Home / siva (page 161)

siva

రేపటి నుంచి వైఎస్ జగన్ ప్రజాదర్బార్‌

వైసీపీ అదినేత ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నివాసం వద్ద జూలై 1 నుంచి ప్రజాదర్బార్‌ను నిర్వహించనున్నారు. అధికారులు ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని, వాటి సత్వర పరిష్కారంపై ముఖ్యమంత్రి దృష్టిసారించనున్నారు. ఇందులో భాగంగా రోజూ గంట సేపు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, చిరుద్యోగులు, నిరుద్యోగులు, తమ సమస్యలను …

Read More »

డబ్బులిస్తే రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన యాంకర్ రష్మి

టాలీవుడ్ టెలివిజన్ రంగంలో యాంకర్‌గా మస్త్ పాపులారిటీ సంపాదించిన రష్మి..జబర్దస్త్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్నరష్మి వెండితెరపై కూడా తన సత్తా చూపే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు చేసి ఆకట్టుకున్న ఈ భామ.. మరిన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉందట. మంచి ఛాన్స్ వస్తే తన టాలెంట్ ఏంటో చూపిస్తానని చెబుతోంది. ఏదైనా ఓపెన్‌గా మాట్లేడేయటం, కుండ బద్దలు కొట్టేస్తూ చెప్పేయడం రష్మి నైజం. అందుకే తన సినిమా …

Read More »

నేటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు

ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుందని, ఆ తర్వాత రెండు రోజులకు అది వాయుగుండంగా మారనుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఆదివారం నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. రుతుపవనాలు మొదలయ్యాక అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌ మరింత ఆశాజనకంగా ఉంటుం దని వ్యవసాయ …

Read More »

ఇక భవిష్యత్తులో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాలేరు..బీజేపీ నేత ..!

ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ ఏపీ ఇంచార్జ్ సునీల్ ధియోదర్ కర్నూలులో మాట్లాడారు. పార్లమెంట్‌లో చంద్రబాబు బీజేపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ‌పెడితే.. ఏపీ ప్రజలు టీడీపీపై అవిశ్వాసం పెట్టి వైసీపీని గెలిపించారని ఆయన అన్నారు. చంద్రబాబు కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారని సునీల్ పేర్కొన్నారు. అందుకే ఏపీ ప్రజలు చంద్రబాబుకు బుద్ధి …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో..ఆకాశంలో వింత

ఆకాశంలో వింత చోటుచేసుకుంది. తీక్షణంగా ఎండ కాస్తున్న సమయంలో సూర్యుని చుట్టూ నల్లని విశాలమైన వలయాలు ఏర్పడ్డాయి. ఎన్నడూ చూడనిరీతిలో సుర్యుడి చుట్టు నల్లని వలయాలు ఉండటం చూపరులను ఆకట్టకుంది. దీంతో అదేపనిగా ఆకాశం వైపు చూస్తూ ప్రజలు ఈ వింత గురించి చర్చించుకోవడం కనిపించింది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కంచికచర్ల పట్టణంలో శనివారం ఉదయం సమయంలో ఇది చోటుచేసుకుంది. ఎండ కాస్తూ.. భగభగలాడే సూర్యుడి చుట్టూ నల్లని …

Read More »

సిఎమ్ రమేష్ అక్రమ మైనింగ్..21 కోట్ల జరిమానా..!

ఏపీలో ఇటీవల ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుండి కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన బీజేపీలోకి జంప్ అయిన రాజ్యసభ సభ్యుడు సిఎమ్ రమేష్ సోదరులు నిర్వహించిన అక్రమ మైనింగ్ కు సంబందించి 21 కోట్ల జరిమానా కట్టవలసి ఉన్నా,వారి జోలికి అదికారులు వెళ్లే సాహసం చేయడం లేదంటూ ఒక వార్త వచ్చింది.గత ప్రభుత్వ హయాంలోనే ఈ జరిమానా నోటీసు వెళ్లినా,ఇంతవరకు చెల్లించలేదట.దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోట్లదుర్తి …

Read More »

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసిస్

వరల్డ్‌కప్‌లో మరో రసవత్తర పోరుకు సర్వం సిద్ధమైంది. లార్డ్స్‌ వేదికగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది.టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌.. బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు ఇప్పటికే టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో ఆసీస్‌ సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకుంది. న్యూజిలాండ్‌ ఆరు మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్లపట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదున్న కివీస్‌కు గత మ్యాచ్‌లో పాక్‌ షాక్‌ …

Read More »

ఏపీలో 43 మంది డీఎస్పీల బదిలీ

రాష్ట్రంలో 43 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో పలు డివిజన్‌లలో పనిచేస్తున్న ఎస్‌డీపీవో (డీఎస్పీ)లు, స్పెషల్‌ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌కు చెందిన 30 మందిని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్‌ చేశారు. మరో ఏడుగురు డీఎస్పీలను ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేయగా ఆ స్థానాల్లో ఉన్న ఆరుగురిని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేశారు. పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు …

Read More »

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్…13వేల 59 పోలీస్ ఉద్యోగాలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019, డిసెంబర్ నాటికి పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 13వేల 59 ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు హోం మినిస్టర్ మేకతోటి సుచరిత.  ఈ రిక్రూట్ మెంట్ తో పోలీస్ శాఖ మరింతగా బలపడుతుందన్నారు. 4 బెటాలియన్లను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు సుచరిత. వీటిలో ఒక మహిళా బెటాలియన్, గిరిజన్ బెటాలియన్లు ఉంటాయని సంచలన ప్రకటన చేశారు. ఈ నాలుగు బెటాలియన్లలో …

Read More »

10 మంది టీడీపీ నేతలకు షాకిచ్చిన జగన్..నోటీసులు జారీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని దగ్గర కృష్ణా కరకట్ట లోపల ఉన్న అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించిన సిఆర్‌డిఎ అధికారులు శనివారం మరో 10 మందికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ప్రజా వేదికను కూల్చివేసి, చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి యజమాని లింగమనేని రమేష్‌ కు సైతం రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. తాజాగా శనివారం తులసీ గార్డెన్స్‌, లింగమనేని రమేష్‌, చందన బ్రదర్స్‌, నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat