Home / siva (page 141)

siva

సొంతకులం వ్యక్తి సీఎం అయితే ముద్దులు పెట్టాలనే రూల్ ఉందా.? ముమ్మాటికీ తప్పు మాట్లాడావ్..

తాజాగా తెలుగు సినీ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ సోషల్ మీడియాకు ఆహారం అయిపోయారు.. ఆయన ఓ వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా.. భారతదేశంలోనే అత్యంత బలమైన సోషల్ మీడియా సైన్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే.. ఇంకేముంది.. సోషల్ మీడియాకు ఆహారం అయిపోయాడు.. కొద్దిరోజుల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలోని కొందరు నటులకు, సాంకేతిక నిపుణులకు ఏపీకి …

Read More »

జగన్ ఏపీ యువతకు స్కిల్ డెవలప్ మెంట్ క్లాసులు పెట్టిస్తున్నారు.. లోకేశ్ కు ఎటువంటి స్కిల్స్ లేవు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితర్వాత టీడీపీ నేత లోకేశ్‌కు మతి భ్రమించిందని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి పేరుతో గతంలో అధికారంలో ఉన్నపుడు మాజీ సీఎం చంద్రబాబు, మాజీమంత్రి లోకేశ్‌లు యువతను దారుణంగా మోసంచేశారని రోజా మండిపడ్డారు. గురువారం పెనుకొండ ప్లాంట్‌లో కియా మోటార్స్‌ మొట్టమొదటిగా తయారుచేసిన సెల్తోస్ మోడల్ కార్‌ను రోజా మార్కెట్‌లోకి విడుదల చేసారు. ఈ కార్యక్రమం అనంతరం రోజా మీడియాతో …

Read More »

మహానటికి జాతీయ ఉత్తమనటి అవార్డు..!

అత్యంత ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. డిల్లీలో ఈకార్యక్రమం జరిగింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల చిత్రాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డు విజేతలను ప్రకటించారు. అంతకు ముందు జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను కేంద్రం సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు అందించారు. దర్శకుడు రాహుల్‌ రాలీ జ్యూరీ సభ్యులతో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అవార్డులను ప్రకటించి మేలో ప్రధానం చేయాల్సి …

Read More »

ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ అక్కడినుంచి నేరుగా హెలికాప్టర్‌లో

తాజాగా కురిసిన వర్షాల కారణంగా వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే.. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు గత 10రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న జగన్ అక్కడినుంచే నేరుగా హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వేకు వెళ్లారు. ఏరియల్‌ సర్వే తర్వాత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి తో మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, అనిల్‌ కుమార్‌ యాదవ్ ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ …

Read More »

అరకులోయలో ఆదివాసీలకోసం జగన్ చేసిన, చేయబోతున్న కార్యక్షమాలు చూస్తే తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏంటో.?

వైసీపీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా ఇచ్చిన ప్రతీ మాటను, హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివాసీలకు అండగా ఉండేందుకు వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసారు. ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’ సందర్భంగా 300కోట్ల విలువైన వరాలను ప్రకటిస్తూ రాష్ట్రంలో నిర్వహించే కార్యక్రమాల్లో 100 కోట్ల విలువైన సబ్సిడీ రుణాలు, ఉపకరణాల పంపిణీ చేపట్టనున్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల సొసైటీ, పాఠశాలలు, ఏకలవ్య మోడల్‌ …

Read More »

రాజు మంచివాడైతే తన రాజ్యంతో పొరుగు రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుందని ఇందుకే అంటారా.?

రాజు మంచి వాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే సామెత తాజాగా మరోసారి చర్చకు వచ్చింది.. కారణం.. రాజు మంచితనం వల్ల తన రాజ్యంతో పాటు ఇతర రాజ్యాలు కూడా సుభిక్షంగా ఉండే పరిస్థితి ఉందంటూ పొరుగు రాష్ట్రమైన తమిళులు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆరాజు ఎవరనుకుంటున్నారా ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెన్నై ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతుంటే వారికి నీరిచ్చి ఆదుకున్నారు …

Read More »

లెఫ్ట్ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్.. జాతీయపార్టీ హోదా రద్దు

వామపక్ష పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఇప్పటివరకూ పార్టీలకు జాతీయహోదా రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సిపిఐ, సీపీఎం పార్టీలకు జాతీయపార్టీ హోదాను రద్దుచేస్తూ కేంద్ర ఎన్నికలసంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికలసంఘం 2013 లో జారీచేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా సీపీఎం, సీపీఐ పార్టీలకు జాతీయహోదా రద్దుచేసినట్లు తెలుస్తోంది. ఏదైనా పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా రావాలంటే రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో …

Read More »

తాగునీటి కొరతతో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని తమిళ మంత్రులు విఙ్ఞప్తి

చెన్నై ప్రజల గొంతు తడిపి వారి కష్టాలు తీర్చాలని విఙ్ఞప్తి చేసిన తమిళనాడు మంత్రుల బృందం అభ్యర్థన పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. తాగునీటి కోసం లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు చెన్నైకి తాగునీటి విడుదలకై అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరాభావంతో మెలగాలని తమిళనాడు మంత్రుల …

Read More »

ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి ఒకే ఒక్క కండిషన్ పెట్టిన జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ గేట్‌వేలో హోటల్ లో డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సును ప్రారంభించారు. శుక్రవారం ఉదయం జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో సీఎం జగన్‌ కీలక ఉపన్యాసం చేపారు. రాష్ట్రంలో పారిశ్రామిక విధానంపై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పెట్టుబడులు, టూరిజం, హెల్త్‌ …

Read More »

ఎంపీడీవో చాంబర్‌ లో 61 మంది టీడీపీ కార్యకర్తల పేర్లు మార్చిన కరణం బలరాం..జగన్ సర్కార్ సీరియస్

చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి గ్రామ వలంటీర్ల ఎంపిక సందర్భంగా దౌర్జన్యానికి దిగారు. అధికారులు ఎంపిక చేసిన అర్హుల జాబితాను పక్కన పడేసి తమ కార్యకర్తల పేర్లు చేర్చాలంటూ నానాయాగీ చేశారు. చీరాల ఎంపీడీవో చాంబర్‌ తలుపులు మూసేసి కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకుని అందులో 61 మంది టీడీపీ కార్యకర్తల పేర్లు చేర్చి ప్రత్యేక జాబితా తయారు చేశారు. ఆ జాబితాపై సంతకం చేయాలంటూ కరణం బలరాం ఎంపీడీవో వెంకటేశ్వర్లుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat