Home / shyam (page 137)

shyam

జనసేనాని టూర్‌లో టీడీపీ నేతలు..!

వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ గత కొద్ది రోజులగా చంద్రబాబు, టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం అమరావతిలోనే రాజధాని అని స్పష్టం చేసినా..బాబు మాత్రం ఇంకా రాజధానిపై రైతులను రెచ్చగొట్టే పనిలోనే ఉన్నాడు. ఇక ఏపీ .బీజేపీ నేతలు కూడా మొదట్లో కాస్త రాజధానిపై హడావుడి చేశారు…ముఖ్యంగా చంద్రబాబుకు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అమరావతిలో పర్యటించి …

Read More »

అమరావతిపై అవసరమైతే మోదీని కలుస్తా..జనసేనాని..!

వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ కొద్ది రోజులుగా చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు రచ్చ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు సుముఖంగా లేదు..అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే…ఏపీలో అభివృద్ది కేంద్రీకరణ దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అమరావతికి వరద ముంపు నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి ఖర్చు రెట్టింపు అవుతుందన్న మంత్రి బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ చంద్రబాబు, టీడీపీ నేతలు అమరావతి తరలిపోతుందంటూ …

Read More »

మందలగిరిలో లోకేశం డ్రామా…నవ్వుకుంటున్న ప్రజలు…!

నారావారి పుత్రరత్నం లోకేష్ ఇవాళ మందలగిరిలో సారీ…మంగళగిరిలో ఓ రేంజ్‌లో కామెడీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక కొరత ఉందంటూ…. ఈ రోజు మంగళగిరిలో టీడీపీ శ్రేణులతో కలిసి పాత బస్టాండ్ వద్ద   భవన నిర్మాణ రంగ కూలీలతో కలిసి ధర్నా నిర్వహించాడు లోకేషం.  ఈ భవన నిర్మాణ కార్మికులందరికీ టీడీపీ నేతలు ఫ్లకార్డులు పంచి నినాదాలు చేయించారు.   ఈ సందర్భంగా లోకేష్  పేదల రాజ్యాన్ని జగన్ పులివెందులుగా మార్చేశారంటూ …

Read More »

టీటీడీ బోర్ట్ మెంబర్స్‌ సంఖ్యను 25కు పెంచుతూ ఆర్టినెన్స్…!

మరో కొద్ది రోజుల్లో టీటీడీ బోర్డ్ పూర్తి స్థాయిలో కొలువు దీరనుంది. ఇప్పటికే టీటీడీ బోర్డ్ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా టీటీడీ బోర్డ్ సభ్యుల నియామకం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. ఈసారి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు మెంబర్ పదవి కోసం చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. దీంతో టీటీడీ బోర్డ్ మెంబర్స్ సంఖ్యను 25కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్్ణు …

Read More »

ఛీఛీ…ఇంత దిగజారుడు ప్రచారమా…ఎల్లో బ్యాచ్ మారదా..!

 నారా వారి పుత్రరత్నం లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై అబద్దపు ప్రచారం చేయిస్తూ రోజు రోజుకీ దిగజారిపోతున్నాడు. పెయిడ్ ఆర్టిస్టులతో సీఎం జగన్‌‌ను, వైసీపీ మంత్రులను తిట్టించి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయించి, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు లోకేష్ సోషల్ మీడియా టీమ్ చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ అవుతున్నాయి. ఇటీవల వరదల నేపథ్యంలో శేఖర్ చౌదరి అనే టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరుతో …

Read More »

నాలుగు నెలల్లో కరివెన రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలి…సీఎం కేసీఆర్..!

ఈరోజు సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా తొలుత కరివెన రిజర్వాయర్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం కరివెన రిజర్వాయర్ వద్ద ప్రాజెక్టు పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం మాట్లాడారు. అన్ని అనుకూలంగా ఉన్నా కరివెన పనులు ఇంకా పూర్తి కాకపోవడానికి కారణాలు ఏంటని ఆరా తీశారు. నాలుగు నెలల్లో రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను …

Read More »

యనమల‌పై విజయసాయిరెడ్డి వెటకారం మాములుగా లేదుగా..!

ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో నాటి ప్రతిపక్ష వైసీపీ… టీఆర్ఎస్, బీజేపీలతో కుమ్మక్కై రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తుందంటూ, చంద్రబాబుతో సహా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేశారు. జగన్, కేసీఆర్, మోదీలు ద్రోహులంటూ… సెంటిమెంట్ పేరుతో పదే పదే ఏపీ ప్రజలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అయితే చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు విశ్వసించలేదు. విశ్వసనీయతకు మారుపేరైన జగన్‌కు పట్టం కట్టారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం …

Read More »

పోలవరంపై సీఎం జగన్ సంచలన నిర్ణయం… ఇక చంద్రబాబు, లోకేష్, ఉమాలకు చుక్కలే…!

పోలవరం విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో సీఈ సుధాకర్ బాబును నియమించారు. ప్రస్తుతం ఈ బదిలీ వ్యవహారం ఏపీ రాజకీయ, ఇంజనీరింగ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైయస్ హయాం నుంచి పోలవరం చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న వెంకటేశ్వరరావును తప్పించడానికి గల కారణాలు బయటకు వచ్చాయి. ఇటీవల పోలవరం ప్రాజక్ట్‌పై …

Read More »

ఏపీ బీజేపీకి షాక్…కాషాయ కార్యకర్తల ముసుగులో టీడీపీ కార్యకర్తలు..!

ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరి కోవర్ట్ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు కమలనాథుల్లో చర్చ జరుగుతోంది. గత మోదీ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి మనీ ల్యాండరింగ్ కేసుల్లో ఇరుక్కున్నాడు. చంద్రబాబుకు మోదీతో విబేధాల నేపథ్యంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. కానీ రాజ్యసభ ఎంపీగా కొనసాగాడు. అయితే ఏపీలో టీడీపీ ఘోర పరాజయం తర్వాత కేసుల భయంతోనో, తన రాజకీయ …

Read More »

“సాహో” మూవీ టికెట్ల ధరల పెంపుపై సీఎం జగన్ ఏమన్నారో తెలుసా..!

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో మూవీ క్రేజీ వరల్డ్ వైడ్‌గా ఊపేస్తోంది. అభిమానులు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సాహో మూవీ ఆగస్టు 30న విడుదల అవుతుంది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ఫస్ట్‌డే ఓపెనింగ్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్‌డేనే వరల్డ్‌వైడ్‌గా 100 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని సిని క్రిటిక్స్ అంటున్నారు. అయితే భారీ సినిమాలకు తొలి రోజు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat