Home / shyam (page 37)

shyam

చంద్రబాబు, ఎల్లోమీడియాపై నిప్పులు చెరిగిన వైసీపీ ఎంపీ..వైరల్ ట్వీట్స్..!

విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని చంద్రజ్యోతి పత్రిక అసత్యకథనం ప్రసారం చేసింది. ఈ వార్తను పట్టుకుని టీడీపీ నేతలు బోండా ఉమ తదితరులు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ రెచ్చిపోయారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవి అభ్యంతరం చెప్పిందని, ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసిందని, మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయద్దని మొట్టికాయలు వేసిందని..దీంతో జగన్ సైలెంట్ అయిపోయాడని బోండా ఉమ విషం కక్కాడు..విశాఖలో …

Read More »

మిలీనియం టవర్స్‌పై పచ్చమీడియా తప్పుడు ప్రచారం…నేవీ ఆగ్రహం..!

విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు నేపథ్యంలో గత కొద్ది రోజులుగా చంద్రబాబు అనుకుల మీడియా విషం కక్కుతుంది. విశాఖలో తరచుగా తుఫానులు, వరదలు వస్తాయని, సముద్రమట్టం అసాధారణంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని, అసలు విశాఖలో రాజధాని ఏర్పాటుకు తగిన భూములు కూడా లేవని, రక్షణాపరంగా సేఫ్ కాదని..ఇలా పలు అసత్యకథనాలు వండివారుస్తోంది. తాజాగా నేవీను కూడా ఎల్లోమీడియా వదల్లేదు. విశాఖ రాజధానిపై నేవీ అభ్యంతరం చెప్పిందంటూ దుష్ప్రచారం మొదలుపెట్టింది. అంతే …

Read More »

ఇంట్రెస్టింగ్…పప్పు ట్రోలింగ్‌‌పై గూగుల్‌‌కు లోకేష్‌ రిక్వెస్ట్..ఏంటీ నిజమేనా..!

తెలుగువారికి ఇష్టమైన వంటకం…పప్పు. ఎన్ని కూరలు ఉన్నా రోజు భోజనంలో పప్పు లేకపోతే అస్సలు తిన్నట్లు ఉండదు..అయితే ఇప్పుడు పప్పు అనగానే…టీడీపీ అధినేత చంద్రబాబుగారి పుత్రరత్నం నారాలోకేష్‌ గారు గుర్తుకువస్తారు. పాపం నాలికమందంతో జయంతిని వర్థంతి అన్నా , మంగళగిరిని మందలగిరి అన్నా..డెంగ్యూ జ్వరాన్ని అదేదో నోటితో పలకలేని బూతుపదంతో అన్నా…ఈ రాష్ట్రంలో కులపిచ్చి, మతపిచ్చి, వర్గ పిచ్చి ఉన్న పార్టీ ఏదంటే అది తెలుగుదేశమే అవునా కాదా అన్నా…సైకిల్‌కు …

Read More »

అచ్చెంనాయుడు, గంటాలపై బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో బయటపడుతున్న వరుస కుంభకోణాల్లో టీడీపీ మాజీమంత్రులు ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై ఈడీ కేసులు నమోదు చేయగా…ఇప్పుడు ఈఎస్‌ఐ కుంభకోణంలో టీడీపీ మాజీమంత్రి అచ్చెంనాయుడు పీకల్లోతు కూరుకుపోగా…మరో మాజీమంత్రి పితాని కూడా చిక్కుల్లో పడనున్నారు. ప్రస్తుతం ఈఎస్‌ఐ స్కామ్ ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. అయితే ఈఎస్‌ఐ స్కామ్‌లో నా తప్పేం లేదని.. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో టెలీ …

Read More »

ఈఎస్‌ఐ స్కామ్‌లో పక్కా ఆధారాలతో దొరికిన ఇద్దరు టీడీపీ మాజీమంత్రులు..విజిలెన్స్ ఎస్సీ..!

ఒక పక్క అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ, ఈడీ దర్యాప్తులు, 2 వేల కోట్ల హవాలా స్కామ్, మరోపక్క కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ 400 కోట్ల హవాలా స్కామ్‌పై ఐటీ శాఖ, ఈడీ విచారణలు , ఈఎస్‌ఐ స్కామ్‌పై విజిలెన్స్ ఎంక్వైరీ…ఇలా వరుస స్కామ్‌ల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు, లోకేష్‌తో పాటు టీడీపీ మాజీమంత్రుల అడ్డంగా ఇరుక్కుంటున్నారు. తాజాగా ఏపీలో సంచలనం రేపుతున్న ఈఎస్‌ఐ స్కామ్‌లో …

Read More »

చంద్రబాబు కుల రాజకీయంపై మంత్రి అనిల్‌కుమార్ ఫైర్..!

రాజకీయాల్లో కులం కార్డు ఉపయోగించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా.. తనపై విమర్శలను చేస్తున్న ప్రత్యర్థి పార్టీల నాయకులను తిట్టించడానికి కులం కార్డునే ప్రయోగిస్తాడు. ప్రత్యర్థులు ఏ కులం చెందిన వారో చూసి..అదే కులానికి చెందిన నాయకులచే ఎదురుదాడి చేయించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్న విషయం చాలామార్లు రుజువైంది..అంతే కాదు..తానుకాని…తన పార్టీ వాళ్లు ఏదైనా అవినీతి స్కామ్‌లో ఇరుక్కుంటే..ఇదిగో మాపై దాడి కాదు మా కులాలపై దాడి అంటూ రెచ్చగొట్టడంలో …

Read More »

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్..వైరల్..!

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పర్యటిస్తూ మద్యం రేట్లపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ మందుబాబులను వెనకేసుకువచ్చారు. ఏం తమ్ముళ్లు..మద్యం రేటు పెరిగిందా..పెరిగిందా లేదా..కావాల్సిన బాండ్లు ఉన్నాయా లేదా..ఏదో ఒక బలహీనతతో  ఒక పెగ్గేసుకునేవాళ్లకు..ఈ పనిష్మెంట్ ఏంటీ..ఈ శిక్ష ఏంటీ అని అడుగుతున్నా అంటూ రంకెలు వేసాడు. దీంతో బాబుగారు టీడీపీ అధ్యక్షుడా..లేక తాగుబోతుల సంఘం అధ్యక్షుడా అంటూ నెట్‌జన్లు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. …

Read More »

ట్రంప్‌తో విందుకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం…!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా టూర్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 24, 25 న ట్రంప్ ఇండియాలో పర్యటిస్తారు. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఎయిర్ ఫోర్స్‌వన్ విమానంలో ట్రంప్ అహ్మదాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ స్వయంగా ఆహ్వానం పలుకుతారు. అనంతరం మోదీ, ట్రంప్..విమానాశ్రయం నుంచి రోడ్ షో ద్వారా మొతెరా స్టేడియంకు చేరుకుంటారు. దాదాపు లక్ష మంది ప్రజలు …

Read More »

బ్రేకింగ్.. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పక్కా స్కెచ్‌తో వైసీపీ నేత హత్యకు కుట్ర..!

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ నేత హత్యకు కుట్ర జరిగిందన్న వార్త సంచలనంగా మారింది. దీంతో బాబు సొంత ఇలాకాలో రాజకీయ కక్షలు రాజుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే గతంలో టీడీపీలో పని చేసిన విద్యాసాగర్ అనే నేత ఇప్పుడు వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విద్యాసాగర్‌ను హత్య చేసేందుకు కుట్ర జరిగిందన్న వార్త ఇప్పుడు కుప్పంలో కలకలంరేపుతోంది.  విద్యా సాగర్ మర్డర్‌కు …

Read More »

బాలయ్య పేరు చెప్పించి అడ్డంగా దొరికిపోయిన లోకేష్..ఇవిగో సాక్ష్యాలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారాలోకేష్ చేసిన ఆస్తుల ప్రకటన కామెడీ ప్రహసనంగా తయారైంది. ఐటీ దాడుల నేపథ్యంలో కేసుల్లో ఇరుక్కుంటామనే భయంతో ఆస్తుల ప్రకటన డ్రామా ఆడబోయి లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు. 2018–19 ఏడాదికి గాను ఆస్తుల ప్రకటన సందర్భంగా మనవడు దేవాన్‌కు తన తాత 26,440 హెరిటేజ్‌ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు లోకేశ్‌ వెల్లడించారు. వివరాల్లో మాత్రం తాత.. చంద్రబాబా, బాలయ్యా.. ఎవరన్నది స్పష్టంగా ఎక్కడా పేర్కొన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat