Home / siva (page 132)

siva

కడపలో కిలాడి లేడి.. పసిగట్టి పోలీసులు అరెస్టు

బైకుపై వెళుతున్న ఓ యువకుడిని లిఫ్ట్‌ అడిగి కొంత దూరం వెళ్లాక.. అదును చూసి రూ.లక్షా 29వేలు విలువ చేసే బైకుతో ఉడాయించిన యువతిని కడప పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు సీఐ సత్యబాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈనెల 17వ తేదీన శివ అనే యువకుడు అపాచీ (ఏపీ39 ఎల్‌ 1643) మోటారు బైకుపై పనిమీద రిమ్స్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన బసిరెడ్డి …

Read More »

బిగ్ బ్రేకింగ్…అక్కినేని నాగార్జునకు అస్వస్థత…!

టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా వైరల్‌ఫీవర్‌తో బాధపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆగస్టు 29న ఆయన జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారంనాడు కొందరు ఆయన్ను కలవాల్సి వున్నా ఆరోగ్యం సరిలేకపోవడంతో వాయిదా వేసినట్లు తెలిసింది. ‘మన్మథుడు2’ చిత్రంలో ర‌కుల్ ప‌క్క‌న న‌టించ‌డం కోసం ఆయ‌న కాస్త క‌స‌ర‌త్తులు ఎక్కువ‌గా చేసిన‌ట్లు స‌మాచారం. దాంతో కొంత డైటింగ్ కూడా కొంచం ఎక్కువగానే చేసిన‌ట్లు …

Read More »

వైఎస్ జగన్ కు నారా లోకేష్ ట్వీట్..సోషల్ మీడియాలో సెటైర్లు

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తమ పార్టీ నేతలు టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయని.. తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనపై లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోండంటూ హెచ్చరించారు. అయితే దీనికి కౌంటర్ గా వైసీపీ అభిమానులు నారా లోకేష్ పై సైటైర్లు వేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు వనజాక్షిని ఈడ్చి ..ఈడ్చి …

Read More »

అరుణ్‌జైట్లీ అంతిమయాత్ర..!

బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అంతిమయాత్ర కొనసాగుతోంది. ఆదివారం స్వగృహం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి జైట్లీ భౌతికకాయాన్ని తరలించారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, ఇతర నాయకులు, శ్రేణులు జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు. మరికాసేపట్లో ఢిల్లీలోని నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో జైట్లీ పార్థీవదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. అరుణ్‌ జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి కోవింద్‌, హోంమంత్రి …

Read More »

ఇంతటి నేర చరిత్ర ఉన్నటీడీపీ నేతకి గన్‌మెన్‌లు ఎలా ఇస్తారు..హైకోర్టు సీరియస్‌..!

తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకట ప్రసాద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. నేర చరిత్ర ఉన్న వ్యక్తికి గన్‌మెన్‌లు అక్కర లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు శనివారం కోర్టు తన తీర్పును వెలువరించింది. తాను 2009లో టీడీపీ తరఫున కదిరి ఎమ్మెల్యేగా ఉన్నానని, తనకున్న 2 ప్లస్‌ 2 గన్‌మెన్‌లను ఇటీవల ప్రభుత్వం తొలగించిందని, తిరిగి గన్‌మెన్లను నియమించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పూర్వాపరాలు …

Read More »

మాజీ స్పీకర్‌ కోడెలపై కేసు నమోదు..ఇక జైలుకే

అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్‌లో ఉంచి వినియోగించుకుంటున్న మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అసెంబ్లీ సెక్షన్‌ ఆఫీసర్‌ ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడెలపై ఐపీసీ 409 సెక్షన్‌ కింద, తనది కాని ప్రభుత్వ ఆస్తిని షోరూంలో ఉంచుకుని వినియోగిస్తున్న కోడెల శివరామ్‌పై ఐపీసీ 414 సెక్షన్‌ కింద కేసు నమోదైంది. అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల తన …

Read More »

అరుణ్ జైట్లీ మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జైట్లీ కోలుకుంటారని ఆశిస్తున్న తరుణంలో మనకు దూరం కావడం దురదృష్టకరమన్నారు. కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా చేసిన సేవలు చిరస్మరణీయం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆయన మృతి బీజేపీ కే కాకుండా …

Read More »

ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక..తిరుమల, శ్రీకాళహస్తిలో రెడ్‌ అలర్ట్‌

తమిళనాడులో ఆరుగురు ఉగ్రవాదులు చొరబడ్డారని ఇంటెలిజెన్స్‌ హెచ్చరించింది. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికతో ఏపీ పోలీసులు అప్రమత్తమైయ్యారు. తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తిలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో పోలీసులు నిరంతర తనిఖీలు చేస్తూ సీసీ కెమెరాలతో పరిశీలన చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Read More »

రేపు మధ్యాహ్నం అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు

బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. ఆసుపత్రి వద్దకు బిజెపి అగ్రనేతలంతా …

Read More »

ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ పీవీ సింధు తనపై అంచనాలు నిలబెట్టుకుంది. బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్‌ పోరులో సింధు 21-7, 21-14 తేడాతో చెన్‌ యుఫె (చైనా)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించారు. తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సింధు.. రెండో గేమ్‌లో మాత్రం కాస్త శ్రమించాచి గేమ్‌తో పాటు ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకున్నారు. ఫలితంగా ప్రపంచ బ్యాడ్మింటన్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat