టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వైసీపీ అధినేత, ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ట్వీట్టరు లో విరుచుకుపడుతున్నారు. రాజన్న రాజ్యం అంటే విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్ లో ఎదురుచూపులు, లాఠీఛార్జ్ లో దెబ్బలు తినాలి అని మరోసారి గుర్తుచేసారు. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ బురద జల్లే కార్యక్రమాలతో కాలయాపన …
Read More »కరువు సీమ రాయలసీమలో ఏ సమయంలో పోయినా కడుపునిండా అన్నం దొరికే ప్రదేశం
ప్రతి రోజు వేలాది మందికి వేడివేడిగా రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేస్తూ.. సుమారు 50 సంవత్సరాలుగా నిత్యం కొనసాగుతున్న కాశినాయన నిత్యాన్నదాన మహత్కార్యం లక్షలాది మంది అభినందనలు అందుకుంటోంది. కరువు సీమ రాయలసీమలో నిత్యాన్నదానాలు జరగడం ఒక విశేషమైతే కాశినాయన మొట్టమొదట ప్రారంభించిన అన్నదాన సత్రం అహోబిలంలోనిది కావడం విశేషం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలం నుంచి మూడు కిలో మీటర్లు అడవిలోపలికి వెళితే యోగానంద నృసింహస్వామి క్షేత్రం వస్తుంది. …
Read More »బిగ్ బాస్-3లోకి 14 మంది వీరే…రచ్చ రచ్చే
తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 పార్టిసిపెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఎంతో మంది పేర్లు పరిశీలించి.. పలువురిని సంప్రదించిన టీం కొందరిని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా అయితే ఇప్పటి వరకు ఒక్కరి పేరు కూడా బయటకు రాలేదు. కాని అనధికారికంగా ఎంతో మంది పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ 3 పై ఇప్పటి వరకు ఎన్నో రకాల …
Read More »టీటీడీకి కోటి విరాళం..ఇంతకి ఈయన ఎవరో తెలుసా.!
ఆంధ్రప్రదేశ్ లో పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకన్నకు భారీ విరాళాలు అందుతున్నాయి. తిరుమల కొండపైన ఉన్న టీటీడీ అన్న ప్రసాద ట్రస్ట్ కి భారీ విరాళం సమకూరింది.కాకినాడకు చెందిన తాతాజీ అనే పారిశ్రామిక వేత్త కోటి రూపాయల విరాళాన్ని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి అందించారు. తాతాజీ కుటుంబ సభ్యులతో కలసి సుబ్బారెడ్డికి చెక్కును అందచేశారు.భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద ట్రస్ట్ కు విరాళం ఇచ్చిన తాతాజీకి చైర్మన్ సుబ్బారెడ్డి అభినందించారు.
Read More »సీమలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. గడిచిన ఎనికల్లో రాష్ట్ర వాప్తంగా తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 3 ఎంపీ సీట్లు సాదించింది. అయితే గెలిచిన వారిలో అప్పుడే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ 23 మందిలో చంద్రబాబుతో ఐదేళ్ల పాటు ఎంతమంది ప్రయాణం చేస్తారు అనేది ఇప్పడే ఏసీలో హాటా టాపిక్ గా మారింది. మరి కొన్నొ రోజుల్లో 23 …
Read More »అయ్యో..ఎలా చనిపోయాడో తెలిస్తే పాపం అంటారు ఖచ్చితంగా
కడప ఎయిర్ పోర్ట్ ఆవరణంలో యువకుడు కుమార్ బోయ (19) మృతి చెందాడు. యువకుడు ఎలా చనిపోయాడో తెలిస్తే నిజంగా అయ్యో పాపం అంటారు. అంతేకాదు చేసే పనిపై కూడ చాల జాగ్రత్తంగా చెయాలని అనేది అందుకే. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా డోన్ మండలం చానుగొండ్ల గ్రామానికి చెందిన కుమార్ బోయ గత కొంత కాలంగా తమ గ్రామస్తులతో కలసి ఎయిర్ పోర్ట్లో …
Read More »ఘోర బస్సు ప్రమాదం 25 మంది మృతి
జమ్ము కశ్మీర్లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 25 మంది మృతిచెందగా.. మరో 13 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. కిష్టావర్ నుంచి కేశ్వాన్కు బయల్దేరిన మినీబస్సు మలుపు తీసుకునే క్రమంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి …
Read More »పెళ్లయినా పిచ్చెకిస్తున్న సమంత
టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో సమంత అక్కినేని ముందు వరుసలో ఉంటారు. ఆమె ఏం చేసినా వైరలే. సమంతకు పెళ్లయినా సరే తానూ మాత్రం తగ్గేది లేదని చెప్పకనే చెబుతుంది. తాజాగా సమంతా నటించిన ‘ఓ బేబీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి జరిగింది. వెంకటేష్.. రానా దగ్గుబాటి.. రాఘవేంద్ర రావు.. లక్ష్మి మంచు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో …
Read More »వైఎస్ జగన్ పై ప్రశంసల వర్షం..చారిత్రక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ ప్రయోజనాల కోసం సీఎం జగన్ చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను నిక్కచ్చిగా అమలు చేస్తున్నారని, తెలుగు రాష్ట్రాల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ‘వైఎస్ జగన్ అభినవ కాటన్ దొర’ అని పేర్కొన్నారు. కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు …
Read More »సీఎం జగన్ కు చేరేంతవరకూ షేర్ చేయండి..ప్రపంచ కప్ పోటీల్లో కర్నూల్ యువకుడు ఘన విజయం
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గానికి చెందిన నారాయణ అనే యువకుడు ప్రపంచస్థాయి ఖ్యాతిని గడించాడు.. పోలండ్ దేశంలో జరిగిన ప్రపంచస్థాయి రోయింగ్ పోటీల్లో భారతదేశం తరపున హర్యానాకు చెందిన కులదీప్ సింగ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన నారాయణ ప్రతిభ కనబరిచి మూడవస్థానం సాధించారు. వీరు భారత సైన్యంలో పనిచేస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి గ్రామానికి చెందిన కొంగనపల్లి వెంకటస్వామి, సుంకలమ్మల కుమారుడు నారాయణ.. భారత సైన్యంలో పనిచేస్తున్నాడు. …
Read More »