Home / shyam (page 27)

shyam

టీడీపికీ సతీష్ రెడ్డి రాజీనామా.. వైసీపీలోకి చేరిక…డేట్ ఫిక్స్..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మార్చి 9 న ఒకేరోజు టీడీపీ సీనియర్ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, రెహమాన్‌లు పార్టీకి రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా జగన్ బద్ధశత్రువు, పులివెందులలో పార్టీకి పెద్ద దిక్కు అయిన టీడీపీ సీనియర్ నేత ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. మార్చి 13న తన బద్ధ శత్రువైన జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. …

Read More »

వైసీపీలో చేరిన మాజీ మంత్రి… ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేన అవుట్..!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ..అధికార వైసీపీలోకి టీడీపీ, జనసేన పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. మార్చి 9 వ తేదీ ఒకేరోజు టీడీపీకి చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, విశాఖ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మరో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌‌తో కలిసి ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో …

Read More »

యస్ బ్యాంక్‌కు, చంద్రబాబుకు ఉన్న లింకులపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న యస్ బ్యాంకు సంక్షోభంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలతో పాటు 600 కోట్ల ముడుపుల బాగోతంలో ఈడీ అరెస్ట్ చేసింది. అయితే యస్ బ్యాంకు వ్యవస్థాపక ఛైర్మన్‌ రాణాకపూర్‌తో టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే గత ప్రభుత్వ హయాంలో టీటీడీ సొమ్ము 1300 కోట్లు యస్ బ్యాంక్‌లో డిపాజిట్లు చేయించాడని, ప్రతిగా భారీగా కమీషన్లు నొక్కేశాడని …

Read More »

వైయస్ జగన్ గ్రీన్ సిగ్నల్.. వైసీపీలోకి మాజీ పీసీసీ ప్రెసిడెంట్…!

ఏపీ పీసీపీ మాజీ ప్రెసిడెండ్, మాజీ మంత్రి ఎన్‌ రఘువీరారెడ్డి అధికార వైసీపీలో చేరడం ఖాయమైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రఘువీరారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం జగన్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతపురంలో సీనియర్ కాంగ్రెస్ నేతగా, వివాదరహితుడిగా రఘువీరారెడ్డికి మంచి పేరు ఉంది. ముఖ్యంగా రాజకీయాలను పక్కనపెడితే వైయస్ కుటుంబంతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. …

Read More »

పాతకేసులో అరెస్ట్ భయంతో వణికిపోతున్న జేసీ దివాకర్ రెడ్డి..!

వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అంతే కాదు జేసీ ట్రావెల్స్ ఫోర్టరీ కేసులో పాటు, నకిలీ ఇన్సూరెన్స్ సర్ఠిఫికెట్ల బాగోతంలో పీకల్లోతు మునిగిపోయింది. …

Read More »

బాబుకు, రాణా కపూర్‌కు ఉన్న లింకేంటి.. వేలకోట్లు హవాలా ద్వారా తరలిపోయాయా..?

యస్ బ్యాంకు సంక్షోభం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలతో యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా గత టీడీపీ సర్కార్ హయాంలో చంద్రబాబు యస్ బ్యాంకును అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యస్ బ్యాంకు సంక్షోభంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు యస్ బ్యాంకును అడ్డుపెట్టుకొని …

Read More »

బిగ్ బ్రేకింగ్..వైసీపీలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్..!

టీడీపీ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్‌రావు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మార్చి 9 వ తేదీ ఉదయం టీడీపీకి డొక్కామాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఓ బహిరంగ లేఖ రాసి పార్టీని వీడడానికి గల కారణాలను వివరించారు. కావాలనే చంద్రబాబు తనకు ఓడిపోయే ప్రత్తిపాడు సీటు ఇచ్చారని డొక్కా ఆరోపించారు. శాసనసభకు, శాసనమండలికి మధ్య వివాదం తలెత్తి …

Read More »

వైసీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్..ఆ నలుగురు వీరే..!

ఏపీ నుంచి  రాజ్యసభ ఎంపీ అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. విధేయతే ప్రామాణికంగా పెద్దల సభకు నలుగురు నేతలను ఎంపిక చేశారు. ఊహించిన విధంగానే ప్రస్తుత కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపాలని సీఎం నిర్ణయించారు. పిల్లిసుభాష్ చంద్రబోస్, మోపిదేవిలకు వైయస్‌ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు.. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకువచ్చినప్పుడు జగన్‌‌కు మోపిదేవి, పిల్లి సుభాష్‌‌లు అండగా నిలిచారు. …

Read More »

త్వరలో వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ..రాజీనామాకు కారణం ఇదే..!

ఎస్వీ సతీష్ రెడ్డి…పులివెందులలో జగన్‌పై పోటీ చేసే దమ్ము, ధైర్యం టీడీపీలో ఎవరికి లేని టైమ్‌లో ఈ సీనియర్ నేత వైయస్ ఫ్యామిలీకి ఎదురొడ్డి నిలిచారు. పలుమార్లు జగన్ చేతిలో ఓటమి పాలైనా..పులివెందులలో టీడీపీ వాయిస్‌ బలంగా వినిపించిన నేత..సతీష్ రెడ్డి. అందుకే చంద్రబాబు గత ప్రభుత్వంలో సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవితో పాటు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి కూడా కట్టబెట్టాడు. అయితే గత కొంత కాలంగా పార్టీలో నారాలోకేష్‌ …

Read More »

అమరావతి ఆందోళనల్లో ట్విస్ట్… చంద్రబాబుకు షాక్ ఇచ్చిన మందడం ప్రజలు..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా అమరావతి గ్రామాల రైతులు దాదాపు 3 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.  తొలుత జోలె పట్టి అడుక్కుని మరీ ఈ ఆందోళన కార్యక్రమాలను దగ్గరుండి నడిపించిన చంద్రబాబు శాసనమండలి రద్దు తర్వాత అమరావతి కాడి వదిలేశాడు. అయితే ఇప్పటికీ అమరావతి రైతుల నిరసన కార్యక్రమాలకు స్పాన్సర్ బాబే అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎంతగా అరిచిగీపెట్టినా అమరావతి ఆందోళనలు రాష్ట్రస్థాయి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat