అధికారంలో లేకపోయినా అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు ఆడ్డూ అదుపూ లేకుండా పోతుంది. అర్హతలేకపోయినా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద రూ.24వేలు లబ్ధి పొందేందుకు ఏకంగా వలంటీర్ను బెదిరించి మరీ దరఖాస్తులో సంతకాలు చేయించుకున్నారు. నరసాపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల సీఎం జగన్ ధర్మవరంలో నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న …
Read More »అమరావతి ఆందోళనల్లో మోదీ మాస్క్ల వెనుక అసలు కథ ఇదే..!
వార్నీ..ఏందిదీ…నేనెక్కడా చూడ్లే….ఆరు నెలల్లో ఎంత మార్పు.. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇదే రాజధాని ప్రాంతానికి ప్రధాని మోదీ వస్తే.. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు హోరెత్తాయి. మోదీని అమరావతిలో అడుగుపెట్టనిచ్చేదే లేదంటూ చంద్రబాబు గారు హూంకరించారు. ఆర్నెళ్లలో సీన్ మారిపోయింది. ఇప్పుడు అదే రాజధాని ప్రాంతంలో గత పదిరోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో ఎక్కడ చూసినా మోదీ, అమిత్షా మాస్క్లే కనిపిస్తున్నాయి. మోదీ గారు మాకు న్యాయం చేయాలని దండాలు …
Read More »ఎవరిది త్యాగం..ఎవరిది అత్యాశ..!
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే వీరి ఆందోళన వెనుక తెలుగు దేశం పార్టీ ఉందనేది బహిరంగ రహస్యమే. రాజధాని కోసం భూములు త్యాగం చేశాం..ఇప్పుడు మా పరిస్థితి ఏంటని, మా జీవితాలను సీఎం జగన్ ఆగం చేశాడని అమరావతి రైతులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. అయితే కర్నూలు, వైజాగ్లలో రాజధానులు ఏర్పాటు అయితే…అమరావతి రైతులకు వచ్చిన బాధేంటో అర్థం కావడం లేదు. …
Read More »ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలిస్తే ప్రతి ఒక్కరూ చేతులెత్తి దండం పెడతారు..!
పై ఫోటోలో వైట్ షర్ట్, ఖాళీ ప్యాంట్ వేసుకుని సైకిల్ తొక్కుతూ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఓ వ్యక్తి వెళుతున్నాడు గమనించారా… ఆ వ్యక్తి ఆసుపత్రిలోకి వెళ్లి…కింద కూర్చుని పేద రోగులను ఆప్యాయంగా పలకరించాడు. అలాగే తనకు ఎదురైన ఓ తాతను పలకరించి..పాణం బాగుందా…చూయించుకున్నవ తాతా..అని అడిగాడు.. అంతే కాదు ఆరోగ్య మిత్ర కౌంటర్ దగ్గరకు వెళ్లి వారితో రోగుల గురించి ఆరా తీస్తున్నాడు. ఇంతకీ ఈ వ్యక్తి …
Read More »ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. బాబు బ్యాచ్లో ఆందోళన..!
ఏపీకి మూడు రాజధానులపై జీఎన్ రావు కమిటీ నివేదికపై డిసెంబర్ 27న భేటీ అయిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది రాజధానిపై జీఎన్రావు కమిటీ నివేదికతో పాటు, శివరామకృష్ణ కమిటీ నివేదికను కూడా మంత్రి మండలి అధ్యయనం చేసింది. కాగా రాజధానిపై నియమించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. బీసీజీ రిపోర్టు అనంతరం వాటిపై హైపవర్ కమిటీ సమీక్షించిన తరువాత ప్రభుత్వం మూడు …
Read More »రాజధానిలో జర్నలిస్ట్లపై దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా..!
మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీ కేబినెట్ భేటీ జరుగుతున్న సందర్భంగా అమరావతిలో భారీ విధ్వంసానికి కుట్ర చేశారా…మీడియా జర్నలిస్టులపై జరిగిన దాడి పక్కా పథకం ప్రకారమే జరిగిందా…రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడికి పాల్పడడం ద్వారా అమరావతిలో అల్లర్లు జరుగుతున్నాయని జాతీయ స్థాయిలో చాటి చెప్పాలని ఓ పార్టీ ప్రయత్నించిందా…..ఈ రోజు అమరావతిలో జర్నలిస్టులపై దాడి ఘటనను చూస్తే నిజమే అనిపిస్తోంది. డిసెంబర్ 27 ఉదయం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా …
Read More »ఏపీకీ మూడు రాజధానులపై రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు…!
మూడు రాజధానుల వ్యవహారం ఏపీని కుదిపేస్తోంది. వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషనల్ క్యాపిటల్ ఏర్పాటును ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలతో సహా వివిధ పార్టీల నేతలు, ప్రజలు స్వాగతిస్తుండగా… చంద్రబాబు మాత్రం అమరావతి ముద్దు…మూడు రాజధానులు వద్దు…ఇదే తమ పార్టీ విధానమని ప్రకటించడంతో పాటు.. రాజధానిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నాడు. తాజాగా రాజధాని వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. …
Read More »టీడీపీ ఎంపీ కేశినేని నానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పీవీపీ…!
ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతిలో టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న వేళ..డిసెంబర్ 27 న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇంకొన్ని గంటల్లో మూడు రాజధానులపై కేబినెట్ సమావేశం జరుగునుండగా టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో సీఎం జగన్పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. నాని ట్వీట్స్ ఏంటంటే.. జగన్ అన్నా… ప్రజాగ్రహం ముందు నీలాంటి నియంతలు చాలా మంది కాలగర్భంలో …
Read More »అమరావతిపై పవన్ కల్యాణ్ యూటర్న్..కారణాలు ఇవే..!
ఏపీకి మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మూడు రాజధానుల కాన్సెప్ట్ను వ్యతిరేకిస్తూ…ట్విట్టర్లో వరుస ట్వీట్లతో చెలరేగిపోయాడు. మూడు రాజధానులు అవసరమా అని ప్రశ్నించారు. నిపుణుల కమిటీ నివేదిక రాకముందే సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటన ఎందుకు చేశారని నిలదీశారు. తినడానికి తిండి లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడట. అలాగా, …
Read More »వచ్చే ఏడాదిలో బ్యాంకుల సెలవులు ఇవే..!
కొత్త ఏడాది 2020 లో బ్యాంకుల సెలవుల లిస్టును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాలయాల పరిధుల్లోని బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులుంటాయో తెలిపింది. 2020 వ సంవత్సరంలో బ్యాంకులకు మొత్తం ఇరవై సెలవులున్నాయి. వీటితో పాటు ఆదివారాలు, ప్రతీ రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులే. కాగా ఈ సెలవులన్నీ హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ …
Read More »