ఆంధ్రప్రదేశ్ స్వాతి అనే మహిళ సాదించిన విజయం నేడు నలుగురికి ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆ రోజు ఆమె పరీక్ష రాస్తుంటే తిట్టారు, చచ్చిపోతావన్నారు, పురిటి నొప్పులతో ఆమె రాసిన పరీక్ష జీవితాన్ని మార్చేసింది. స్వాతి ఏపీ డీఎస్సీ పరీక్ష రాసి టీచర్ జాబ్ను పొందింది. ఎగ్జామ్ రోజు ఆమె పడ్డ వేదన గురించి తాజాగా చెప్పుకొచ్చిన స్వాతి కన్నీరు తెప్పించింది. నిండు గర్బినిగా ఉన్న సమయంలో పరీక్ష వచ్చింది. ఎప్పటి …
Read More »సెన్సార్ పూర్తి చేసుకున్న సైరా నరసింహారెడ్డి భారీ హిట్ సినిమా అంటా..!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా సైరా. తొలి స్వతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆదివారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ సెన్సార్కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ను జారీ చేశారు. భారీ హిట్ సినిమా అంటున్నారు అభిమానులు. బిగ్ …
Read More »16 ఏళ్ల తరువాత మళ్లీ కొండారెడ్డి బురుజు దగ్గర మహేశ్బాబు
సూపర్ స్టార్ మహేశ్బాబుకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. వాటిల్లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా ఒకటి. ఈ సినిమా కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో ప్రకాశ్రాజు, మహేశ్బాబు మధ్య చిత్రీకరించిన ఓ సన్నివేశం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో పదిలంగా నిలిచింది. తాజాగా మహేశ్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో మహేశ్ మీద ఓ కీలక సన్నివేశాన్ని కొండారెడ్డి బురుజు సెంటర్లో చిత్రీకరించనున్నారు. దీనికి …
Read More »సాయిపల్లవితో పెళ్లి ..రాశీఖన్నాను చంపుతా.. పూజాహెగ్డేతో డేటింగ్ ‘గద్దలకొండ గణేష్’ సంచలన వాఖ్యలు
ముకుంద’, ‘కంచె’, ‘లోఫర్’ లాంటి విభిన్నకథా చిత్రాలతో నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకొని ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’, ‘ఎఫ్ 2’ లాంటి సక్సెస్ ఫుల్ కమర్షియల్ చిత్రాలతో ఫుల్స్వింగ్లో ఉన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆయన హీరోగా పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో 14 రీల్స్ ప్లస్ బేనర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘గద్దల కొండ గణేష్’ …
Read More »హాట్ హాట్ గా సెగలు పుట్టిస్తోన్న..అర్జున్ రెడ్డి హీరోయిన్
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ షాలిని పాండే తెలుగు సినిమాల్లో కనిపించడం తక్కువ అయిపోయింది. ‘మహానటి’ సినిమాలో చిన్న పాత్ర చేసింది. తరువాత జీవా గోరిల్లా.. కళ్యాణ్ రామ్ 118 సినిమాల్లోనూ షాలిని పాండే కనిపించింది. అయితే ఈ మధ్య.. హాట్ హాట్గా రెడీ అయిపోయి వేడెక్కించే ఫోటోలతో సెగలు పుట్టిస్తోంది. రీసెంట్ గా ఓ అందాల దీవిలో టబ్ లో కూర్చొని ఫోటో దిగింది. …
Read More »అమీర్పేట్లో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు..ఢీకొట్టి… పక్కనే షాపు లోకి
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట్లో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి భయాందోళనలు రేకెత్తించింది. టైర్ పంచర్ కావడంతో బస్సు అదుపుతప్పి మెట్రో పిల్లర్ను ఢీకొట్టి… పక్కనే ఉన్న షాపు మీదకి దూసుకెళ్లింది. అయితే, ఉదయం సమయం కావడం.. రోడ్డు మీద పెద్దగా రద్దీ లేకపోవడం, దుకాణాలు మూసివేసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి మియాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం …
Read More »పోలవరం ప్రధాన రీటెండర్లో 628 కోట్ల ఆదా..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ‘మేఘా’ పోలవరంగా మారింది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే తక్కువకు శాతంకు -12.6% అంటే 4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ముందుకొచ్చింది. దీనివ్ల ప్రభుత్వానికి 628 మొత్తంలో నిధులు ఆదా అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా …
Read More »ఈ సీజన్లో ఇదే బెస్ట్ ప్రోమో ..రాహుల్ గొంతు వినగానే పునర్నవి ఫీలింగ్
బిగ్ బాస్ లో తొమ్మిదో వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ అందర్నీ షాక్లోకి నెట్టేసిన నాగార్జున అది తూచ్ అని చెప్పటంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా శనివారం రాహుల్ను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి ఎలిమినేట్ అయ్యాడని నమ్మించి గేమ్ ఆడించి ఆఖరి క్షణంలో అబద్ధమని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఒకానొక దశలో రాహుల్ లేకపోతే బిగ్బాస్ చూడటమే ఆపేస్తానని కొందరు అభిమానులు శపథం పూనారు. కానీ …
Read More »సైరా లాంటి పెద్ద ఈవెంట్ కి కనీసం ఒక్క హీరోయిన్ కూడ ఎందుకు రాలేదో తెలుసా
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై మెగా పవర్స్టార్ రామ్చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో …
Read More »భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు మృతి..పలువురు సంతాపం
భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు మాధవ్ ఆప్టే ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. 1950వ దశకంలో భారత టెస్టు జట్టులో ఓపెనర్ గా సేవలందించిన మాధవ్, ఏడు టెస్టులు ఆడారు. వెస్టిండీస్ కు చెందిన నాటి దిగ్గజ బౌలర్లు ఫ్రాంక్ కింగ్, జెర్రీ గోమెజ్, ఫ్రాంక్ వారెల్ …
Read More »