం చేయాలని లేదా ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశామన్నారు. వారం క్రితమే చంద్రబాబు నాయుడుని …

Read More »

టీటీడీ బోర్డు చైర్మన్‌గా శనివారం బాధ్యతలు చేపట్టనున్న…వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ బోర్డు చైర్మన్‌గా వైసీపీ సీనియర్‌ నేత, లోక్‌సభ మాజీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి గత లోక్‌సభలో ఒంగోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో జరిగిన పోరాటంలో వైవీ పార్టీ తరపున అగ్రభాగాన నిలిచారు. చివరకు సహచర ఎంపీలతో పాటుగా పదవీ త్యాగం చేశారు. 2019 ఎన్నికల్లో పార్టీ అంతర్గతంగా జరిగిన సర్దుబాట్ల …

Read More »

చంద్రబాబు అసెంబ్లీలో బ్రహ్మానందం..రాంగోపాల్‌ వర్మ సంచలనమైన ట్విట్‌

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి ట్విటర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విదేశాల్లో ఉన్నప్పుడు నాదెండ్ల భస్కరావు వెన్నుపోడు పొడిస్తే.. ఇప్పుడు చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చరిత్ర ఎప్పటికీ పునరావృతం అవుతూనే ఉంటుందని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరో ట్విట్‌ చేస్తూ.. ‘ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడినప్పుడల్లా సీఎం వైఎస్‌ జగన్ నవ్వును ఆపుకోలేకపోతున్నారు. …

Read More »

సీఎం జగన్ గుడ్‌న్యూస్: రూ.30,000 కోట్లతో భారీ పరిశ్రమ..!

దక్షిణ కొరియాకి చెందిన ప్రముఖ ఉక్కు పరిశ్రమ ‘పోస్కో’… రాష్ట్రంలో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పేందుకు ఆసక్తి చూపింది. సంస్థ ముఖ్య కార్యనిర్వాహకాధికారి (సీఈవో) బాంగ్‌ గిల్‌ హో నేతృత్వంలో ప్రత్యేక బృందం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసింది. పరిశ్రమ నెలకొల్పడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలోనే రాష్ట్రానికి సాంకేతిక బృందాన్ని పంపనున్నట్లు కొరియా బృందం ముఖ్యమంత్రికి తెలిపింది. రాష్ట్రంలో ఇలాంటి పరిశ్రమల ఏర్పాటును ప్రభుత్వం …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఈరోజు పార్టీ మారుతున్న 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓటమితో టీడీపీ నేతల మైండ్‌ బ్లాంక్‌ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం అవ్వడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొందరు టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అవినీతిలో కూరుకుపోయిన నేతలు తప్పనిసరిగా కేసులు ఎదుర్కోవల్సి ఉండటంతో కాపాడే వారి కోసం ఎదురుస్తున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని విశ్వసనీయ సమచారం. చంద్రబాబు వీదేశాలకు వెళ్ళగానే అనేక పరిణామాలు జరిగాయి. గురువారం సాయంత్రం టీడీపీకి …

Read More »

తల్లి కాబోతున్న గీతామాధురి..సీమంతం వీడియో వైరల్

తన అందమైన గాత్రంతో తెలుగుతో పాటు దక్షిణాది ప్రేక్షకులందరి మనసులను ఆకట్టుకున్న ప్రముఖ సింగర్ గీతా మాధురి. బిగ్ బాస్ షో తర్వాత గీత మాధురి పెద్దగా మీడియా ముందుకు రాలేదు. గీతా మాధురి, ప్రముఖ నటుడు నందు 2014లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం గీత మాధురి సింగర్ గా రాణిస్తుండగా, నందు సినిమాల్లో నటిస్తున్నాడు.అయితే  సోషల్ మీడియాలో గీతా మాధురి తల్లి కాబోతోందంటూ వార్తలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat