Home / shyam (page 45)

shyam

ఏబీవీ సస్పెషన్…చంద్రబాబు అసలు రంగును బయటపెట్టిన కేశినేని నాని..!

భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును ఆల్‌ఇండియా సర్వీసెస్ నియమనిబంధనల నియమం (3) కింద ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దేశభద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను ఏబీ వెంకటేశ్వరావు బహిర్గతం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మామూలుగా అధికారులపై ఆరోపణలపై సస్పెండ్ చేయడం కామన్…అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. …

Read More »

కియా తరలింపుపై అసత్య కథనం రాసిన జర్నలిస్ట్‌కు షాక్ ఇచ్చిన ట్విట్టర్…?

ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రాసిన కథనం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వం తీరుపై కియా కినుక వహించదని..అందుకే ప్లాంట్‌ను తమిళనాడుకు తరలిస్తుందని ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కూడా జరిగాయని రాయటర్స్ రాసుకొచ్చింది. అయితే ఈ రాయిటర్స్ కథనాన్ని ఏపీ ప్రభుత్వంతో పాటు కియా సంస్థ ప్రతినిధులు …

Read More »

ఆ విషయంలో ఆర్.నారాయణమూర్తిని చూసైనా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు మారుతారా..!

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద తల్లిదండ్రులు, విద్యావేత్తలు, హర్షం వ్యక్తం చేశారు. కాని టీడీపీ అధినేత చంద్రబాబుతో, ఆయన పుత్రరత్నం లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు అమ్మభాషను చంపేస్తున్నారు… తెలుగు భాషకు జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందని గగ్గోలు పెట్టారు. ఇక బాబుగారి అనుకుల మీడియా అయితే..ఇంగ్లీష్ మీడియంతో …

Read More »

నేషనల్ ఫ్రాడ్ కేసులో అడ్డంగా బుక్కైన జేసీ ట్రావెల్స్..!

అనంతపురం జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలైన జేసీ బ్రదర్స్ అక్రమబాగోతాలన్నీ వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే నిబంధనలను అతిక్రమించిన 80 జేసీ ట్రావెల్స్ బస్సులను ఏపీ ఆర్టీఏ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కాలం చెల్లిన , అమ్మకూడని లారీలను…తయారీ సంస్థ అయిన అశోక్ లేల్యాండ్ సంస్థ స్క్రాప్‌ (తుక్కు) కింద అమ్మేస్తే.. వాటిని జేసీ బ్రదర్స్ దక్కించుకుని… ఏకంగా నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్లు చేయించుకుని యథేచ్ఛగా దేశవ్యాప్తంగా తిప్పుతూ …

Read More »

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో మరో మాజీ టీడీపీ ఎమ్మెల్యే‌పై కేసులు నమోదు చేసిన సీఐడీ…!

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌లో తీగ లాగితే బాబు బ్యాచ్ డొంక కదులుతోంది. కొద్దిరోజులుగా రాజధాని భూబాగోతంపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు తెల్లకార్డులదారులను అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి, మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు కోట్లాది రూపాయలు అక్రమంగా తరలించారని గుర్తించారు. టీడీపీ నేతల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌, మనీలాండరింగ్‌పై విచారణ జరుపమని ఈడీ, ఐటీ శాఖలను సీఐడీ కోరింది. ఈ క్రమంలో అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై …

Read More »

గల్లాజయ్‌దేవ్‌‌పై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..!

ఏపీ నుంచి కియా పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతుందంటూ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయటర్స్ రాసిన కథనంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అను”కుల” మీడియా రెండు రోజుల పాటు పండుగ చేసుకుంది. కియా తరలింపు వార్తలపై ఏపీ ప్రభుత్వంతో పాటు, కియా పరిశ్రమ ప్రతినిధులు కూడా తక్షణమే స్పందించారు. ఏపీ నుంచి పరిశ్రమ తరలిపోతుందంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమని, కియా ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించడం లేదని..ఏపీలోనే మరింతగా విస్తరణకు …

Read More »

జనసేనానిపై వెల్లంపల్లి వెటకారం మామూలుగా లేదుగా..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా రచ్చ చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా తోడయ్యారు. గత ఎన్నికలకు ముందు అమరావతి అనేది కలల రాజధాని కాదు…ఓ కులం కోసం కడుతున్న రాజధాని అని తీవ్ర స్థాయిలో విమర్శించిన పవన్ ఇప్పుడు అమరావతి పాట పాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు నా మనసులో కర్నూలే రాజధాని అన్న పవన్ ఇప్పుడు అదే కర్నూలులో జగన్ …

Read More »

చంద్రబాబుకు “కమ్మ”గా క్లాస్‌ పీకిన వైసీపీ ఎమ్మెల్యే…!

ఏపీలో అధికార. పరిపాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు నినాదంతో గత 50 రోజులుగా రాజధాని గ్రామాల రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని రైతులను రెచ్చగొడుతూ ఆందోళనలను నడిపిస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి అంటూ జేఏసీని ఏర్పాటు చేసి…జిల్లాలలో తిరుగుతూ జోలె పట్టుకుని భిక్షాటన చేస్తూ.. రాజధాని ఆందోళనలను ఉద్యమంగా మల్చాలని చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. కాగా ఉత్తరాంధ్ర, …

Read More »

జేబీఎస్ – ఎంజీబీఎస్ మెట్రో రైలును ప్రారంభించిన సీఎం కేసీఆర్..!

విశ్వనగరం కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. భాగ్యనగర వాసుల కల సంపూర్ణమైంది. ఇవాళ జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌(కారిడార్‌-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని జేబీఎస్‌ స్టేషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్‌ ఎంజీబీఎస్‌ వరకు ప్రయాణించారు. ఎంజీబీఎస్‌ ఇంటర్‌ ఛేంజ్‌ మెట్రోస్టేషన్‌లో మెట్రో ఉన్నతాధికారులు, ఉద్యోగులు సీఎం కేసీఆర్‌తో ఫొటోలు దిగారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కి.మీ మార్గంలో …

Read More »

చంద్రబాబుపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!

కేంద్రలో మోదీ సర్కార్ తీసుకువచ్చిన ఎన్నార్సీ,. సీఏఏ., ఎన్‌పీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లింములు, వివిధ సామాజిక సంస్థలు, వివిధ జాతీయ. ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేసీఆర్, జగన్‌మోహన్ రెడ్డి ఎన్నార్సీని ఒప్పుకునేది లేదని ప్రకటించారు. అయితే ఎన్నార్సీ, సీఏఏలను పైకి వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు ఈ విషయంపై పెద్దగా మాట్లాడడం లేదు. రీసెంట్‌గా పార్లమెంట్‌లో ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat