ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కాఫర్ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు 10 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న ముఖ్యమంత్రి నేరుగా హెలికాప్టర్లో ఏరియల్ సర్వేకు బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, …
Read More »వ్యవసాయం రంగం ఎలా ఉండబోతుంది…?
ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ పాలన 50 రోజులు పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలపై దరువు సమగ్రంగా సర్వే నిర్వహించింది. గతంలో దరువు నిర్వహించిన …
Read More »మహిళా కమిషన్ చైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మ
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది. కాగా ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు అందచేయడంతో.. ఆయన ఆమోదించారు.
Read More »ఆశా వర్కర్ల జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ..మాట తప్పుడు మడం తిప్పడు…అంటే నిజమే
ఆంధ్రప్రదేశ్ లోని ఆశా వర్కర్లకు గుడ్న్యూస్… వారి జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ జగన్ సర్కార్ .. గతంలో ఆశా వర్కర్ల జీతాలు రూ. 3 వేలుగా ఉండగా.. వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ .. వాటిని రూ.10 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించడం.. ఆ తర్వాత కేబినెట్లో ఆ నిర్ణయానికి ఆమోదం తెలపడం జరిగిపోయాయి. తాజాగా ఆశా వర్కర్ల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతూ …
Read More »టీడీపీ మరో షాక్ న్యూస్..నన్నపనేని రాజకుమారి రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. టీడీపీ హయాంలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన రాజకుమారి.. ప్రభుత్వం మారింది గనక నైతికంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.తన రాజీనామా లేఖను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు అందజేశారు. మూడున్నరేళ్ల తన పదవీ కాలంలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా చేపట్టిన కార్యక్రమాలపై గవర్నర్కు మూడేళ్ల వార్షిక నివేదిక అందజేసినట్టు వివరించారు.
Read More »నిండుకుండను తలపిస్తున్న శ్రీశైలం…874.70 అడుగులకు చేరిన నీటి మట్టం
కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది. ఆల్మట్టి, భీమా నది నుంచి వస్తున్న వరద నీటితో కలిసి గురువారం సుమారు 4లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో డ్యామ్లో 153 టీఎంసీల నీటి నిల్వ ఉండి.. నీటిమట్టం 872.60 అడుగులకు చేరింది. వరద …
Read More »కేసీఆర్తో సన్నిహిత సంబంధాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు…?
ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ పాలన 50 రోజులు పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలపై దరువు సమగ్రంగా సర్వే నిర్వహించింది. గతంలో దరువు నిర్వహించిన …
Read More »చంద్రబాబుకు ఆ మాట అనడానికి సిగ్గుగా లేదా..వైసీపీ ఎంపీ సంచలన వాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఎందుకు ఓడిపోయింది ఎన్నికలు అయిన మూడు నెలల తర్వాత కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలియకపోవడం సిగ్గు చేటు అని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ట్విటర్ లో స్పందించారు. ‘ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ? పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా. ప్రజల నోటికాడ ముద్దను తిన్నది …
Read More »వింగ్ కమాండర్ అభినందన్ కు అత్యుత్తమ పురస్కారం
వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను కేంద్రం అత్యుత్తమ పురస్కారంతో సత్కరించనున్నట్లు తెలుస్తోంది. పాక్ చెరలో చిక్కినప్పుడు ఆయన ప్రదర్శించిన ధైర్య పరాక్రమాలకుగానూ ‘వీర్ చక్ర’ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు సమాచారం. సైన్యానికి పరమ్వీర చక్ర, మహా వీర చక్ర తర్వాత ఇది మూడో అత్యున్నత పురస్కారం. ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాకిస్థాన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన ఎఫ్-16ను తాను ప్రయాణిస్తున్న మిగ్ విమానంతో అభినందన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. …
Read More »సీఎం వైఎస్ జగన్ పులివెందుల, అనంత పర్యటనలు రద్దు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన గురువారం కూడా కొనసాగుతుండడంతో పులివెందుల, పెనుగొండ పర్యటనలు రద్దయ్యాయి. కియా కొత్త కారు విడుదలకు సీఎంకు బదులుగా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చదివి వినిపిస్తారు. కియా ఎండీ సహా దక్షిణ కొరియా రాయబారి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్కు చేయూతనందిస్తూ ‘నవరత్నాలు’ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులకు ఉదారంగా సాయం …
Read More »