Home / shyam (page 55)

shyam

బాబూ..నీ డ్రామాలు నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్.. జొన్నలగడ్డ పద్మావతి అదిరిపోయే కౌంటర్…!

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు, లోకేష్‌లు నానాయాగీ చేశారు. అమ్మభాషను చంపేస్తున్నారంటూ…బాబు, లోకేష్‌‌‌తో సహా, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలైతే తెలుగు భాషకు అన్యాయం జరుగబోతుంది అంటూ..పచ్చకథనాలు వండివార్చాయి. అయితే తాజాగా అసెంబ్లీలో ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం బిల్లును ఆమోదించింది. గతంలోనే ఈ బిల్లుకు ఆమోదం లభించగా.. మండలి …

Read More »

కౌన్సిల్‌లో సంబరాల వేళ… బాబుకు షాక్.. వైసీపీలోకి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు..!

ఏపీ శాసనమండలిలో అధికారవికేంద్రీకరణ బిల్లును, సీఆర్‌డీఏ బిల్లును విజయవంతంగా అడ్డుకున్నామని సంబరాల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. మండలిలో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీడీపీ విప్ జారీ చేసింది. అయితే బిల్లుకు ఓటింగ్ సమయంలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్ రెడ్డి‌లు ఓటేశారు. దీంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. …

Read More »

లేడీ కానిస్టేబుల్ డ్రెస్ మార్చుకుంటుంటే చిత్రీకరణ.. ఛీఛీ…ఎల్లోమీడియానా..బ్లూ మీడియానా..!

అమరావతి ఆందోళనల నేపథ‌్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు బందోబస్త్‌ నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా తుళ్లూరు, మందడం వంటి గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసుల పట్ల ఆందోళనకారులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వారికి కనీసం తాగడానికి కూడా వాటర్ బాటిల్స్ కూడా అమ్మకుండా మా ఊరి నుంచి వెళ్లిపోండి అంటూ ఈసడించుకుంటున్నారు. కనీసం వాళ్లను నీడపట్టున కూర్చోనివ్వకుండా తారు, కారం చల్లుతూ…ఇబ్బందులు పెడుతున్నారు. ఆందోళనకారుల్లో కొందరు మదమెక్కిన మృగాళ్లు…రోజంతా ఇక్కడే డ్యూటీలు …

Read More »

మండలిలో టీడీపీ ఎమ్మెల్సీల రౌడీయిజంపై చంద్రబాబు ప్రశంసలు..వీడియో వైరల్..!

ఏపీ వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుపెట్టకుండా టీడీపీ ఎమ్మెల్సీలు రౌడీయిజం ప్రదర్శించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఎంతగా ప్రయత్నించినా…టీడీపీ ఎమ్మెల్సీలు రాద్ధాంతం చేస్తూ..బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నారు. అయితే శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ తప్పు చేస్తున్నా అంటూనే విచక్షణా అధికారం వినియోగిస్తూ ఏపీ వికేంద్రీకరణ , సీఆర్‌డీఏ రద్దు బిల్లులను స్పీకర్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపారు. అయితే శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్న సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబుతో జరిపిన …

Read More »

అసెంబ్లీలో రోజా పంచ్‌లకు బిత్తరపోయిన చంద్రబాబు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన స్టైల్లో విరుచుకుపడుతున్నారు. తొలి రోజు చంద్రబాబుది విజన్ 2020 కాదని విజన్ 420 అని ఎద్దేవా చేసిన రోజా రెండవ రోజు తనదైన పంచ్‌లు ప్రాసలతో బాబుపై చెలరేగిపోయారు. అసెంబ్లీ సమావేశాలను వరుసగా రెండో రోజు కూడా పదే పదే అడ్డుకున్న టీడీపీపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత …

Read More »

చంద్రబాబుకు మైండ్ బ్లాక్..రాజధాని గ్రామాల్లో మారుతున్న సీన్…!

ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ అధికార వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన తర్వాత గత నెలరోజులుగా ఆందోళనలతో అట్టుడికి పోయిన అమరావతి గ్రామాల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన కొన్ని గ్రామాల రైతులు ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయారు. అసెంబ్లీలో అధికార వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం జగన్ రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులపై వరాల జల్లు కురిపించారు. ఇప్పటి వరకు భూములిచ్చిన రైతులకు …

Read More »

చంద్రబాబు ఓ దద్దమ్మ…మూడు రాజధానుల బిల్లుపై బీజేపీ స్టాండ్ ఇదే..జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుపై బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని మరోసారి స్పష్టం చేశారు. కాగా అమరావతి పేరుతో రాజకీయం చేస్తున్న చంద్రబాబు తీరుపై జీవీఎల్ మండిపడ్డారు. గతంలో శివరామకృష్ణన్‌ కమిటీ వద్దని చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో రాజధాని …

Read More »

సీఎం జగన్‌కు చేతులెత్తి దండం పెట్టిన చంద్రబాబు.. సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్…!

 అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన అధికార వికేంద్రీకరణ బిల్లుపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు…ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ఈ రాష్ట్రానికి 17వ ముఖ్యమంత్రి అని, చరిత్రలో ఏ సీఎం అయినా రాజధానిని మార్చాలని చూశారా? అని నిలదీశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని మా పార్టీ సిద్దాంతం అని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజధాని పెట్టొద్దని చెప్పలేదంటూ వాదించారు. అందరూ …

Read More »

అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ఇజ్జత్ తీసిన మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ కమీషన్‌ బిల్లుపై చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది.. చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతిపై చర్చకు పట్టుబట్టారు…జై అమరావతి నినాదాలతో సభను హోరెత్తించారు. టీడీపీ సభ్యుల ఆందోళనలు కొనసాగుతుండగానే స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతూ…చంద్రబాబు‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.   అధ్యక్షా…నవ్వడం ఓ రోగం.. నవ్వకపోవడం ఒక …

Read More »

కిరసనాయిలుకు ఏపీ రాష్ట్రంగా కనిపించడం లేదా..!

ఏపీలో అధికార వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం ముందడగు వేస్తుంటే చంద్రబాబుతోపాటు ఆయన అనుకుల మీడియాధిపతి రగలిపోతున్నారు..ప్రతి ఆదివారం ఎడిటోరియల్ పేరుతో తన పత్రికలో నిస్సిగ్గుగా పచ్చ పలుకులు పలికే సదరు మీడియాధిపతి..గత ఆదివారం కూడా సీఎం జగన్‌పై అక్కసు వెళ్లగక్కాడు..తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఏపీ సీఎం జగన్ నడుచుకుంటున్నారని… అసలు ఏపీలో పాలనలేదు..ప్రభుత్వమే లేదంటూ పుల్లవిరుపు మాటలు మాట్లాడాడు. జరుగుతున్నది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై కోపంతోనా, ఒక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat