టీడీపీ అధినేత చంద్రబాబు పొద్దున లేస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ, దేశంలో నాకంటే సీనియర్ నాయకుడు లేరంటూ గొప్పలు చెప్పుకుంటాడు. 14 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రతిపక్షనేతగా పని చేశారు. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్నారు. అలాంటి బాబుగారికి అసెంబ్లీలో నియమనిబంధనలు తెలియవా.. కొన్ని ఎల్లోమీడియా ఛానళ్ల అసత్యకథనాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 2430 పై చంద్రబాబు రాద్ధాంతాం చేస్తున్నారు. ఈ మేరకు …
Read More »అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ ప్రవర్తనపై తీర్మానం..జక్కంపూడి రాజా ఫైర్…!
ఏపీలో ఎల్లోమీడియా అసత్య కథనాలను కట్టడి చేసేందుకు జగన్ సర్కార్ తీసుకువచ్చిన జీవో నెంబర్ 2430 పై చంద్రబాబు, లోకేష్లు అసెంబ్లీలో నానా రభన చేస్తున్నారు. ఈ జీవోలో కేవలం ప్రభుత్వంపై ఆధారాల్లేకుండా..అసత్య కథనాలు ప్రచురించే వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటామంటూ స్పష్టంగా ఉందంటూ…సీఎం జగన్ స్వయంగా అసెంబ్లీలో చదివి వినిపించారు.అయినా చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు జీవో నెంబర్ 2430పై వాయిదా తీర్మానం కోరారు. ఈ మేరకు అసెంబ్లీ గేటు …
Read More »అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్..మరోసారి బాబుకు చుక్కలు చూపించిన సీఎం జగన్..!
సినిమాల్లో చూడప్పా సిద్ధప్పా..లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా…అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయిందో..పాలిటిక్స్లో కళ్లు పెద్దవి చూస్తే భయపడిపోతామా అంటూ అసెంబ్లీలో చంద్రబాబుకు సీఎం జగన్ వార్నింగ్ ఇస్తూ కొట్టిన డైలాగ్ అంతే పాపులర్ అయింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాల్లోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఓ దశలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు …
Read More »రాపాకకు షోకాజ్ నోటీస్ జారీ చేసిన జనసేన అధిష్టానం..!
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు జనసేన పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. తాజాగా కాకినాడలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షకు పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక హాజరు కాలేదు. దీంతో పవన్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధిష్టానం రాపాకకు షోకాజ్ నోటీస్ చేసి, రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి …
Read More »ఎల్లోమీడియాకు, బాబుకు కలిపి గడ్డిపెట్టిన సీఎం జగన్..!
టీడీపీ అధినేత చంద్రబాబు గారి ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం గురించి చెప్పన్కర్లేదు..ఇంగ్లీషులో ఫ్లూయెంట్గా మాట్లాడడం రాకపోయినా..అనవసర బిల్డప్ కోసం తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడుతూ..బాబుగారు నవ్వులపాలవుతుంటారు. వాట్ ఐయామ్ సేయింగ్..మా వాళ్లు బ్రీఫ్డ్మీ..మోదీ గివ్ మట్టీ నీళ్లు…ఇలాంటి ఆణిముత్యాలు బాబుగారి నోట అలవోకగా జారుతుంటాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మావాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు..ఆ సమయంలో ఆ వాయిస్ ఫ్యాబ్రికేటేడ్ అంటూ చంద్రబాబు బుకాయిస్తే.. …
Read More »ఏపీ అసెంబ్లీలో తండ్రి, కొడుకులను చెడుగుడు ఆడిన ఎమ్మెల్యే రోజా..!
ఏపీ అసెంబ్లీ శ్రీతాకాల సమావేశాలు హాట్హాట్గా సాగుతున్నాయి. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇస్తూ…పంచ్ డైలాగులతో చంద్రబాబు, లోకేష్లపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా జబర్దస్త్ పంచ్డైలాగులతో తండ్రీ కొడుకులను చెడుగుడు ఆడేస్తోంది. తాజాగా అసెంబ్లీలో రోజా మాట్లాడుతూ…టీడీపీ నేతలు ఉదయాన్నే లేచి నారా లోకేశ్తో ప్రెస్మీట్ పెట్టించారు. ఆయన ప్రెస్మీట్ చూస్తే మంత్రుల కాళ్లు వణుకుతున్నాయంటూ..టీడీపీ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారు…అవును..లోకేష్ ప్రెస్మీట్ చూసి …
Read More »పవన్కల్యాణ్కు కోలుకోలేని షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే రాపాక..!
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పరువు నిలిపిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు గట్టి షాక్ ఇచ్చారు. రాజోలు నుంచి గెలిచిన రాపాక..మొదటి నుంచి పవన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతే కాకుండా వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. నిండు అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపిస్తూ..సీఎం జగన్ మాట తప్పరు..మడమ తిప్పరూ అంటూ రాపాక …
Read More »ఏం పప్పు..ఆ పప్పు కాదులేండి.. అసెంబ్లీ అదిరిపోయిన పప్పు కామెడీ…!
నారావారి పుత్రరత్నం లోకేష్ను పప్పు అంటూ సోషల్ మీడియాలో పాటు రాజకీయ ప్రత్యర్థులు కూడా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్లో pappu అని టైప్ చేస్తే లోకేష్ ఫోటో వస్తుంది. ముఖ్యంగా కొడాలి నాని, రోజా వంటి వైసీపీ నేతలు, టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పదే పదే లోకేష్ను పప్పు అంటూ చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇక రాంగోపాల్ వర్మ అయితే ఏకంగా తన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు …
Read More »బాలయ్యను తొక్కేస్తున్న చంద్రబాబు..వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు..!
వెన్నుపోటు అనగానే టీడీపీ అధినేత చంద్రబాబే గుర్తుకువస్తారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాడు. అయితే తెలివిగా లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించి …స్వయానా ఎన్టీఆర్ కుమారులే..తన వెన్నుపోటుకు సహకరించేలా చక్రం తిప్పాడు. ఆ తర్వాత క్రమంగా నందమూరి కుటుంబసభ్యులను పార్టీ నుంచి దూరం చేశాడు. వాడుకుని వదిలేయడంలో దిట్ట అయిన చంద్రబాబు తన కొడుకు లోకేష్కు …
Read More »నిన్న ఉల్లి ఎపిసోడ్…ఇవాళ గడ్డిమోపుల ఎపిసోడ్ అదిరిందయ్యా చంద్రం..నీ డైలీ సీరియల్..!
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేయిస్తున్న డ్రామాలు హాస్యాస్పదంగా మారుతున్నాయి. నిన్న తొలిరోజు ఉల్లి ధరలు కొండెక్కాయంటూ..బాబు, లోకేష్లతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా ఉల్లిగడ్డల దండలు వేసుకుని అసెంబ్లీ వరకు ర్యాలీగా వచ్చి ఉల్లి ధరలపై సిల్లీ డ్రామాలు ఆడారు. వాస్తవానికి దేశమంతటా ఉల్లిధరలు కొండెక్కాయి…ఉల్లిధరలు ఆకాశాన్ని తాకుతుంటే కేంద్రంలోని మోదీ సర్కార్ చోద్యం చూస్తుంది. ఈ ఉల్లిధరల తగ్గింపు రాష్ట్రాల చేతిలో లేదు. …
Read More »