‘‘సాధారణంగా కొందరికి వారి తొలి ప్రేమ ఎక్కువ శాతం స్కూల్ టీచర్తోనే ఉంటుంది. వాళ్లంటే తెలియని ఆకర్షణ ఏర్పడుతుంది. నాక్కూడా ఓ టీచర్పై అట్రాక్షన్ ఏర్పడింది. కానీ నేను తొలిసారి ప్రేమలో పడింది మాత్రం పదిహేడేళ్ల వయసులోనే’’ అన్నారు కంగనా రనౌత్. ఇటీవల జరిగిన ఓ సదస్సులో కంగనా తన తొలి ప్రేమకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ‘‘మేం అప్పుడు (17 ఏళ్ల వయసులో) చండీఘర్లో ఉండేవాళ్లం. మా ఫ్రెండ్ …
Read More »దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాలక్ష్మి అలకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం సాయంత్రం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారిగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుమందు ప్రకాశం బ్యారేజ్ మీదుగా దుర్గగుడికి చేరకున్న సీఎం వైఎస్ జగన్ను.. అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతంతో ఆలయంలోకి ఆహ్వానించారు. సీఎం వైఎస్ …
Read More »దేవినేని ఉమా బుద్ధి ఇక మారదా… మోకాళ్ల మీద నడిచినా మీ పాపాలు పోవు
విజయవాడ దుర్గమ్మ అమ్మవారి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిందంటూ టీడీపీ నేత దేవినేని ఉమా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వంలో చీర దొంగలు, క్షుద్ర పూజలు చేసేవాళ్లు లేరని అన్నారు. తమలాగే అందరూ ఉంటారని భావించే దేవినేని ఉమా బుద్ధి ఇక మారదా అని విష్ణు ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేయడానికి టీడీపీ నేతలు కుట్ర …
Read More »బ్రహ్మాజీకి గుండు కొట్టించిన రాం చరణ్..ఏం జరిగింది
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ టాక్ లో ఫ్యాన్స్కి పూనకాలొచ్చేస్తున్నాయి. ‘సైరా’ సినిమా చూసిన తరవాత మెగా అభిమానుల ఆనందాలకు అవధుల్లేవు. కొంతమందికైతే పూనకాలు వచ్చేస్తున్నాయి. సినిమా అద్భుతంగా ఉందని, ‘బాహుబలి’ రికార్డులు బద్దలైపోవడం ఖాయమని అంటున్నారు. తాజాగా ఇదే సినిమా లో ఒక చిన్న పాత్ర ఇమ్మని నటుడు బ్రహ్మాజీ చరణ్ ను అడిగితే అతడికి ఏకంగా ఒక ప్రాముఖ్యత ఉన్న పాత్రను ఇవ్వడమే కాకుండా బ్రహ్మాజీని …
Read More »ఏపీలో నలుగురు వలంటీర్ల తొలగింపు…కారణం తెలుసా
ఏపీలో జగన్ సర్కార్ ప్రత్యేకంగా చేపట్టిన గ్రామ వలంటీర్లు దసరా మామూళ్ల వసూలుకు సిద్ధపడి ఉద్యోగం పోగొట్టుకున్నారు. పింఛన్ బాధితులు కొందరు ఫిర్యాదు చేయడంతో అధికారులు సీరియస్గా తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే… కృష్ణా జిల్లాలోని బందరు మండలం రుద్రవరం ఎస్సీ వాడలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నలుగురు వలంటీర్లు చేపట్టారు. లబ్ధిదారుల వద్దకు వెళ్లిన వలంటీర్లు పింఛన్ అందజేసిన అనంతరం దసరా మామూళ్లు ఇవ్వాలని కోరారు. కొందరి వద్ద నుంచి …
Read More »పరమపవిత్రమైన మక్కా ను దర్శించుకున్న నటుడు అలీ
ప్రముఖ కమెడియన్ అలీ ముస్లింలకి పరమపవిత్రమైన స్థలమైన మక్కా ను దర్శించుకున్నారు. సౌదీ అరేబియాలో ఉన్న మక్కాని అలీ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తెల్లని దుస్తులలో అలీ, తన కొడుకు ఉండగా కూతుళ్లు ఆయన భార్య బుర్ఖా వేసుకున్నారు. ప్రతి ఏడాది అలీ తన కుటుంబ సభ్యులతో కలిసి మక్కాకి వెళ్తుంటాడు. ప్రస్తుతం అలీకి పలు టీవీ షోస్తో అభిమానులు అలరిస్తున్నాడు. Artist #Ali with family …
Read More »దసరా, దీపావళి ఆఫర్..పెట్రోల్ పోయించుకుంటే లక్కీ డ్రా మీదే
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన కస్టమర్లకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా మంచి ఆఫర్లను తీసుకొచ్చింది. మెగా ఫెస్టివ్ ధమాకా పేరుతో ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని ఇండియన్ ఆయిల్ సికింద్రాబాద్ డివిజన్ ప్రారంభించింది. ద్విచక్ర వాహనదార ఏదైనా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ స్టేషన్ వద్ద రూ.200 విలువైన పెట్రోల్ లేదా ఎక్స్ట్రాప్రీమియం పెట్రోల్ రూ.150 విలువ మేర పోయించుకున్నా మెగా లక్కీ డ్రా కింద బహుమతులు పొందడానికి అర్హులు. …
Read More »జూలో సింహాం ముందు డ్యాన్స్ చేసిన మహిళ..వీడియో వైరల్
జంతుప్రదర్శనశాలలో సింహం ఎదురుగా ఒక యువతి నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది . అదీ అతి దగ్గరగా నిలబడి డ్యాన్స్ చెయ్యడంతో వీపరీతంగా వైరల్ అయ్యింది. న్యూయార్క్లోని బ్రోంక్స్ జూ లో ఓ మహిళ ఈ దుస్సాహసానికి ఒడిగట్టింది. కంచెను దాటి మరీ సింహాల ఎన్క్లోజర్లోకి ప్రవేశించింది. ఓ సింహానికి దగ్గరగా వెళ్లింది. కొద్దిసేపు డ్యాన్స్ చేసింది. 13 సెకన్ల క్లిప్ను ఇన్స్టాగ్రామ్లో రియల్ సోబ్రినో …
Read More »పవన్ కళ్యాణ్ కు షాకిచ్చిన మరో నేత..త్వరలో వైసీపీలో చేరిక
గడిచిన ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దెబ్బ తగలబోతోంది. జనసేన పార్టీకి మరో నేత షాక్ ఇవ్వనున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీని వీడనున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో ఆకుల జనసేన తరపున రాజమండ్రి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో …
Read More »వాట్సాప్ లో మరో అద్భుతమైన ఫీచర్..!
వాట్సాప్ త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్లో మన పంపించే మెసేజ్లో వాటంతట అవే డిలీట్ అయ్యేలా ఒక కొత్త ఆప్షన్ను పరిశీలిస్తోంది. ఇప్పటికే మనం పంపిన మెసేజ్ను ఒక నిర్ణీత సమయంలోపు డిలీట్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై ఈ మెసేజ్లు నిర్ణీత సమయం (5సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటంతట …
Read More »