పలనాటి బ్రహ్మనాయుడు సిన్మాలో బాలయ్య ట్రైన్ను వెనక్కి పంపిన సీన్…తెలుగు సినిమా చరిత్రలో నభూతో నభవిష్యత్తుగా నిలిచిపోయింది. ఇక బాలయ్య బావ నారా చంద్రబాబు గారు ఒంటి చేత్తో తుఫానులు ఆపేసారు..(ఇది తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటారండయ్యా…ఇందులో నా తప్పేంలేదు).. ఇప్పుడు బాలయ్య అల్లుడు, బాబుగారి పుత్రరత్నం నారా లోకేషం చిన్న బోటుతో వరదను దారి మళ్లించాడు..ఏంటీ జోకేసాను అనుకుంటున్నారా…ఇది స్వయంగా చినబాబుగారే ట్విట్లర్లో కూతెట్టారండోయ్..తాజాగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బెజవాడ …
Read More »మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం జగన్ భేటీ…ఆసక్తికర వ్యాఖ్యలు…!
ఏపీ సీఎం జగన్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ పాలనలో అవినీతిని తగ్గించేందుకు సీరియస్గా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అవినీతికి పాల్పడితే ఎటువంటి సీనియర్ మంత్రులైనా ఉపేక్షించేది లేదని…తొలి కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మంత్రివర్గ ఉప సంఘంతో భేటీ అయిన సందర్భంగా…సీఎం జగన్ అవినీతిపై పోరాటంలో ఏ మాత్రం వెనకడుగు వేయద్దు అని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం …
Read More »బ్రేకింగ్..ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం…నెరవేరిన రాయలసీమవాసుల చిరకాల కోరిక….!
ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంచలన నిర్ణయాలతో ప్రజలను ఆకట్టుకుంటున్న వైయస్ జగన్..మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపు అనగా ఆగష్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీసీఎం జగన్ కర్నూలు లో ఏపీ హైకోర్టు ఏర్పాటు పైన కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కర్నూలులో హైకోర్ట్ పెట్టాలని రాయలసీమ వాసులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న …
Read More »అనసూయ సెన్సేషనల్ కామెంట్స్..సోషల్ మీడియాలో వైరల్…!
అనసూయ…బుల్లితెరపై స్టార్ యాంకర్గా రాణిస్తూనే..సినిమాల్లో కూడా తన టాలెంట్ను నిరూపించుకున్న యాంకర్ కమ్ యాక్ట్రెస్. ఇటీవల రామ్చరణ్ రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ… రీసెంట్గా కథనం చిత్రంలో హీరోయిన్గా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా అనసూయ అందాల ప్రదర్శనకు ఏ మాత్రం వెనుకాడదు. తరచుగా హాట్ హాట్ ఫొటోషూట్లతో అందాలు కురిపిస్తూ…కుర్రకారు మతులు పోగొడుతుంది. తాజాగా కథనం మూవీ ప్రమోషన్లో భాగంగా కమేడియన్ ధన్రాజ్తో కలిసి…ఓ ఇంటర్వ్యూలో …
Read More »చంద్రబాబు ఇంటికి వరద ముప్పు.. కుటుంబంతో సహా హైదరాబాద్కు జంప్…?
బెజవాడ కరకట్టమీద అక్రమ కట్టడమైన లింగమనేని గెస్ట్హౌస్లో గత నాలుగేళ్లుగా బాబుగారు నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణమ్మ పరవళ్లతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నీటమునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇక కృష్ణా నది కరకట్టపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నిర్మాణానికి కూడా వరద ముప్పు పొంచి ఉంది. …
Read More »పేకాట కేసులో ఇరుక్కుపోయిన పవన్ కల్యాణ్….!
దారిన పోయే దరిద్రాన్ని నెత్తికి తగించుకుంటున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. జనసేన పార్టీ తరుపున గెలిచిన ఒకే ఎమ్మెల్యే పేకాట కేసులో ఇరుక్కుపోతే…ఆ కేసులో పవన్ కల్యాణ్ ఎంటరై ఉన్న పరువు పోగొట్టుకుంటున్నారు. తాజాగా రాజోలు నియోజకవర్గం, మలికిపురంలో పోలీసులు కొందరు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. అందులో కొంత మంది జనసేన కార్యకర్తలు కూడా ఉన్నట్లు సమాచారం. వారిని విడిపించడానికి స్థానిక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పూనుకున్నారు. …
Read More »మెగాస్టార్ చిరంజీవిపై హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు….!
మెగాస్టార్ చిరంజీవిని చూస్తే ఈర్ష్యగా ఉందంటూ…డైరెక్టర్ హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే నెగెటివ్ కాదండోయ్…మెగాస్టార్ రీసెంట్ లుక్ చూసి ఫిదా అయిన హరీష్ శంకర్ బాసును చూస్తే ఈర్షగా ఉందంటూ…ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. పూర్తి వివరాల్లోకి పోతే.. తాజాగా ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఫొటో షేర్ చేసిన హరీష్ శంకర్.. ”ఈ పిక్ని పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఫస్ట్ టైమ్ నా ఫ్రెండ్ కొరటాల శివపై …
Read More »సీఎం జగన్ కీలక నిర్ణయం..తీవ్ర ఆందోళనలో చంద్రబాబు…!
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలు కాకముందే…46 ఏళ్ల జగన్ తీసుకున్న ప్రజా సంక్షేమ నిర్ణయాలు 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు నోట మాట రాకుండా చేస్తున్నాయి. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గాను ఇటీవల మొత్తం 4 లక్షల గ్రామవాలంటీర్ల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలపైనే చర్చ …
Read More »బ్రేకింగ్…కృష్ణా నది కరకట్ట మీద చంద్రబాబు ఇంటికి వరద ముప్పు…?
కృష్ణా కరకట్ట మీద బాబు ఇంటికి వరద ముంపు పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు చేరడంతో అన్నీ గేట్లు ఎత్తేసి…దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు. దీంతో పులిచింతల డ్యామ్కు బారీగా వరద నీరు చేరుతుంది. తాజాగా పులిచింతల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తివేసే పరిస్థితి కనిపిస్తోంది. పదేళ్ల తర్వాత తొలిసారిగా కృష్ణమ్మ శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్లను దాటుకుని ప్రకాశం బ్యారేజీ …
Read More »ఎడిటోరియల్ : సిసలైన సాగునీటి దౌత్యవేత్త…కేసీఆర్…!
ఏ ముఖ్యమంత్రి అయినా…తన రాష్ట్రం…తన ప్రజలు బాగుండాలని కోరుకుంటాడు…దేశంలో మిగతా రాష్ట్రాలన్నింటికంటే…తన రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటాడు. కానీ కొందరు మాత్రమే..తన రాష్ట్రంతో పాటు..పక్క రాష్ట్రాలు, మొత్తంగా యావత్ దేశం బాగుండాలని కోరుకుంటారు. ప్రాంతీయ బేధం లేకుండా…అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తారు. అలాంటి కొద్ది మంది నాయకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు వరుసలో ఉంటారు. అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే..వలస పాలకుల ఆధిపత్య ధోరణికి …
Read More »