ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రస్తుతం తీవ్ర సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోగా, పార్టీలోని కాపు సామాజికవర్గ నేతలు కూడా పక్కచూపులు చూడటం ఆపార్టీని, టీడీపీ అధినేత చంద్రబాబును నిత్యం కలవరపెడుతున్నాయి. ఈనేపథ్యంలోనే మళ్లీ టీడీపీ సీనియర్ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. తెలుగురాష్ట్రాల్లో కిషన్ రెడ్డి పర్యటిస్తుండడంతో …
Read More »అర్ధరాత్రివేళ ఐదు అడుగుల పొడవైన తాచుపాము..యాజమాని ప్రాణాలు కాపాడేందుకు శునకం వీరోచితంగా పోరాడి
శునక జాతిలోని విశ్వాసం గురించి ఎంత చెప్పినా తక్కువే. కన్నబిడ్డలతో సమానంగా చూసుకుంటున్న కుటుంబసభ్యుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు పెంపుడు శునకాలు సిద్ధంగా ఉంటాయని చాటే సంఘటన తమిళనాడులో జరిగింది. తూత్తుకుడికి చెందిన బాబు విదేశాల్లో పనిచేస్తుండగా అతని భార్య పొన్సెల్వి ప్లస్టూ చదువుతున్న కవల కుమార్తెలతో కలిసి నగరంలోని నాసరత్ జూబ్లీ వీధిలో నివసిస్తున్నారు. డేజన్ జాతికి చెందిన రెండు శునకాలను ఆమె పెంచుతున్నారు. మగ …
Read More »50 మంది దివ్యాంగులు తాడేపల్లి నుంచి ఇడుపులపాయ వరకు ట్రై సైకిల్స్ పై యాత్ర
ఆంధ్రప్రదేశ్ రాజధాని సమీపంలోని తాడేపల్లి పట్టణ వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి కడప జిల్లా ఇడుపులపాయ వరకు ట్రై సైకిల్స్ పై యాత్రకు 50 మంది దివ్యాంగులు బయలుదేరారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు బి వేణుగోపాలస్వోమిరెడ్డి వారి యత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. తము వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటును సందర్శించిన అనంతరం అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులు …
Read More »74మందితో 24 గంటల సెక్యూరిటీ, NSG కమాండోలు ఉన్నా చంద్రబాబుకు ఎందుకింత బాధ.?
ప్రస్తుతం దేశంలో ఉన్న చాలామంది ముఖ్యమంత్రుల కంటే కూడా ఏపి ప్రతిపక్షనేత చంద్రబాబుకే ఎక్కువ భద్రత ఉంది. సీఎంగా దిగిపోయిన తర్వాత కూడా చంద్రబాబుకు Zప్లస్ భద్రత కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్తం 74మంది సిబ్బందితో చంద్రబాబుకు 24గంటలు కాపలా ఏర్పాటు చేసింది. మొత్త బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు, అత్యాధునిక రిమోట్ జామర్ వాహనం ఆయన కాన్వాయ్ లో ఉన్నాయి.. ఇదికాక కేంద్ర NSG కమాండోలు 16ఏళ్లుగా చంద్రబాబుకు కాపలా కాస్తున్నారు. …
Read More »జమ్మలమడగులో జగన్ …ఆదినారాయణ రెడ్డి ఎక్కడ ఉన్నారు..సీఎం ఏం చెప్పబోతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తొలి సారి కడప జిల్లాకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మరణించిన తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం జూలై 8న ముఖ్యమంత్రి హోదాలోనే జగన్ నివాళి అర్పించనున్నారు. అదే రోజు తన తండ్రికి నివాళిగా ఆ రోజును రైతు దినోత్సవంగా జరపాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. అదే రోజు తన హాయంలో పెంచిన సామాజిక పెన్షన్లను జగన్ పంపిణీ చేయనున్నారు. …
Read More »24 వేల కోట్లు అడిగితే..కేంద్రం 24 రూపాయలు కూడా ఇవ్వలేదన్న కేటీఆర్
కేంద్ర బడ్జెట్పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తు ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు . పార్టమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉందన్నారు. రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఈ రెండు పథకాలకూ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని గతంలో నీతి ఆయోగ్ …
Read More »క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన షోయబ్మాలిక్
పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్మాలిక్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా మ్యాచ్ అనంతరం మాలిక్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా పాక్ క్రికెటర్లు అతడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రపంచకప్లో మాలిక్ మూడు మ్యాచ్లు ఆడి కేవలం ఎనిమిది పరుగులే చేశాడు. రెండు మ్యాచ్ల్లో డకౌట్గా వెనుతిరిగాడు. అయితే …
Read More »పత్తికొండ నియోజక వర్గంలో మరో దారుణ హత్య..డాగ్స్క్వాడ్ తో వారి కోసం గాలింపు
పత్తికొండ నియోజక వర్గంలోని తుగ్గలి మండలం బోడబండ పుణ్యక్షేత్రం సమీపంలో దారుణ హత్య జరిగింది. మేకల కాపరిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసి, మేకలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన శుక్రవారం వెలుగుచూసింది. మృతుడి సోదరుడు స్వామినాయక్ తెలిపిన వివరాలు.. సూర్యతండాకు చెందిన రమావత్ రామునాయక్(50) వ్యవసాయంతో పాటు మేకల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే తనకున్న 25 మేకలను మేపేందుకు గురువారం అడవులకు వెళ్లాడు. మధ్యాహ్నం కుంట …
Read More »పార్లమెంటులో గోరంట్ల మాధవ్ మాట్లాడుతూంటే కళ్లలో నీళ్లు వచ్చాయన్న ఇతర రాష్ట్ర ఎంపీ
‘ఓ వైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యం.. కరువు జిల్లా ‘అనంత’లో రైతులు కుదేలయ్యారు. పదిమందికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రా…అంటూ ఉపాధి లేక పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు ఉపయోకరంగా ఉంటుంది’ అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. గురువారం ఆయన పార్లమెంటులో రాష్ట్రపతి …
Read More »కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు ఇచ్చింది ఇవే..!
ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే లభించింది. ఏపీకి సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు గురించి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ తెలుగు ప్రజలకు నిరాశను మిగిల్చింది. తెలంగాణకు సంబంధించి ఎటువంటి నిధుల విడుదల ప్రస్తావనా లేదు.. అసలు రాష్ట్రానికి ఎన్ని నిధులు …
Read More »