ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై ప్రభుత్వ చీఫ్విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం దురదృష్టకరమని, ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడోద్దన్నారు. ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయ చేయడం సరికాదని, వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలని సూచించారు. సీనియర్ నేత చనిపోయారు అనే …
Read More »మూడు రోజుల్లో రాయలసీమలో భారీ వర్షాలు
వచ్చే మూడు రోజుల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలు …
Read More »కోడెల కొడుకు ఎక్కడ..పోస్ట్మార్టం రిపోర్ట్ లో ఏముంది
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల శివప్రసాద్ గతకొద్ది రెండు రోజుల క్రితం కోడెల శివరాం పిలవడంతో హైదరాబాద్ కి వచ్చాడని తెలుస్తోంది. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత కోడెల కొడుకు శివరాంతో వాగ్వాదం జరిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే కోడెలకు, కొడుకు శివరాం కు ఘర్షణ తలెత్తిన వివాదంలో శివరాం చేసుకున్నాడని అందుకు కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు ప్రచారం జరుగుతుంది. …
Read More »కోడెలది ఆత్మహత్యకాదా.. గుండెపోటా
తాజాగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందారు. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని వదంతులు వచ్చాయి. అనంతరం ఆయనది గుండెపోటుగా తేలింది . ఈ క్రమంలో కోడెల చేసిన కొన్ని విషయాలు వివాదాన్ని రేపుతున్నాయి. గుండె నొప్పి వచ్చిన వ్యక్తిని తీసుకెళ్లాల్సిన నిమ్స్ కి కాకుండా బసవతారకం కు తరలించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కోడెల ఇంటి పక్కనే ఉన్న నిమ్స్ లేదా కేర్ హాస్పిటల్ కు …
Read More »కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు కారణం ఏంటో తెలుసా..!
టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం కన్నుమూశారు. కోడెల తీవ్ర అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు తెలిసింది. కోడెలకు భార్య, ఇద్దరు కుమారులు శివరామకృష్ణ, సత్యనారాయణ, కూతురు డాక్టర్ విజయలక్ష్మీ ఉన్నారు. అయితే కోడెల ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆస్పత్రికి తరలించారని తొలుత వార్తలు రావడం గమనార్హం. కొడుకు …
Read More »సినిమా డైరెక్టర్ ను గట్టిగా హత్తుకున్నప్రియాంకా చోప్రా..వీడియో హల్ చల్
బాలీవుడ్తోపాటు హాలీవుడ్లోనూ రాణిస్తున్న ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆమె హిందీలో నటించిన సినిమా ‘ది స్కై ఈజ్ పింక్’. ఫర్హాన్ అక్తర్, జైరా వాసిం కీలక పాత్రలు పోషించారు. కాగా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్ర బృందం. ఈ సినిమాను శుక్రవారం కెనడాలో టొరంటోలో జరుగుతున్న ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో సినిమా ప్రీమియర్ చూసిన ప్రియాంక …
Read More »గోదావరి బోటు ప్రమాదంపై స్పందించిన ..ప్రధాని మోదీ
విహార యాత్ర తీవ్ర విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లాలో టూరిస్టులతో ప్రయాణిస్తున్న రాయల్ వశిష్ట లాంచీ కచులూరు వద్ద జరిగిన ప్రమాదంలో మునిగిపోయింది.ఈ బోటు ప్రమాదం పెను విషాదానికి దారితీసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక కుటుంబాల్లో శోకం మిగిల్చింది. రెండు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి చెందడం, ఆచూకీ తెలియకుండా పోవడం కలచి వేసింది. అయిన వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదస్థలం వద్ద సహాయక చర్యలు జరుగుతున్నాయి. …
Read More »బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన శిల్పా ..శ్రీముఖి అవకాశవాది అంటూ షాకింగ్ కామెంట్స్
బిగ్బాస్ హౌస్లో 8 వ వరం కాస్త సందడిగా జరిగింది. వీకెండ్లో వచ్చిన నాగర్జున.. హౌస్మేట్స్ చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇంటి సభ్యులతో కాస్త కటువుగా ప్రవర్తించాడు. అయితే నేటి ఎపిసోడ్లో పూర్తిగా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు. హౌస్మేట్స్కు కొన్ని టాస్క్లను ఇచ్చి ఫన్ క్రియేట్ చేసేందుకు ట్రై చేశాడు. చివరగా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదరుచూసే ఎలిమినేషన్ పార్ట్ కోసం ఎంతో …
Read More »సుధీర్, యాంకర్ రష్మి మధ్య ఏం జరిగిందో బట్టబయలు చేసిన ..అప్పారావు
ఎంతో ప్రజాకర్షణ కలిగివుండే సినిమా, టీవీ రంగాల్లో ప్రేమ వివాహాలు చాలా జరిగాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం, పరస్పర అవగాహనతో ఎన్నో జంటలు ఒక్కటయ్యాయి. అదే సమయంలో ఎవరన్నా అమ్మాయి, అబ్బాయి కొద్దికాలం కలిసి పనిచేస్తే వాళ్లపై ఊహాగానాలకు లెక్కే ఉండదు. ఆర్టిస్టులు కాబట్టి వాళ్లకు సంబంధించిన చిన్న విషయం అయినా ప్రజల్లోకి త్వరగా వెళుతుంది. కొందరు తమ మధ్య ఏమీ లేదని చెప్పినా, వాళ్లపై రూమర్లకు మాత్రం అడ్డుకట్టపడదు. …
Read More »సీఎం జగన్ సీరియస్…వెంటనే బోటు అనుమతులు సస్పెండ్.. నేడు ప్రమాద స్థలికి
ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకున్న వారి ఆశ అడియాస అయింది. పాపికొండలు చూసొద్దామని ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గోదావరమ్మ ఒడిలో జల సమాధి అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపాన కచ్చులూరు వద్ద గోదావరిలో ఆదివారం మధ్యాహ్నం 71 మందితో వెళ్తున్న బోటు నీట మునిగి 12 మంది మృత్యువాత పడ్డారు. 27 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా, 32 మంది గల్లంతయ్యారు. భోజనాల కోసం …
Read More »