ఒకే పార్టీలో ఉండాలి, ఓడినా గెలిచినా ఆ పార్టీతోనే అనుకునే రోజులు కావివి. చాలా మంది ప్రజా ప్రతినిధులు… స్వలాభం చూసుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పార్టీతో జట్టు కట్టేస్తున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ఇది మరింత ఎక్కువగా ఉంది. తాజాగా టీడీపీ నేత, ఏఎంసీ మాజీ చైర్మన్ కురెళ్ళ రామ్ప్రసాద్ వైసీపీ తీర్థం తీసుకున్నారు. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చడంతో …
Read More »సోషల్ మీడియాలో సాదినేని యామినిపై వైరల్ అవుతున్న కామెంట్స్ ఇవే..
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీకి రోజుకో షాక్ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరుతున్నారు. రాజకీయ భవిష్యేత్తు కోసం టీడీపీ నాయకులూ పార్టీ మారుతున్నారు. మరికొందరు నాయకులూ వారసత్వం రాజకీయాల్లో ఉండాలంటే పార్టీ మారాల్సిందే అని బీజేపీలోకి చేరుతున్నారు. ఇదే బాటలో మాజీ మంత్రి నారా లోకేష్ మీద ఈగ కూడా వాలనివ్వనంత అభిమానం ఉన్న మహిళా …
Read More »సీఎం జగన్ చిన్న కుమార్తెకు…ప్రతిష్ఠాత్మక నోట్రే డామ్ యూనివర్శిటీలో సీటు
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 15 న కుటుంబంతో కలిసి అమెరికా వెళ్తున్నట్లు సమచారం. జగన్ తన తల్లి విజయమ్మ, భారతి, వాళ్ళ చిన్న కుమార్తె వర్షా రెడ్డితో కలిసి ఈ పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఈ పర్యటన పూర్తిగా జగన్ వ్యక్తిగత పర్యటన అని చేబుతున్నారు. జగన్ చిన్న కూతురు హర్షా రెడ్డికి అమెరికా ఇండియానా స్టేట్ లోని ప్రతిష్ఠాత్మక నోట్రే డామ్ యూనివర్శిటీలో సీటు …
Read More »సముద్రం మీదుగా బోటులో నాటుసారా తరలిస్తుండగా పట్టుబడిన టీడీపీ నేత
సముద్రం మీదుగా బోటులో నాటుసారా తరలిస్తుండగా నేమాంకు చెందిన టీడీపీ నేత మేడిశెట్టి బుజ్జి ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో బుజ్జి నుంచి పెద్ద ఎత్తున సారాయి, బోటు, ఆటోను స్వాధీనం పరుచుకున్నట్లు ఎక్సైజ్ సిబ్బంది వెల్లడించింది. కాకినాడకి చెందిన ఓ టీడీపీ నేత అండదండలతో బుజ్జి నాటుసారా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గత మార్చిలోనూ ఇదే విధంగా నాటుసారా తరలిస్తుండగా కాకినాడ రూరల్ పోలీసులకు చిక్కినట్లు అధికారులు …
Read More »కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బైరెడ్డి సిద్ధార్డ్ రెడ్డికి సీఎం జగన్ కీలక పదవి
ఆయన మాటలు…తూటాలు…ఆయన ప్రసంగాలు…ఓ ఉప్పెన…విశ్వసనీయతకు నిలువుటద్దం…..వైయస్ జగన్పై వెలకట్టలేని అభిమానానికి నిలువెత్తురూపం. ఆయన. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా…వైయస్ జగన్కు నమ్మిన బంటుగా, అనతికాలంలోనే కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వైసీపీ యువనేత…బైరెడ్డి సిద్ధార్డ్ రెడ్డి. నందికొట్కూరు ఇంచార్జిగా వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన సిద్ధార్థ్ రెడ్డిని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అని ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అసలు …
Read More »జీవితంలో పెళ్లే చేసుకోను..వరలక్ష్మీ సంచలన వాఖ్యలు
తాను జీవితంలో పెళ్లే చేసుకోను అని సంచలన నటి వరలక్ష్మీ శరత్కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయం గురించి ఈమె ఇంతకు ముందే చెప్పిన విషయం తెలిసిందే. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటి వరలక్ష్మీ శరత్కుమార్. వాటిలో ఒకటి నటుడు విమల్కు జంటగా నటించిన చిత్రం కన్నిరాశి. కింగ్ మూవీ మేకర్స్ పతాకంపై షమీమ్ ఇబ్రహీం నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ముత్తుకుమార్ దర్శకత్వం వహించారు. నిర్మాణ …
Read More »బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి..వెల్లడించిన తండ్రి బెల్లంకొండ సురేశ్..అమ్మాయి ఎవరో తెలుసా
టాలీవుడ్ భీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వెల్లడించారు. శ్రీనివాస్ ఇటీవల ‘రాక్షసుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ సినిమా ‘రాచ్చసన్’కు తెలుగు రీమేక్గా వచ్చిన ఈ సినిమాకు రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ సినిమా విజయం అందుకున్న నేపథ్యంలో శ్రీనివాస్, సురేశ్ మీడియా …
Read More »రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు
అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నింపేలా చర్యలు తీసుకోవాలని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణాజలాలు వస్తున్నాయని.. అయితే ఇన్ని జలాలు ఉన్నా రిజర్వాయర్లను పూర్తిగా ఎందుకు నింపలేకపోతున్నామో అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో …
Read More »చంద్రబాబు…నారా లోకేష్ పై ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఘాటు వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో చరిత్రలో ఎన్నడూ లేని అభివృద్ధి చేస్తాం.. పాడేరులో గిరిజన మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తాం.. గిరిజనులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. ప్రభుత్వంపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని” ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. 40 ఏళ్ల అనుభవమని చెప్పుకుని చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు …
Read More »ఇక నుంచి ఎన్నికలలో పోటీ చేయను..రాజీనామా చేసిన సీనియర్ టీడీపీ నేత
మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీఎల్పీ ఉప నేత పదవికి తాను రాజీనామా చేయనున్నట్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన గుంటూరుకు వచ్చారు. ఈ సమయంలో ఓ న్యూస్ ఛానెల్తో మాట్లాడారు.తాను రాజీనామా చేసిన అనంతరం ఆ పదవిని బీసీలకు ఇవ్వాలన్నారు. తెలుగుదేశం పార్టీలో వైట్ ఎలిఫెంట్స్ ను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇక …
Read More »