Home / shyam (page 43)

shyam

ఈ టీడీపీ నేత మామూలోడు కాదు.. ఏకంగా ఏపీ మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేశాడు..!

టీడీపీ నేతలు వరుసగా భూకబ్జాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు తెల్లకార్డుదారుల పేరుతో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలపై ఈడీతో కలిసి సమాంతరంగా విచారణ చేస్తున్నారు. దీంతో రాజధాని జిల్లాల టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా మరో టీడీపీ నేత అసైన్డ్ భూములను అక్రమంగా కాజేసేందుకు ఏకంగా రాష్ట్ర మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసి దొరికిపోవడం పార్టీలో …

Read More »

చంద్రబాబు, ఎల్లోమీడియాపై విజయసాయిరెడ్డి సెటైర్లు…సోషల్ మీడియాలో వైరల్..!

ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టి మూడోసారి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మామూలుగా అయితే ఈపాటికి టీడీపీ అధినేత చంద్రబాబు హడావుడి ఓ రేంజ్‌‌లో ఉండేది. నా వల్లే..కేజ్రీవాల్ విజయం సాధించాడని బాబు డప్పుకొట్టుకునేవారు..ఇక మా బాబు రాజకీయ చాణ్యకం, ఆర్థిక సహాయసహకారాల వల్లే.. కేజ్రీవాల్ గెలిచారని..ఇక మోదీకి ముందుంది ముసళ్ల పండుగ అని ఆయన అనుకుల మీడియా ఓ రేంజ్‌లో భజన …

Read More »

గీత ఘటనపై జనసేనాని ర్యాలీ.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.!

దిశ ఉదంతం తర్వాత లేటుగా అయినా  గీత హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే గీత హత్య జరిగింది..కర్నూలు‌కు చెందిన ఎస్‌.రాజు నాయక్, ఎస్‌.పార్వతిదేవి దంపతుల 15 ఏళ్ల కుమార్తె అయిన సుగాలి ప్రీతి స్థానిక కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ప్రీతి స్కూల్లోనే అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ప్రీతి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్‌ …

Read More »

40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్.. ఆ విషయంలో జగన్‌కు జై కొట్టిన కుప్పం ప్రజలు..!

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి కుప్పం ప్రజలు జై కొట్టారు. దీంతో ఈ విషయం సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ..జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంగ్లీష్ …

Read More »

వికేంద్రీకరణపై టీడీపీ రాజకీయం…టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఫైర్..!

ఏపీకి మూడు రాజధానుల విషయంలో ప్రజలను తప్పుదోవపట్టిస్తూ..టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాజాగా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైవి…సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా…ఎల్లోమీడియాకు కనిపించడం లేదని తీవ్రంగా ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సీఎం జగన్‌మోహన్ రెడ్డి సీఎం జగన్ దళితులను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్‌ …

Read More »

పవన్‌కల్యాణ్‌కు వరుసషాక్‌లు..జనసేనకు 200 మంది గుడ్‌బై..వైసీపీలో చేరిక..!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. గతంలో మళ్లీ సిన్మాలు చేయనని..పూర్తిగా రాజకీయాలకే అంకితం అని చెప్పిన పవన్ కల్యాణ్..తన మాట తప్పి..తిరిగి సిన్మాలు చేసుకోవడంపై జనసేన శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన కీలక నేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పవన్ సిన్మాల్లో తిరిగి నటించడాన్ని తప్పు పడుతూ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా విశాఖ జిల్లాకే చెందిన మరో కీలక …

Read More »

చంద్రబాబు. లోకేష్‌లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్..!

టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ లోకేష్‌ చేస్తున్న పాడుపనులపై ఫిర్యాదు చేస్తే కనీసం 80 శాతం మంది టీడీపీ నేతలు జైలుకు వెళతారంటూ..వైసీపీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందినట్లేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. …

Read More »

ఇదేందయ్య..ఇది..ఏందిది..బాబు, లోకేష్‌లను అలా ఆడుకున్నావేంటయ్యా అంబటి..!

లోకేష్ రాజకీయాలకు పనికిరాడని…చంద్రబాబు నిప్పో, తుప్పో తేలబోతుందని..వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. తాజాగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై అంబటి నిప్పులు చెరిగారు. చంద్రబాబు సారథ‌్యంలో టీడీపీ అంతరించిపోయే స్థితికి చేరిందని అన్నారు. ఇక తెలుగు దేశం పార్టీ మునిగిపోతున్న నావ అని చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ను చంద్రబాబు కుట్రపూరితంగా దెబ్బతీయడమే కాకుండా పథకం ప్రకారం ఆయన కుటుంబసభ్యులను …

Read More »

అమరావతి కాడిని పూర్తిగా పక్కన పడేసిన చంద్రబాబు..కారణం ఇదే..!

గత 50 రోజులకుపైగా రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొట్టి పెద్ద ఎత్తున ఆందోళనలను నడిపించిన టీడీపీ అధినేత చంద్రబాబు మెల్లగా అమరావతి కాడిని పక్కన పెట్టేస్తున్నారు. అబ్బబ్బబ్బా…అమరావతి గురించి బాబుగారి డ్రామాలు నెవ్వర్ బిఫోర్…ఎవ్వర్ ఆఫ్టర్..భార్యను తీసుకువచ్చి రెండు బంగారు గాజులు దానం చేయించి..అమరావతి సెంటిమెంట్‌ను కొట్టి… మహిళల గాజులు, ఉంగరాలు, దిద్దులు, కాళ్లపట్టీలతో సహా..తన జోలెలో వేసుకున్నాడు..ఇక అంతటితో ఆగాడా ‎ఈ వ్యాపారం ఏదో బాగుందనుకుని…స్వయంగా జోలెపట్టి ఊరూరా …

Read More »

ఏబీ వెంకటేశ్వరరావు కుమారా.. మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే.. నిజాలు అబద్ధాలు కావు..!

కేంద్ర రక్షణ శాఖ అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి క్రిటికల్‌ ఇంటెలిజెన్స్, సర్వైలన్స్‌ పరికరాలను కొనుగోలు చేయడంతో పాటు..దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్‌ ప్రొటోకాల్, ప్రోసీజర్స్‌ను విదేశీ కంపెనీలకు లీక్‌ చేసారనే ఆరోపణలతో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు, అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల ఫోన్‌ కాల్స్‌ను ట్యాపింగ్‌ చేయడానికి చంద్రబాబు, ఏబీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat