సోషల్ మీడియా బాగా పెరిగిపోవటం అనేది సెలబ్రెటీలకు ప్లస్ అవుతోంది..మరో ప్రక్క అదే మైనస్ గానూ మారుతోంది. మరీ ముఖ్యంగా కొందరు సోషల్ మీడియాలో తామెవరమో తెలియదు కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడటం, సిగ్గువిడిచి జుగుప్సగా ఇతరులతో ప్రవర్తించటం వంటివి చేస్తున్నారు. అయితే సెలబ్రెటీలు కూడా ఊరుకోవటం లేదు. వారికి చెప్పు పుచ్చుకు కొట్టిన రీతిలో రిప్లై ఇస్తున్నారు. తాజాగా ఇలియానాకు ఇలాంటి సంఘటన ఎదురైంది. అభిమానులకు టచ్ లో …
Read More »హెబ్బా పటేల్ కొత్త సినిమాలో ..చాలా చాలా హాట్
హెబ్బా పటేల్… ‘కుమారి 21 ఎఫ్’ చిత్రంతో టాలీవుడ్ను ఓ ఊపు ఊపేసింది. దీంతో యువతలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో ఆ వెంటనే చాలా ఆఫర్స్ హెబ్బాను వెతుక్కుంటూ వచ్చాయి.ఆ తరువాత ఆ స్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. అందాలు ఒలకబోయడానికి ప్రయత్నించినా, ఎంచుకున్న కథల్లో విషయం లేకపోవడం వలన వెనుకబడిపోయింది. తాజాగా ఆమె మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అయితే ఈ …
Read More »మంగాయమ్మ ఆరోగ్యం క్షేమం.. డాక్టర్ లు తమ గురువులకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటన
74 ఏళ్ల వయసులో కవలపిల్లలకు జన్మనిచ్చిన మంగాయమ్మ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని ఆమెకు ప్రసవం చేసిన డాక్టర్ ఉమాశంకర్ తెలిపారు. ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన అతి పెద్ద మహిళగా మంగాయమ్మ రికార్డు నెలకొల్పారు. ఆమెకు గుంటూరు అహల్యా ఆస్పతిలో ఉమాశంకర్ నేతృత్వంలోని వైద్యుల బృందం గురువారం విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. అనంతరం ఉమాశంకర్ మీడియాతో మాట్లాడుతూ.. సంతానం కోసం మంగాయమ్మ దంపతులు గతేడాది నవంబర్ 12న తమ …
Read More »కర్నూల్ జిల్లాలో ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్..అమితాబ్ – రజనీ ముఖ్య అతిథులు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది రాయలసీమ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడి కథ కావడంతో, కర్నూలు వేదికగా ఈ నెల 15వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని సినిమా టీమ్ వున్నట్టుగా సమాచారం. ఇప్పటికే అక్కడికి సంబంధించిన అనుమతుల పనులను పూర్తి చేశారట. ఇక వేదిక ఏర్పాటు పనులు మొదలుకానున్నాయని అంటున్నారు. అమితాబ్ – రజనీ ముఖ్య అతిథులుగా …
Read More »ఉపాధ్యాయ దినోత్సవాన్నీ వదలని రామ్ గోపాల్ వర్మ
ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేసి వార్తల్లో నలుగుతూ ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఉపాధ్యాయ దినోత్సవాన్నీ వదల్లేదు. ‘టీచర్స్ డే’కు, ‘టీచర్స్ విస్కీ’కి లింక్ పెట్టాడు. “ఉపాధ్యాయ దినోత్సవం నాడు టీచర్లు, టీచర్స్ విస్కీ తాగి సెలబ్రేట్ చేసుకుంటారా? ఊరికే అడుగుతున్నాను” అని ఓ ట్వీట్ పెట్టాడు. అంతకుముందు, తనను ఉత్తమ విద్యార్థిగా, మానవతావాదిగా తీర్చిదిద్దడంలో తన టీచర్లు విఫలం అయ్యారని, అందువల్ల తనకు టీచర్స్ …
Read More »ఏపీలో ప్రపంచ రికార్డ్.. కవల పిల్లల కు జన్మనిచ్చిన 74 ఏండ్ల మంగాయమ్మ!
గుంటూరులో నేడు అరుదైన ఘటనకు వేదిక అయ్యింది. అమ్మతనం ఓ వరం. ప్రతి మహిళా తల్లయ్యాక తన జన్మధన్యమైనట్టే భావిస్తుంది. అలాంటిది పిల్లల కోసం 57 ఏళ్ల పాటు ఎదురుచూసిన ఓ మహిళ నిరీక్షణ ఫలించింది. 73 ఏళ్ల వయసులో కృత్రిమ గర్భదారణ ద్వారా గర్భం దాల్చిన వృద్ధురాలికి శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంగాయమ్మ పెళ్లైన 57 ఏళ్ల తర్వాత గర్భం …
Read More »జియో మరో బంఫర్ ఆఫర్..డైరెక్ట్-టు-హోమ్
రిలయన్స్ జియో ఫైబర్బ్రాడ్ బ్రాండ్ సేవలను రేపు ఆవిష్కరించనున్న నేపథ్యంలో మరో బంపర్ ఆఫర్ను కూడా తన వినియోగదారులకు అందించనుంది. తాజా సమాచారం ప్రకారం కాంప్లిమెంటరీ ఆఫర్ను కూడా ప్రకటించనుంది. ప్రతి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్తో డైరెక్ట్-టు-హోమ్, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో ప్రతి కస్టమర్కు ఉచిత సెట్ టాప్ బాక్స్ను అందించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ అంచనాలపై రిలయన్స్ జియో అధికారికంగా స్పందించాల్సి వుంది. బిలియనీర్ …
Read More »3వ తరగతి విద్యార్థినిపై క్లాస్ టీచర్ సుజాత
మీర్పేట్లోని సత్యం టెక్నో కిడ్స్ ప్లేస్కూల్లో బుధవారం దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించింది. 3వ తరగతి చదువుతున్న సాయితేజ అనే విద్యార్థిని క్లాస్ టీచర్ సుజాత ఐరన్స్కేల్తో చితకబాదడంతో ఆ బాలుడి ఎడమచేయి విరిగింది. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు సంఘటన గురించి ఆరా తీయడానికి స్కూల్కు వెళ్లగా యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో మీర్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు …
Read More »భారీ పేలుడు 10 మంది మృతి…30 మందికి గాయాలు
ఓ బాణ సంచా కర్మాగారంలో సంభవించిన పేలుడులో కనీసం పది మంది మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో జరిగింది. కొద్ది సేపటి కిందట జరిగిన ఈ పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Read More »వైన్, బీర్ లు వారానికి ఏంత తాగాలి..ఏంత తాగకూడదో తెలుసా
మద్యం ప్రియులకు షాక్ . వారానికి కేవలం 100 గ్రాములు అంటే దాదాపు ఐదు గ్లాసుల వైన్, 9 గ్లాస్ల బీర్ను పుచ్చుకున్నా అకాల మరణం తప్పదని మెడికల్ జర్నల్ ది లాన్సెట్ స్పష్టం చేసింది. 19 దేశాల్లోని ఆరు లక్షల మంది మందు ముచ్చట్లను పరిశీలించిన మీదట ఈ పరిశోధన వివరాలు వెల్లడయ్యాయి. మద్యాన్ని ఎక్కువగా సేవించే వారు గుండె వైఫల్యం వంటి తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ముప్పు …
Read More »