తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ షరామామూలుగా కాడిపడేశాడు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అంటే భయంలేదు.. తెలంగాణలో కూడా బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని పవన్ వీరావేశంతో డైలాగులు వేశారు. అయితే తీరా ఎన్నికల సమయానికి మాకు అంత సమయం లేదు..ఇప్పుడు మా దృష్టంత ఆంధ్రప్రదేశ్పై ఉంది..భవిష్యత్తులో కచ్చితంగా తెలంగాణలో కూడా పోటీ చేస్తాం అన్నాడు. అయితే పవన్ పార్టనర్ చంద్రబాబు …
Read More »మూడు రాజధానులకు జై కొడుతున్న కాపు సామాజికవర్గం…!
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకు మద్దతుగా అమరావతి ఆందోళనలకు మద్దతు పలుకుతున్నారు. తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచ్చి పరమాన్నం కావాలన్నాడంట, ఇప్పటి వరకూ అమరావతికే దిక్కూ దివాణం లేదు.. మూడు అమరావతి నగరాల నిర్మాణం సాధ్యమయ్యేనా అంటూ వరుస ట్వీట్లతో జగన్ సర్కార్పై మండిపడ్డారు. అంతే కాదు అమరావతిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పవన్ స్వయంగా పాల్గొని ప్రభుత్వంపై …
Read More »చంద్రబాబు..మేం కానీ..కన్నెర్ర చేస్తే.. నువ్వు నీ కొడుకు..మంత్రి అనిల్ ఫైర్..!
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతిలో గత 20 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. తాజాగా ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చినకాకానిలో జరిగిన దాడిని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోంది. ఈ మేరకు పోలీసులు దాడికి పాల్పడిన పదిమందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ దాడికి పాల్పడింది..రైతులు కాదు చంద్రబాబు మనుషులే అని పిన్నెల్లితో సహా, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా …
Read More »చంద్రబాబు నువ్వు మగాడివైతే.. డెరెక్ట్గా టచ్ చేసి చూడు…!
అమరావతి ఆందోళనకారులు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్భంధనం కార్యక్రమం హింసాత్మకంగా మారింది. గుంటూరు జిల్లా, చినకాకాని వద్ద సర్వీస్ రోడ్డులో వెళుతున్న ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును అడ్డుకున్న కొందరు ఆందోళనకారులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. అంతే కాదు అడ్డుకోబోయిన పిన్నెల్లి గన్మెన్లపై కూడా భౌతికదాడికి పాల్పడ్డారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా.. పిన్నెల్లి మాత్రం సంయమనం పాటించి…గన్ ఫైరింగ్ ఓపెన్ చేయకుండా జాగ్రత్తపడ్డారు. …
Read More »పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన బోండా ఉమ..వైరల్ వీడియో..!
తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల్లో బూతులు మాట్లాడడంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ముందు వరుసలో ఉంటారు…బోండా గారికి నోరు తెరిస్తే బూతులు అవలీలగా వచ్చేస్తాయి. అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని రేయ్..అరేయ్..పాతేస్తా..నా కొ…కా అంటూ బూతులు మాట్లాడిన ఘనులు మన బోండా గారు. అంతే కాదు పబ్లిక్గా కూడా అధికారులను బూతులతో కించపర్చడం బోండాకు అలవాటుగా మారిపోయింది. ఒక ప్రజా ప్రతినిధిని అనే …
Read More »పిన్నెల్లిపై దాడి..10 మంది టీడీపీ కార్యకర్తల అరెస్ట్..!
అమరావతిలో గత 20 రోజులుగా జరుగుతున్న రైతుల ఆందోళనలను హింసాత్మకంగా మార్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కుట్రలో భాగంగా చినకాకానిలో ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్షారెడ్డిపై దాడి జరిగిందని తెలుస్తోంది. పిన్నెల్లిపై జరిగిన దాడిపై జగన్ సర్కార్ సీరియస్ అయింది. శాంతిభద్రతలను పరిరక్షించడంలో, ముఖ్యంగా ఆందోళనకారులను అదుపులో ఉంచడంలో పోలీసులు విఫలం అయ్యారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లిపై జరిగిన దాడిపై …
Read More »రైతుల ముసుగులో దాడి చేసింది టీడీపీ కార్యకర్తలే…పిన్నెల్లి …!
మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనల కార్యక్రమాలు హింసాత్మకంగా మారుతున్నాయి. రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామరామకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి ఆయన కారు అద్దాల పగులబెట్టి..ఆయనపై భౌతిక దాడికి ప్రయత్నించారు. పిన్నెల్లి గన్మెన్లు, డ్రైవర్లపై కూడా దాడికి తెగబడడం చూస్తుంటే.. పథకం ప్రకారమే ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. తనపై జరిగిన …
Read More »ఈ ఫోటో చూస్తే గుండె పగిలిపోతుంది..కన్నీళ్లు ఆగడం లేదు..!
ఆస్ట్రేలియాలో 2019 సెప్టెంబర్ 23 న మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ కొనసాగుతుండడం బాధాకరం.. ఆస్ట్రేలియాలో న్యూసౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో గత సెప్టెంబర్లో రగిలిన కార్చిచ్చు…క్రమేపి విస్తరించుకుంటూ తీవ్ర రూపం దాల్చింది. మొత్తం 60 లక్షల హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. న్యూ సౌత్ వేల్స్లో 40 లక్షల హెక్టార్లు, విక్టోరియాలో 8 లక్షల హెక్టార్లలో చెట్లు, పంటలు అగ్నికి ఆహుతి అయ్యాయి. గంటకు సుమారు 80 కిలోమీటర్ల …
Read More »అమరావతిలో తెలుగు తమ్ముళ్ల పైశాచికత్వం.. ప్రభుత్వ విప్ పిన్నెల్లిపై హత్యాప్రయత్నం..!
అమరావతిలో రైతుల ముసుగులో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రాష్ట్రంలో శాంతి,భద్రతల సమస్యను చిత్రీకరించడానికి దాడులకు పాల్పడ్డారు. రైతుల ముసుగులో మందు కొట్టి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పై హత్యాయత్నం చేశారు. నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బాడీ గార్డ్లను కూడా లెక్క చేయకుండా తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. పక్క ప్రణాళిక ప్రకారం పిన్నెల్లిపై హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. తాగిన మత్తులో పిన్నెల్లి కారుపై …
Read More »పాలకొల్లులో నిమ్మల నెత్తుటి సంతకం… చంద్రబాబు ఎమోషనల్ రాజకీయం..!
ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ సర్కార్ ముందడుగు వేస్తుంటే… చంద్రబాబు, టీడీపీ నేతలు రాజధానిపై రక్తకన్నీరు కారుస్తున్నారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం పాటుపడాలని ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు మాత్రం అమరావతిపై ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. గత 20 రోజులుగా రాజధాని అమరావతి ప్రాంతంలోని …
Read More »