Home / shyam (page 44)

shyam

ఏబీవీపై వైసీపీ ఎమెల్యే మల్లాది విష్ణు సంచలన ఆరోపణలు…!

ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఆయన ఓ అధికారిగా కాకుండా టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడని  అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. నాడు నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ఏబీవీ దాదాపు 200 కోట్లు ప్రభుత్వ వాహనాల్లో తరలించాడని వైసీపీ నేతలు ఆరోపించారు. కాగా మీరు ముఖ్యమంత్రి అవడానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం …

Read More »

ఏబీవీ సస్పెన్షన్..చంద్రబాబుకు షాక్ ఇస్తూ కేశినేని మరో సంచలన ట్వీట్..వీడియో వైరల్..!

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్ వ్యవహారంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ఏబీ సస్పెన్షన్‌పై స్పందిస్తూ జగన్ ప్రభుత్వం ఫాక్షనిస్ట్‌గా వ్యవహరిస్తుందని, అధికారులపై కక్షసాధిస్తుందని ఆరోపణలు చేయడంతో అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు …

Read More »

రాయిటర్స్‌కు, చంద్రబాబుకు గల చీకటి బంధాన్ని బయటపెట్టిన సీనియర్ జర్నలిస్ట్..!

ఏపీ నుంచి కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రాసిన అసత్యకథనంపై రాజకీయంగా పెనుదుమారమే చెలరేగింది. రాయిటర్స్ రాసిన కథనాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు చెలరేగిపోయాడు. జగన్ ప్రభుత్వ తీరువల్లే నేను కష్టపడిన తెచ్చిన పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ గగ్గోలుపెట్టాడు. ఇక ఎల్లోమీడియా ఛానళ్లు అయితే వైసీపీ నేతల బెదిరింపువల్లే …కియా తమిళనాడుకు తరలిపోతుందంటూ పచ్చ కథనాలు వండి వార్చాయి. అయితే రాయిటర్స్ కథనాన్ని …

Read More »

అమరావతి గురించి జాతీయ మీడియాతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు దిశగా రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ముందడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిని లెజిస్టేటివ్ క్యాపిటల్‌గా కొనసాగిస్తూనే…విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషి‍యల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తూ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించారు. అయితే మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో టీడీపీ అధినేత చంద్రబాబు నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్‌ను ప్రభావితం చేసి సెలెక్ట్ కమిటీకి పంపేలా చేశాడు.  దీంతో ఆగ్రహించిన సీఎం …

Read More »

ఏబీవీ సస్పెన్షన్‌పై మంత్రి బొత్స కామెంట్స్…!

ఏపీలో గత టీడీపీ హయాంలో భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడడంతో పాటు, దేశభద్రతకు సంబంధించిన సమాచారాన్ని విదేశీ కంపెనీలతో పంచుకున్న ఆరోపణలపై ఇంటెలిజెన్స్ శాఖ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును వైసీపీ ప్రభుత్వం సస్సెండ్ చేసింది. అయితే తనకు అత్యంత సన్నిహితుడైన ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం ఫాక్షనిస్ట్‌గా వ్యవహరిస్తుందంటూ, అధికారులను కూడా వేధిస్తుందంటూ..తీవ్ర విమర్శలు చేశారు. …

Read More »

టీడీపీకి షాక్…మూడు రాజధానులపై కేంద్రం వైఖరిపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం..కేంద్రం ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందే తప్పా…రాజధాని ఎక్కడా అనే విషయంలో జోక్యం చేసుకోదని పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీ గల్లా జయ్‌దేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిరంజన్ రాయ్‌ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మూడు రాజధానుల విషయంలో ఏపీ బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ప్రస్తుత …

Read More »

ఏబీవీ అసలు గుట్టు బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి..!

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ వ్యవహారం రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వం ఫాక్షనిస్ట్‌గా మారిందని…రైతులు, టీడీపీ కార్యకర్తలతో పాటు ఇప్పుడు అధికారులపట్ల కక్షపూరితంగా కేసులు పెడుతుందని…టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కాగా చంద్రబాబ అండతో ఏబీవీ చేసిన అవినీతి అక్రమాలను వైసీపీ నేతలు బయటపెడుతున్నారు. తాజాగా గత టీడీపీ హయాంలో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్‌ …

Read More »

పిం‍ఛన్లపై టీడీపీ రాజకీయం…దేవినేని అవినాష్ ఫైర్..!

అమరావతి ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు పింఛన్ల పేరుతో మరో రాజకీయ పోరాటం మొదలెట్టారు. ఏపీలో నిబంధనల పేరుతో జగన్ సర్కార్ దాదాపు 7 లక్షల పింఛన్ల తొలగించిందంటూ ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పింఛన్లపై టీడీపీ చేస్తున్న రాజకీయంపై వైసీపీ యువనేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ మండిపడ్డారు. పింఛన్లపై టీడీపీ చేసే అసత్య ప్రచారాలను ఖండిస్తూ దేవినేని అవినాష్‌ …

Read More »

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ఇజ్జత్ తీసిన వైసీపీ ఎమ్మెల్యే..!

విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. విశాఖపట్నం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..ప్రపంచానికి కరోనా వైరస్ పడితే..ఏపీకి చంద్రబాబు వైరస్ వేధిస్తుందని సెటైర్ వేశారు. ఈ చంద్రన్న వైరస్‌కు ఆయన బతికున్నంత కాలం మందు దొరకదని ఎద్దేవా చేశారు. విశాఖలో భూకుంభకోణం జరిగిందంటూ టీడీపీ తమపై అనవసర రాద్ధాంతం చేస్తోందని …

Read More »

ఏబీవీ సస్పెన్షన్ వ్యవహారంలో బయటపడుతున్న దిగ్బ్రాంతికర వాస్తవాలు..!

ఏపీ మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీవీ వెంకటేశ్వరావు సస్సెన్షన్ వ్యవహారంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడంపై గగ్గోలు పెడుతుంది. టీడీపీ హయాంలో చంద్రబాబు ఏరికోరి తన సామాజికవర్గానికే చెందిన ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించుకున్నాడు. చంద్రబాబు అండతో ఏబీవీ వెంకటేశ్వరావు చెలరేగిపోయారు. గత ఐదేళ్లు ఏబీవీ అవినీతిదందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 23 మంది వైసీపీ నేతలపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat