క్రికెట్లో కొంత మంది ఆటగాళ్లకి అవకాశాలు రాక నిరాశపడితే.. మరికొందరికి అవకాశం వచ్చి అందరినీ నిరాశపరస్తుంటారు. ప్రస్తుతం టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేస్తోంది అందరిని నిరుత్సాహపరచడమే. ఎంఎస్ ధోని ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవతున్నాడు. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో పంత్(19) నిరుత్సాహపరిచాడు. తానేంటో నిరుపించుకుని విమర్శకుల నోటికి తాళం వేసే …
Read More »విశాఖలో భారీ ఎన్కౌంటర్..కిడారిని చంపిన మావోయిస్టు అగ్రనాయకురాలు అరుణ హతం
మావోయిస్టు వారోత్సవాల సమయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నం జిల్లా జీకే వీధి మండలం మాదినమల్లు అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ఇప్పటికే ధృవీకరించాయి. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనాయకురాలు, అరుణ కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇటీవల ఈస్ట్జోన్కు వచ్చిన అరుణ గతకొంత కాలంగా విశాఖ మన్యంలో పార్టీ కార్యకలాపాలను …
Read More »సీఎం జగన్ని ప్రశ్నించిన ప్రత్తిపాటి పుల్లారావు
నాలుగు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రివర్స్ టెండరింగ్ విధానంతో కాంట్రాక్టర్లను మార్చితే ప్రాజెక్టుల భద్రత ఎవరు చూస్తారు? అని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి ఆదా చేస్తున్నామని చెబుతూ కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ప్రజలపై అదనపు భారం పడుతుందని అన్నారు.
Read More »రోడ్డుప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టిన వైసీపీ ఎమ్మెల్యే
పరిస్థితి ఏదైనా ప్రజాసేవే ముఖ్యమనుకున్నారు. చదువుకున్న దానికి, తాను నిర్వర్తించిన వృత్తికి న్యాయం చేశారు. అధికార వైసీపీ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఒకరు తన మానవత్వాన్ని చాటుకున్నారు. వృత్తి ధర్మాన్ని పాటించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి అప్పటికప్పుడు, నడి రోడ్డు మీదే చికిత్స చేశారు. ఆమే డాక్టర్ ఎం శ్రీదేవి. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే వివరాల్లోకి వెళ్తే.. …
Read More »పునర్నవిపై సంచలనమైన కామెంట్స్ చేసిన గద్దలకొండ గణేష్…వీడియో వైరల్
తెలుగు బిగ్ బాస్ 3 ..సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఈ వారం గద్దలకొండ గణేష్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు హోస్ట్ నాగార్జున.తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో తనదైన స్టైల్లో గద్దలకొండ గణేష్గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ బిగ్బాస్ హౌస్మేట్స్తో కలిసి సందడి చేశారు. ఈ ప్రొమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే శ్రీముఖి వరుణ్ తేజ్ కు ప్రపోజ్ చేసినప్పుడు అందరూ చూస్తున్నారంటూ ఫన్ని …
Read More »పక్కా సమచారం..ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసిపోయిందే
తెలుగు బిగ్ బాస్ 3 ..సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. బిగ్బాస్ తొమ్మిదో వారాంతానికి భలే ట్విస్ట్ఇచ్చాడు. లీకు వీరులు సైతం నోరు మెదపలేని విధంగా ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి బిగ్బాస్ అంటే ఏంటో నిరూపించాడు. నామినేషన్లో ఉన్నదే ముగ్గురు అయితే అందులో డబుల్ ఎలిమినేషన్ అంటూ పెద్ద బాంబు పేల్చాడు. పైగా దీనికి తగ్గట్టు రిలీజ్ చేసిన ప్రోమోలో కొన్ని వివరాలు వెల్లడయ్యేలా దాన్ని కట్ చేశాడు. అయితే …
Read More »కోడెల కాల్డేటా…ఆత్మహత్యకు గంట వ్యవధిలో 12 మందితో
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ప్రధానంగా ఫోన్కాల్ డేటాపై దృష్టి సారించారు. సూసైడ్ నోట్ కూడా లభించకపోవడంతో పోలీసులు సాంకేతిక పద్ధతులను అనుసరిస్తున్నారు. కీలక ఆధారంగా మారిన ఆయన సెల్ఫోన్ అదృశ్యం కావడంతో కాల్డేటాను హైదరాబాద్లోని బంజారా హిల్స్ పోలీసులు విశ్లేషిస్తున్నట్టు సమాచారం. కోడెల ఆత్మహత్యకు ముందు గంట వ్యవధిలో 10–12 మందితో మాట్లాడినట్టు గుర్తించారు. చని పోవడానికి ముందు …
Read More »ఏపీ సచివాలయ పరీక్షల్లో ఎన్నివేల మందికి సున్నా మార్కులు వచ్చాయో తెలుసా..!
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ఫలితాల(మార్కులు)ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్రామ సచివాలయ పరీక్షల్లో 2478 మంది అభ్యర్థులకు సున్నా మార్కులు వచ్చాయి.మరికొందరికి సున్నా కంటే తక్కువగా మైనస్లలో మార్కులు వచ్చాయి. పరీక్షలో నెగటివ్ మార్క్స్ ఉండటంతో ఇలా వేల మందికి సున్నా మార్కులు వచ్చినట్లు తెలుస్తుంది. మరోపక్క …
Read More »నేడు ‘సైరా నరసింహారెడ్డి’ప్రీ రిలీజ్ వేడుక
సురేందర్రెడ్డి దర్శకత్వంలో మెగస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించారు. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక నేడు (ఆదివారం) హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరుగనుంది. …
Read More »గద్దలకొండ గణేష్ భారీ వసూళ్లు..రెండో రోజు రిపోర్ట్
వరుణ్ తేజ్ మెగా కాపౌండ్ నుంచి వచ్చిన యువహీరో.. బ్యాక్ డ్రాప్ మెగా వాల్ కాబట్టి అవకాశాలు తన్నుకువస్తాయి. ఎందుకో సినీ పరిజ్ఞానమున్న ప్రతోక్కరికి తెలుసు.. వరుణ్ తేజ్ నటించిన సినిమాలన్నీటిలో సరికొత్త జోనర్ కథలను ఎంచుకుంటూ నటిస్తూ వస్తున్నాడు.ఇప్పటిదాక నటించిన చిత్రాలన్నిటిలో ప్రేమ, కామెడీ ఇదే జోనర్లో కథలను ఎంచుకుంటూ మెగా కాపౌండుకు ఎలాంటి నష్టం రాకుండా నటిస్తూ వచ్చాడు. కాసేపు వీటిన్నిటీని పక్కనెడదామనుకున్నాడేమో డిఫరెంట్ కథ(మూవీ రీమేక్ …
Read More »