గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం జగన్పై మతం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఎల్లోమీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయి. తిరుమల డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు నానా యాగీ చేస్తుంటే..మతమార్పిడులు కోసమే సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడంటూ..ఎల్లోమీడియా ఛానళ్లు అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నాయి. తాజాగా బాబుగారికి కమ్మగా వంతపాడే చంద్రజ్యోతి పత్రిక రాష్ట్రంలో మత విద్వేషాలు రగిలించేందుకు టీటీడీ క్యాలెండరలో యేసయ్య పదం అంటూ …
Read More »చంద్రబాబుకు బంపర్ ఆఫర్ ప్రకటించిన వైసీపీ నేత…!
ఏపీ సీఎం జగన్ పాలన ఆర్నెళ్లు పూర్తి చేసుకుంది. ఈ ఆరు నెలలో దాదాపు 150కు పైగా సంక్షేమ పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల ప్రజల మనసుల్లో మంచి ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు. రైతు భరోసాతో రైతన్నలు, గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీతో యువత, అమ్మఒడితో మహిళలు, ఏటా రూ. 10, 000/- ఆర్థికసాయంతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, మత్స్యకార్మికులు , వేతనాల పెంపుతో ఆశావర్కర్లు, 108 …
Read More »నారావారి గొప్పలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్..!
ఏపీలో 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు రాజధానిలో రియల్ఎస్టేట్ భూమ్ పెంచడానికి నానాపాట్లు పడ్డాడు. అదిగో సింగపూర్ను తలదన్నే రాజధాని, ఇదిగో టోక్యో, అదిగదిగో షాంఘై, ఇదిగిదిగో ఇఫ్లాంబుల్, టర్కీ, లండన్, బుల్లెట్ ట్రైన్లు, కాసినోవాలు, అమ్యూజ్మెంట్ పార్క్లు..ఆహా..ఏపీ ప్రజలను కలల్లో విహరింపజేశాడు. నాలుగేళ్లపాటు గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్యపెట్టాడు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటూ ప్రజలు నవ్వుకుంటున్నా..తనదైన స్టైల్లో గొప్పలు చెప్పుకున్నాడు. పీవి సింధూ …
Read More »బాబు అమరావతి టూర్లో బయటపడిన లోకేష్లోని ఆ యాంగిల్..!
నారావారి పుత్రరత్నం లోకేష్ టంగ్ స్లిప్పులతో ఎన్నోసార్లు నవ్వులపాలయ్యాడు. .తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడై ఉండి తెలుగు భాషమీద పట్టులేకపోవడం, విషయ పరిజ్ఞానం లేకపోవడం మాట్లాడేటప్పుడు తడబడి ఏదేదో మాట్లాడేసి నవ్వుల పాలవడం..లోకేష్కు అలవాటుగా మారిపోయింది. సైకిల్కు ఓటేస్తే మనకు మనం ఉరిపెట్టుకున్నట్లే అన్నా..ఈ రాష్ట్రంలో మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఏదంటే.అది తెలుగుదేశమే అన్నా..డెంగ్యూ జ్వరాన్ని నోరు తిరగక ఘోరమైన బూతపదంతో పలికినా..జయంతిని వర్థంతిని చేసినా అది లోకేష్కే …
Read More »చంద్రబాబుకు షాక్…సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మరో కీలక దళిత నేత..!
జూపూడి ప్రభాకర్ తర్వాత చంద్రబాబుకు మరో టీడీపీ దళిత నేత గట్టి షాకే ఇచ్చారు.. టీడీపీ సీనియర్ నేత, ఎస్టీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.కారెం శివాజీకి జగన్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కారెం శివాజీని సీఎం జగన్ వద్దకు అరకు వైసీపీ ఎంపీ మాధవి తీసుకొచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో శివాజీతో …
Read More »చంద్రబాబు కాన్వాయ్పై దాడి…సోమిరెడ్డి కామెంట్స్పై నెట్జన్ల సెటైర్లు..!
అమరావతిపర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్పై కొందరు రైతులు చేసిన దాడి రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ నేతలు డీజీపీ గౌతమ్ సవాంగ్ను టార్గెట్ చేస్తూ…తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ఇప్పటికే చంద్రబాబుపై రాళ్లు, చెప్పులతోనే కాదు పోలీసుల లాఠీలతో దాడి చేశారంటూ అచ్చెన్నాయుడు ఆరోపించాడు. తాజగా మరో సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి బాబు కాన్వాయ్పై జరిగిన దాడిపై తనదైన స్టైల్లో పెద్ద గొంతేసుకుని ప్రెస్మీట్ పెట్టాడు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలకు …
Read More »బాబు కుటిల రాజకీయాలపై రామచంద్రయ్య ఫైర్..!
ఏపీలో రాజధాని పర్యటన పేరుతో చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. శుక్రవారం కడపలో మీడియాతో మాట్లాడిన రామచంద్రయ్య..బాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయ అస్థిరత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతి వల్లే కేంద్రం రాష్ట్రం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించదని..తద్వారా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయని..ఆయన అన్నారు. ఇక రాజధాని పేరుతో …
Read More »డీజీపీ సవాంగ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు..!
ఏపీలో చంద్రబాబు అమరావతి పర్యటన రాజకీయ రగడకు దారితీసింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అయితే చంద్రబాబు కాన్వాయ్పై కొందరు రైతులు చెప్పులు, రాళ్లతో దాడులు చేశారు. బాబు కాన్వాయ్పై దాడిచేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. బాబు కాన్వాయ్పై చెప్పులు విసిరిన వ్యక్తి రాజధానికి చెందిన రైతు కాగా..రాళ్లు విసిరిన వ్యక్తి..ఓ రియల్టర్ …
Read More »రంగుల పేరుతో పార్టనర్ల మత రాజకీయం.. పెయిడ్ సేనకు చంద్రబాబు ఆదేశాలు..?
ఏపీలో జగన్ సర్కార్పై ప్రతిపక్ష టీడీపీ గత 5 నెలలుగా ఎంతగా దుష్ప్రచారం చేస్తున్న ఫలితం లేకుండా పోయింది..రాజధాని తరలింపు , పోలవరం, రివర్స్ టెండరింగ్, కృష్ణానదికి వరదలు, పల్నాడు దాడులు, , కోడెల ఆత్మహత్య, ఇసుక కొరత, ఇంగ్లీష మీడియం, తాజాగా అమరావతిలో బాబు పర్యటన అన్నీ అట్టర్ఫ్లాప్ అయ్యాయి. ఒకవైపు చంద్రబాబు, లోకేష్, మరోవైపు పవన్ కల్యాణ్లు ప్రభుత్వంపై రోజూ ఏదో ఒక టాపిక్ పట్టుకుని బురద …
Read More »రాజధానిలో అలజడి రేపడానికి కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు..వీడియో వైరల్…!
చంద్రబాబు అమరావతి పర్యటనలో టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. బాబు కాన్వాయ్ వెళుతుంటే..దారివెంట జై చంద్రబాబు అంటూ ఓ రేంజ్లో నినాదాలు ఇచ్చారు.. బస్లో కూర్చున్న చంద్రబాబు వారిని చూసి ఉబ్బిపోయిన చంద్రబాబు తనదైన స్టైల్లో రెండు వేళ్లు చూపించుకుంటూ..మురిసిపోయారు. అయితే బాబుగారి టూర్కు అసలు సిసలైన టీడీపీ కార్యకర్తలే ముఖం చాటేశారంట..ఐదేళ్లు రాజధానిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టకుండా.. .ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని ఐదు నెలలలో ఏం చేయలేదని..ఎలా …
Read More »