మలయాళంలో షకీలా సినిమా విడుదౖలైందంటే థియేటర్లకు ‘లేడీస్ నాట్ ఎలౌడ్’ అని అడల్ట్ కంటెంట్ చూసే ప్రేక్షకులు వాళ్లింట్లో ఆడవాళ్లకు చెప్తారు. ఇప్పుడు అదే పేరుతో ష నటి షకీలా సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లేడీస్ నాట్ ఎలౌడ్’.రమేశ్ కావలి నిర్మించారు. ఈ సినిమా టీజర్ను రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు. సాయిరామ్ దాసరి మాట్లాడుతూ– ‘‘ఇదొక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. చిత్రీకరణ పూర్తయింది. తమిళ …
Read More »కోలుకుంటున్న రేణూదేశాయ్
ప్రముఖ నటి, దర్శకురాలు రేణూదేశాయ్ డెంగీ బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా ఆమె తెలిపారు. అంతేకాకుండా జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రతిఒక్కరికి వివరించారు. డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్న సమయంలో షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు నేను ఇలా ఉన్నాను అంటూ ఓ ఫొటో పోస్టు చేశారు. ”ఈటీవీలో ప్రసారం చేయబోయే ‘ఢీ ఛాంపియన్’ షో కోసం కొన్ని గంటలపాటు …
Read More »ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరో తెలుసా..సోషల్ మీడియాలో లీక్
టాలీవుడ్ లో ప్రసారం అవుతున్నబిగ్బాస్ హౌస్లో మొదటి వారం నుంచి ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరన్నది బిగ్బాస్ కంటే ముందుగానే షోను చూసే ప్రేక్షకులకు తెలిసిపోతోంది. అయితే అవి ఊహాగానాల వరకు అయితే పర్లేదు కానీ.. అనధికారికంగా వచ్చే అధికార వార్త అవుతోంది. ఎలిమినేషన్ కాబోతున్నది వీరే అంటూ శనివారమే లీకవుతోంది. తాజాగా ఎనిమిదో వారంలో ఎలిమినేషన్కు గురయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది ముందే తెలిసిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన …
Read More »శ్రియ ఎందుకు అంత అందంగా ఉంటుందో తెలుసా..ఏ రసం తాగుతుందో తెలుసా
శ్రియ శరణ్ అందమైన రూపం ఆకట్టుకునే నటన ఈమె సొంతం ఎప్పుడు 2001లో ఇష్టం అనే రీమేక్ సినిమా ద్వారా తెలుగులో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది 2002లో సంతోషం అనే సినిమా ద్వారా రెండో హీరోయిన్గా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఇప్పటికి కూడా అనేక సినిమా ఆఫర్లతో దూసుకుపోతుంది బాలీవుడ్లోనూ తనదైన ముద్ర వేసిన ఈ భామ తాజాగా వీడియోతో మరొకసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటి …
Read More »పవన్ కళ్యాణ్ కు ..దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
జనసేనా అదినేత హీరో పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే భారీ కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పాలనతో , ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతాంగం సంతోషంగా ఉందని తెలిపారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోశయ్య స్పందిస్తూ.. చంద్రబాబుకు పవన్ రహస్య స్నేహితుడిగా వ్యవహరిస్తూ, ఆయన తయారు చేసిన స్క్రిప్టునే చదవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గత …
Read More »జగన్ మాటిస్తే ఫలితం ఎలా ఉంటుందో వాళ్లకి తెలుసు… పవన్ కళ్యాణ్..!
ఏపీలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలేవీ టీడీపీకి, పచ్చ పత్రికలకు కనపడలేదు, కనపడవు కూడా. పనిగట్టుకుని మరీ లోపాల్ని వెదికేందుకు విశ్వప్రయత్నం చేస్తూ బొక్కబోర్లా పడుతున్నారు ఆ పార్టీ నేతలు.తాజాగా ఇదే లిస్ట్ లోకి పవన్ కల్యాణ్ కూడా చేరారు. రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ నేరుగా జగన్ పై విరుచుకుపడ్డాడు. జగన్ తీసుకున్న నిర్ణయాలతో లబ్ధిపొందుతున్న వర్గాలు సంతోషంగా …
Read More »పవన్ కళ్యాణ్ పై అభిమానులే తీవ్ర విమర్శలు..వచ్చే ఎన్నికల్లో ఒక్కటైన వస్తుందా
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి . రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ నేరుగా జగన్ పై విరుచుకు పడడం జగన్ను విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. కేవలం రాజకీయ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీచేసి పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి నా పవన్ కళ్యాణ్ ఇప్పుడు 151 స్థానాలతో సంక్షేమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న జగన్ను …
Read More »జనసేనా పార్టీ జనం కోసమా .. జగన్ ని విమర్శించడం కోసమా ?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన విమర్శలు ఆయన పైకి వెళ్తున్నాయి కారణం ఏమిటంటే ఏ రాజకీయ పార్టీ అయినా ముందుగా అధికార పక్షాన్ని నిలదీయాలని కానీ పవన్ గత ఐదేళ్లలో ఏ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతి అక్రమాలను ఈరోజు ప్రశ్నించలేదు . కోడెల అరాచకాలను , ఎరపతినేని దౌర్జన్యాలను , కూన రవికుమార్ చేసిన గొడవలు కూడా ఇప్పటివరకు కూడా స్పందించలేదు. అయితే కనీసం …
Read More »సమాజం కోసం సర్వస్వం ఇచ్చే శక్తి మా వద్ద ఉంది..పవన్ కళ్యాణ్
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం,పాలన విషయంలో కొందరు సంతృప్తిని వ్యక్తం చేస్తుంటే…తెలిసి తెలియని మరికొందరు అసంతృప్తితో విమర్శలు చేస్తున్నారు. మంగళగిరిలో వైసీపీ వంద రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదికను విడుదల చేశారు. ఈసందర్భంగా పవన్ మాట్లాడుతూ. ఇప్పటివరకు చంద్రబాబు దిగజారిపోతున్న విలువలు లేని రాజకీయాలు చూసి చలించిపోయానని, సమాజం కోసం సర్వస్వం ఇచ్చే శక్తి మా వద్ద ఉందని పవన్ అన్నారు. వైసీపీ మేనిఫెస్టో జనహితంగా ఉంది.. కానీ, పాలనే …
Read More »ఏపీలో ఘోర ప్రమాదం..5 మంది సజీవదహనం
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి బోల్తా పడిన కారులో మంటలు వ్యాపించటంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన మామడుగు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి గోర్లకుంటకు చెందిన ఆరుగురు ఏపీ 03 బీఎన్ 7993 నెంబర్ కారులో బెంగళూరు నుంచి పలమనేరుకు బయలు దేరారు. కారు మామడుగు సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా …
Read More »