Home / shyam (page 83)

shyam

బీజేపీ, జనసేన, టీడీపీ కలయికపై అచ్చెంనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారబోయే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు మళ్లీ బీజేపీ గూటిలో చేరేందుకు ప్రయత్నాలు ఆరంభించాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు దేశమంతటా తిరిగి మోదీని దింపేస్తా అంటూ చరంకెలు వేశాడు. నాకు భార్య, కొడుకు, మనవడు ఉన్నాడు.. పెళ్లాన్ని వదిలేసిన మోదీ పరిస్థితి ఏంటీ అంటూ వ్యక్తిగతంగా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు..ఇక బాబు పార్టనర్ పవన్ కల్యాణ్ …

Read More »

తిరుమలపై మరోసారి పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు..!

తిరుమల తిరుపతి వేంకటశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రత దెబ్బతినేలా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల డిక్లరేషన్ అంటూ చంద్రబాబు సీఎం జగన్‌పై ఆరోపణలుచేస్తుంటే పవన్ కల్యాణ్ పదపదే సీఎం జగన్ మతం, కులంను టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నాడు. తాజాగా తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందంటూ..పవన్ కల్యాణ్ కొత్త వాదన ఎత్తుకున్నాడు. ఇవాళ తిరుమలలో పర్యటించిన …

Read More »

ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద సంచలనం..బీజేపీలో జనసేన విలీనం..?

జనసేన పార్టీ త్వరలోనే జెండా ఎత్తేయబోతుందా.. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపితే..తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారా..ప్రస్తుతం ఏపీలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే..త్వరలోనే జనసేన దుకాణం బంద్ కావడం తథ్యమనిపిస్తుంది. తాజాగా దేశానికి మోదీ, అమిత్‌షా వంటి నేతల అవసరం ఎంతైనా ఉంది..నెమ్మదిగా చెబితే వినే రోజులు పోయాయి..అందుకే వైసీపీ వాళ్లను చూసి భయపడుతుందంటూ..పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ …

Read More »

ఛీఛీ..రేపిస్టుల కంటే దారుణంగా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్..!

హైదరాబాద్‌లో దిశపై జరిగిన అమానుష హత్యాకాండపై యావత్ దేశం రగిలిపోతుంది. ఇంతటి దారుణానికి తెగబడ్డ నలుగురు నిందితులను బహిరంగంగా ఉరితీయాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం దిశ కేసుపై చిత్ర విచిత్రంగా స్పందించారు. రాయలసీమలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ..హైదరాబాద్‌లో దిశ అనే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడి, కిరాతకంగా హత్య చేసిన నలుగురు నిందితులను పోలీస్‌స్టేషన్‌లో పెడితే వేల …

Read More »

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు గడికోట సవాల్..!

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఎల్లోమీడియా ఛానళ్లు తిరుమల తిరుపతి ప్రతిష్ట దెబ్బతినేలా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం, శేషాచలం కొండల్లో చర్చి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయించి లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ అడ్డంగా దొరికిపోయింది. ఇక చంద్రబాబు తిరుమల డిక్లరేషన్ వివాదాన్ని రగిలించి సీఎం జగన్‌‌పై మతం పేరుతో అనుచిత …

Read More »

బిగ్ బ్రేకింగ్ .. ఐటీ శాఖ సంచలనం..150 కోట్ల స్కామ్‌.. అడ్డంగా ఇరుక్కున్న చంద్రబాబు..!

నవంబర్‌ నెలలో ఐటీ శాఖ ఏపీకి సంబంధించి ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, ఈరోడ్,ఆగ్రా, పూనే, గోవాలతో పాటు మొత్తం 42 చోట్ల జరిపిన సోదాలో ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రముఖ వ్యక్తికి 150 కోట్లు ముడుపులు అందినట్లు లెక్కలు తేలినట్టు ఐటీ శాఖ తెలిపింది. మౌలిక సదుపాయాల రంగంలో బోగస్‌ కాంట్రాక్టులు, బిల్లుల ద్వారా నగదును పోగేసుకునే పెద్ద రాకెట్‌ను ఛేదించాం..ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక …

Read More »

హిందూ మతంపై పవన్‌కల్యాణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్..!

రాయలసీమ ఆత్మీయ యాత్రలో హిందూ మతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. డిసెంబర్ 2, సోమవారం నాడు తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..మతాల మధ్య గొడవ పెట్టేది, మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అంటూ దుయ్యబట్టారు. ము‌ఖ్యంగా ఇటీవల తిరుమల డిక్లరేషన్, అన్యమత ప్రచారం అంటూ ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్న పవన్ మరోసారి టీటీడీపై కాంట్రవర్సీ కామెంట్స్ …

Read More »

మంత్రులు నాని, బొత్స, సీఎం జగన్‌పై అసభ్య వ్యాఖ్యలు చేసిన టీడీపీ మహిళా కార్యకర్త అరెస్ట్..!

అమరావతిపై మంత్రి బొత్స చేసిన కామెంట్స్‌ను టీడీపీ వక్రీకరించింది. అమరావతిపై మీడియాతో మాట్లాడుతూ..అక్కడ ఏముంది స్మశానం తప్పా…అంటూ బొత్స కామెంట్ చేశారు. అయితే అక్కడ ఏమి డెవలప్‌మెంట్ జరగలేదనే ఉద్దేశంతో స్మశానం అన్నానే తప్పా…వేరే ఏమి లేదని.. దయచేసి ఆ పదాన్ని వక్రీకరించవద్దని అదే మీడియా సమావేశంలో బొత్స వివరణ కూడా ఇచ్చారు. అయితే టీడీపీ మాత్రం ఆంధ్రుల రాజధాని అమరావతిని స్మశానం అంటారా అంటూ బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ …

Read More »

జనసేనానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంత్రి అనిల్‌కుమార్ యాదవ్..!

రాయలసీమలో ఆత్మీయ యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటూ పదే పదే ఏపీ సీఎం జగన్ మతం గురించి, కులం గురించి ప్రశ్నిస్తున్నారు. జగన్ ఇలా చేస్తే..లేదా అలా చేస్తే.. ముఖ్యమంత్రి గారు అని పిలుస్తానని..అప్పటివరకు జగన్ రెడ్డి అనే పిలుస్తానని పవన్ తనదైన స్టైల్లో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా పవన్ విమర్శలపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. తనకు …

Read More »

అమరావతిలో బాబు కాన్వాయ్‌పై దాడి… లోకేష్‌పై కేసు..కారణం ఇదే..!

అమరావతిలో చంద్రబాబు చేసిన పర్యటన వివాదాస్సదంగా మారింది. కేవలం జగన్ సర్కార్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే అమరావతిలో పర్యటించిన చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ ఇప్పుడు ఓ కేసులో అడ్డంగా బుక్ కానున్నారు. రాజధానిలో బాబు పర్యటిస్తున్న సమయంలో దళిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాబు కాన్వాయ్‌పై ఓ రైతు చెప్పు విసరగా, మరొక రైతు రాళ్లు విసిరాడు. వీరిద్దరిని పోలీసులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat