విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సక్రమంగా జరగలేదని ఆరోపిస్తూ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే . జరిగిన ఎన్నికల్లో బోండా ఉమపై మల్లాది విష్ణు గెలిచారు. అయితే ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ టీడీపీ అభ్యర్థి బోండా ఉమ పిటిషన్ వేశారు. తాజాగ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది.
Read More »అందం, అల్లరితో బిగ్ బాస్ 3 లో శ్రీముఖి హల్ చలే
ప్రతి రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ తెలుగు టీవీ ప్రేక్షకులును లన వైపు తిప్పుకున్న అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. ఈటీవీలో ప్రసారమయ్యో ‘పటాస్’ షో ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. ఈషోకు శ్రీముఖి యాంకరింగ్, ఆమె అందాలే పెద్ద హిట్ . అయితే అంతాలా పేరు తెచ్చిన ‘పటాస్’ షో నుండి కొన్ని రోజులు విరామం తీసుకొవాలని భావిస్తోంది శ్రీముఖి. తన అందం, అల్లరితో షోను …
Read More »సీఎం వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు
ఏపీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక కూల్చివేత, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి నోటీసులు అతికించడం ఈ విషయాలపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్కు అనుభవం, అవగాహన లేదని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ ను ఎవరూ ఊహించని రీతిలో చంద్రబాబు అభివృద్ధి చేశారని అన్నారు. అధికారంలోకి …
Read More »బొండా ఉమాకు చంద్రబాబు ఫోన్..పార్టీని వీడితో
ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో ఒక వైపు బుజ్జగింపులు ,మరో వైపు ఒక వేళ సంబందిత నేత పార్టీని వీడితో ఎవరు ప్రత్యామ్నాయం అన్న ఎంక్వైరీ లు జరుగుతండడం పెద్ద చర్చగా మారింది. అంతేకాక అది కొత్త సమస్యలకు దారి తీసింది. కాపునేతల సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కాపు నేతల సమావేశానికి హాజరయ్యారు. ఆ తర్వాత తాను పార్టీ వీడడం లేదని ప్రకటించారు. అయినా పార్టీ ఆఫీస్ …
Read More »నోటీసులు ఇవ్వరాదా..యనమల
టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న అద్దె ఇంటికి CRDA అదికారులు నోటీసుల అంటించడం కక్ష సాదింపు చర్య అని మాజీ మంత్రి యనమల రామకృస్ణుడు ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృస్ణారెడ్డి కోర్టులో కేసులు వేశారని, అవి పెండింగులో ఉండగా, నోటీసులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.పంచాయతీ నుంచి ఈ భవనానికి అనుమతి తీసుకున్నారని ,అది 2008 లో జరిగిందని, నదీ …
Read More »ఏపీలో 13 విశ్వవిద్యాలయాలకు షాకిచ్చిన ..ఉన్నత విద్యా శాఖ
ఆంధ్రప్రదేశ్ లోని 13 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రద్దు చేసింది. రద్దు అయిన వాటిలో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ, కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం, విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఆచార్యనాగార్జునా విశ్వవిద్యాలయం, నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం, మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ, శ్రీకాకుళంలోని బీఆర్అంబేద్కర్ యూనివర్సిటీలతో పాటు పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం, …
Read More »ముకేశ్ అంబానీ కుతూరు ఇషాకు తన అత్తింటి వారు ఏం కానుక ఇచ్చారో..అతి ఎంత ఖరిదో తెలుసా
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ గతేడాది పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. పిరమాల్ వారసుడు ఆనంద్ పిరమాల్ను ఆమె పెళ్లాడారు. పెళ్లికానుకగా ఇషాకు తన అత్తింటి వారు ఖరీదైన కానుకనే ఇచ్చారు. వర్లీలోని 50వేల చ.అడుగుల విస్తీర్ణం ఉన్న గలీటా భవనం ఆమెకు బహుమతిగా అందింది. దీని ఖరీదు సుమారు రూ. 450 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దక్షిణ ముంబయిలోని …
Read More »ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ..!
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీ, వివిధ సంస్థలకు చైర్పర్సన్ల నియామకం కొనసాగుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నాగలక్ష్మిని ఏపీఈపీడీసీఎల్ సీఎండీగా, వాటర్షెడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఎస్.రమణారెడ్డిని రాష్ట్ర కొత్త, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఎండీగా నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీగా, కళాశాల …
Read More »థ్యాంక్యూ జగనన్న…ఫైట్ మాస్టర్స్ రామ్లక్ష్మణ్
వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు వేగవంతంగా ప్రవేశ పెడుతున్నందుకు థ్యాంక్యూ జగనన్న..అంటూ సినీ ఫైట్ మాస్టర్స్ రామ్లక్ష్మణ్ అన్నారు. తమకు రాజకీయం అంతగా తెలియదని, పేపర్లు, టీవీలు చూడమని, కానీ జగన్ ప్రవేవ పెడుతున్న పథకాలు బాగున్నాయన్నారు. ప్రకాశం జిల్లాలోని చిల్ట్రన్స్ హోమ్లో గురువారం వారు ఓ మీడియాతో తో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ బెల్ట్షాపుల …
Read More »వైసీపీ నేత కారుని సుమోతో ఢీ కొట్టి , వేటకొడవళ్ళతో నరికేందుకు ప్రయత్నం..వెంటనే
అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైసీపీ నేత అనిల్ కుమార్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారు. టీడీపీ నేతల పన్నిన హత్య కుట్ర నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం తాళ్ల పొద్దుటూరు నుంచి వీరాపురం వెళుతుండగా ఫాలో అయిన జేసీ వర్గీయులు.. ఆయన కారుని సుమోతో ఢీ కొట్టారు. అనంతరం వేటకొడవళ్ళతో నరికేందుకు ప్రయత్నించారు. తృటిలో తప్పించుకున్న …
Read More »