పిల్లలకు పాఠాలు చెప్పే ఓ టీచరమ్మను ఏకంగా ఆమె శిష్యుడే లైంగిక దాడి చేశాడు. ఈ లైంగిక దాడికి యత్నించిన ఘటనను ఖండిస్తూ కొండ గ్రామస్తులు గురువారం పోలీసు స్టేషన్ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. తిరుచ్చి జిల్లా తురైయూర్ యూనియన్ కోంబై గ్రామ పంచాయతీ పరిధిలోని అడవి ప్రాంతంలో మరుదై కొండ గ్రామం ఉంది. ఇక్కడ ఆదిద్రవిడ, గిరిజన సంక్షేమ శాఖ తరపున ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో …
Read More »జియో మరో బంఫర్ ఆఫర్.. క్రికెట్ అభిమానులకు పండగే
క్రికెట్ అభిమానులకు జియో తీపి కబురు అందించింది. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న టీమిండియా- దక్షిణాఫ్రికా సిరిస్ను జియో టీవీలో ఉచితంగా అన్ని ప్రాంతీయ భాషల్లో వీక్షించవచ్చు. ఈ విషయాన్ని జియో అధికారికంగా ప్రకటించింది. దీనికోసం స్టార్ ఇండియాతో జియో టైఅప్ అయింది. ఇప్పటివరకు క్రికెట్ మ్యాచ్లను ఆన్లైన్లో చూడాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉండేది. దీంతో కొంత మంది మాత్రమే మ్యాచ్లను వీక్షించేవారు. కానీ జియో తన …
Read More »బిగ్ బాస్ నుండి మహేష్ ఔట్..మొత్తం లగేజీతో వెంటనే వెళ్లిపో అని చెప్పిన బిగ్ బాస్
తెలుగు బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ 8వ వారం వచ్చేసింది. ప్రతి వారం ఎవరో ఒకరు ఇంటి నుండి బయటకు వెళ్లాల్సిందే. అందులో భాగంగా ఈ వారంలోనూ ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వుంటుంది. అయితే ఈ సారి అదివారంకంటే ముందే అంటే ఈరోజు అనగ (శుక్రవారం) రోజు మహేష్ ను బిగ్ బాస్..మొత్తం లగేజీతో ఇంట్లో వాళ్లందరికి గుడ్ బై చెప్పి ఇంటి నుండి వేళ్లి …
Read More »శ్రీముఖి-వరుణ్ మధ్య గొడవ…వితిక ఫీలింగ్
బిగ్ బాస్3 లో సంతోషాలు, సరదాలు, చిలిపి పనులు, అలకలు, గొడవలు, కోపాలు, చాడీలతో సాగుతుంది. ఎనిమిదో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. ఈ వారంలో బిగ్బాస్ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ పెద్ద చర్చకే దారి తీసిన సంగతి తెలసిందే. తాజాగా మరో గొడవ కూడా నేటి ఎపిసోడ్లో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గొడవ శ్రీముఖి-వరుణ్ మధ్య జరగడం ఆసక్తికరంగా మారింది. స్నేహితులుగానే కనిపించే …
Read More »తన చెల్లి చూపించిన యువకుడిని లవ్ చేసిన హీరోయిన్ తాప్సీ.. పెళ్లి ఎప్పుడో తెలుసా
2010 వ సంవత్సరంలో వచ్చిన ఝుమ్మంది నాదం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైయ్యింది అందాల భామ తాప్సీ. ఈ సినిమా తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, వీరా, మొగుడు వంటి చిత్రాలలో నటించింది. మరి కొన్ని రోజుల్లోనే బాలీవుడ్ చెక్కేసింది. హిందీలో మంచి కథాంశం ఉన్న చిత్రాలని ఎంపిక చేసుకుంటూ స్టార్ స్టేటస్ అందుకుంది. అయితే కొన్నాళ్ళుగా తాప్సీ ప్రేమాయణంకి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై …
Read More »భారత రాష్ట్రపతికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసిన సమంత
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై తెలుగు టాప్ హీరోయిన్ సమంత అక్కినేని తన వంతుగా నిరసన తెలిపారు. ఇప్పటికే పలువురు సినీ తారలు యురేనియం తవ్వకాలపై నిరసన వ్యక్తం చేసిన క్రమంలో సమంత కూడా వారితో గొంతు కలిపారు. యురేనియం తవ్వకాల నుంచి నల్లమల అడవులను కాపాడాలని భారత రాష్ట్రపతికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. నల్లమలలో తవ్వకాలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ పై తాను సంతకం చేశానని, తవ్వకాలకు …
Read More »సీఎం జగన్ ను కలసిన పీవీ సింధు..బ్యాడ్మింటన్ అకాడమికి ఐదు ఎకరాలు
బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు శుక్రవారం ఏసీ సీఎం వైఎస్ జగన్ని కలిసింది. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్లో తాను సాధించిన బంగారు పతకాన్ని సీఎం జగన్కు ఆమె చూపించింది. ఈ సందర్భంగా పీవీ సింధును గౌరవ ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సింధు వెంట ఆమె తల్లిదండ్రులతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. సీఎం జగన్ను …
Read More »కట్టుకున్నభర్తను చంపి..ఏం చేసిందో తెలుసా..వామ్మో ఇలాంటి భార్యలు ఉన్నార
కట్టుకున్న భర్తను భార్య అత్యంత కిరాతకంగా ,దారుణంగా హత్య చేసింది. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని డంపింగ్ యార్డులో పూడ్చేసింది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం పట్లవీడుకు చెందిన ఆంజనేయులు . అతడికి భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ నెల 5వ తేదీన ఆంజనేయులు భార్య దగ్గరికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే లక్ష్మమ్మ ఆగ్రహంతో భర్తను కొట్టి చంపేసింది. నేరం బయట పడకుండా …
Read More »సైరా’ వేడుకలో మెగా అభిమానుల రోమాలు నిక్కబొడిచేలా పవన్ ప్రసంగం
మెగా ఫ్యామిలీ అభిమానులకు మరో శుభవార్త. ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 18న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో గ్రాండ్గా నిర్వహించనున్నారు. ఈ భారీ వేడుకు ముఖ్య అతిథులుగా జనసేనా అధినేత హీరో పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ తో పాటు రాజమౌళి, కొరటాల శివ, వివి వినాయక్ రాబోతున్నారు. రామ్ చరణ్ ఈ వేడుకకు తనకు అత్యంత సన్నిహితుడైన తెలంగాణ మంత్రి కేటీఆర్ను ఆహ్వానించినప్పటికీ అధికారిక పనుల …
Read More »విజయశాంతిగారితో నటిస్తుండడం చూస్తుంటే..ఆ ఫీలింగ్ కలుగుతోంది..మహేశ్ బాబు ట్వీట్
ఒకప్పుడు తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ సత్తా చూపించిన నటి విజయశాంతి. ఎన్నో వందల సినిమాల్లో నటించి ,కొన్నేళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉంది. ఈ మధ్యే రాజకీయ రంగ ప్రవేశానికి 20 ఏళ్లు కూడా పూర్తి చేసుకుంది ఈ రాములమ్మ. ఇక తాజాగా టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు నటిస్తున్నకొత్త చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. …
Read More »