రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్గా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. తద్వారా 11 లక్షల మంది ఉద్యోగులకు దసరా, దీపావళి సందర్బంగా ముందస్తు తీపి కబురు అందించింది. రైల్వే సిబ్బందికి బోనస్ అందించడం వరుసగా ఇది ఆరవ సంవత్సరం అని కేబినెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో కేంద్ర …
Read More »ముసలాయనే కాని.. మహానుభావుడు
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మైక్ పట్టారంటే మాట్లాడటమే కాదు.. పంచ్లు ప్రాసలతో చెలరేగిపోతున్నారు. తాజాగా వాల్మీకి మూవీలోని ‘ఎల్లువచ్చి గోదారమ్మ’ సాంగ్ ప్రోమోను రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా ముసలాయనే కాని.. మహానుభావుడు అన్నట్టుగా మాట్లాడి రాఘవేంద్రరావు అందర్నీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా పూజా హెగ్డేపై ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. తరువాత పూజా …
Read More »సినీయర్ ఎన్టీఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు తరువాత…యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రేట్ యాక్షన్
హీరోలు ప్రాణాలకు తెగించి షూటింగ్లో పాల్గొన్న సంధర్భాలు చాలా తక్కువే. అయితే సినీయర్ ఎన్టీఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి హీరోలు తమ ప్రాణాలకు తెగించి గతంలో షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి పనే చేస్తున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.రాజమౌళి దర్సకత్వంతో తెరకెక్కుతున్న చిత్రం RRR ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. అయితే బల్గేరియా అడవుల్లో జరుగుతున్న షూటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా …
Read More »ఉల్లి కోయకుండానే ఢిల్లీ ప్రజల కళ్లలో నీళ్లు
దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. సామన్య ప్రజలకు చుక్కలు చూస్తిస్తున్నాయి. ఉల్లిని కోయకుండానే ఢిల్లీ ప్రజలకు కళ్ల వెంట నీళ్లోస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి పంట దెబ్బతింది. దీంతో, ఈ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోని రీటెయిల్ మార్కెట్ కు ఉల్లి సరఫరా తగ్గిపోయింది. 10 రోజుల క్రితం వరకు కిలో ఉల్లి ధర రూ. 25 నుంచి రూ. 30 …
Read More »రాగల మూడు రోజులు రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..హెచ్చరికలు జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ నెల 18న కోస్తాంధ్రలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలు …
Read More »భారీగా తగ్గిన బంగారం ధరలు..వేల రూపాయలు తగ్గడంతో క్యూ
పసిడి ధర పడిపోయింది. బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం వల్లే బంగారం ధరలు తగ్గడానికి కారణం. ఎంసీఎక్స్ మార్కెట్లో బుధవారం అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.25 శాతం తగ్గుదలతో రూ.37,920కు క్షీణించింది. ఈ నెల ప్రారంభంలోని బంగారం గరిష్ట స్థాయి రూ.39,885తో పోలిస్తే ప్రస్తుత పసిడి ధర ఏకంగా రూ.2,000 పడిపోయింది. బంగారం ధర …
Read More »సమంత తప్పనిసరిగా ఇది తీసుకెళ్తుందట..అది లేకుండా బయటకు అడుగు పెట్టదట
పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్గా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. కానీ సమంత అక్కినేని అది చేసి చూపిస్తుంది. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారంటే అది చిన్న విషయం అయితే కాదు. సమంతతో వరసగా సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా సమంతతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని చాలా మంది దర్శకులు కథలు రాసుకుంటున్నారు. యూ టర్న్, ఓ బేబీ …
Read More »దసరా మజకా….అమెజాన్‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ 90 శాతం డిస్కౌంట్
పండుగల సీజన్ సందర్భంగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ పేరిట ఆఫర్లను ప్రకటించింది. ఈనెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు ఆఫర్ ఉంటుందని తెలిపింది. భారత్లో ఆరేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా ఈసారి ఆఫర్లో భారీ డిస్కౌంట్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు పూర్తిచేసివారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఇస్తున్నట్లు వివరించింది. 40 శాతం వరకు డిస్కౌంట్ …
Read More »కోడెల చావుతో మేమంతా సంతోషంగా ఉన్నాం.. సంచలన వాఖ్యలు చేసిన బీజేపీ నేత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం పట్ల బీజేపీ నేత వంగవీటి నరేంద్ర హర్షం వ్యక్తం చేశారు. ’30 ఏళ్ల క్రితం బందరు రోడ్డులో పేదల ఇళ్ల పట్టాల కోసం వంగవీటి రంగా నిరాహార దీక్షకు దిగారు. అలాంటి ప్రజా నాయకుడిని, ప్రజాప్రతినిధిని టీడీపీ ప్రభుత్వ హయాంలో అతిదారుణంగా హత్య చేశారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు చనిపోయిన కోడెలను కొన్ని మీడియా సంస్థలు ప్రజా …
Read More »ఏపీలో దసరా సెలవులు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు వర్తించనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఏపీలో అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13వరకూ విజయ దశమి సందర్భంగా సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. సెలవుల అనంతరం అక్టోబర్ 14న పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని తెలిపారు. అలాగే అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు మరియు ఇతర విద్య …
Read More »