ప్రస్తుత బిజీ బీజీ కాలంలో మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది క్యాన్సర్ షుగర్, పైల్స్, కిడ్నీ రోగాలతో సతమతమవుతున్నారు. ఒక్కసారి ఈ రోగాలు వస్తే అంత తేలికగా తగ్గవు. తగిన చికిత్స తీసుకుని, మందులు వాడినా…పూర్తిగా నయం కావడానికి చాలా కాలం పడుతుంది. అయితే కే నేరేడు పండ్లతో షుగర్, పైల్స్, కిడ్నీ వంటి రోగాలను నియంత్రించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మార్కెట్లలో విరివిగా లభించే పండ్లలో …
Read More »జేఈఈ మెయిన్ (జనవరి)-2020 నోటిఫికేషన్ విడుదల…!
జేఈఈ మెయిన్ (జనవరి)-2020 నోటిఫికేషన్ రెండు రోజుల క్రితం విడుదలైంది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ జేఈఈ మెయిన్ ఎగ్జామ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 27. డిసెంబర్ 17 నుంచి అడ్మిట్ కార్డు ఎన్టీఏ వెబ్సైట్ నెంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తారు. 2020 జనవరి 6 నుంచి 11 వరకు ఎగ్జామ్స్ను …
Read More »గుడ్ న్యూస్.. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ నోటిఫికేష్ విడుదల….!
దేశంలోని ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుక తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా సహాయ నిధి పథకం కింద రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య కోసం ఇచ్చే స్కాలర్షిప్స్కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంటర్ సెక్టార్ స్కీం ఆఫ్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య …
Read More »ఈ ఆహార పదార్థాలను తీసుకోండి.. డెంగీ జ్వరం ఇట్టే తగ్గిపోతుంది..!
ప్రస్తుత వర్షాకాలంలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. ఆసుపత్రులన్నీ డెంగీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. డెంగీ జ్వరంలో ప్రమాదకర లక్షణం ప్లేట్లెట్స్ పడిపోవడం..రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య 20 వేలకు తగ్గిపోతే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. కానీ కార్పొరేట్ ఆసుపత్రులు ప్లేట్లెట్ల సంఖ్య 50 నుంచి 60 వేలు ఉన్నా…ఐసీయూలకు తరలించి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆసుపత్రులకు సంబంధించిన డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా తప్పుడు రిపోర్టు ఇచ్చి డెంగీ రోగుల ప్రాణాలతో …
Read More »గణేష్ నవరాత్రులలో ఏఏ వినాయక స్వరూపాలను పూజించాలి..ఏ ఏ స్తోత్రాలు పఠించాలి..!
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. నగరాల నుంచి, పట్టణాలు, పల్లెల వరకు ఇండ్లలో, వీధుల్లో ముస్తాబైన మంటపాల్లో వివిధ రకాల ఆకృతుల్లో కొలువుదీరిన గణనాథులు భక్తులచే పూజలందుకుంటున్నారు. అయితే గణేష్ నవరాత్రులలో కొన్ని ప్రత్యేకమైన గణపతి స్వరూపాలను, కొన్ని స్తోత్రాలను పఠిస్తే…సకల శుభాలు, జ్థానం, అష్టైశ్వర్యాలను వినాయకుడు ప్రసాదిస్తాడని శాస్త్రం చెబుతోంది. గణేష్ నవరాత్రులలో రెండవ రోజు నెమలి వాహనం మీద కూర్చున్న గణపతిని.. …
Read More »వినాయకుడు గజముఖంతో కూడా మనిషి ముఖంతో కనిపించే దేవాలయం ఎక్కడో ఉందో తెలుసా…?
దేవాయాలకు పుట్టినిల్లు మన వేద భూమి. హిందూ ధర్మం విలసిల్లుతున్న మన భరతదేశంలో అనేక మంది దేవతలను పూజిస్తారు. పురాణాలు, ఇతిహాసాలకు ఆనవాళ్లు మన కర్మభూమిలో ఇప్పటికీ కనిపిస్తాయి.శివాలయాలు, రామాలయాలు, శ్రీ కృష్ణ దేవాలయాలు, వేంకటేశ్వరస్వామి ఆలయాలు, గణేష ఆలయాలు, అమ్మవార్ల ఆలయాలు దేశమంతటా కనిపిస్తాయి. ముఖ్యంగా దేవాలయాలకు పెట్టినిల్లుగా దక్షిణ భారతదేశం విలసిల్లుతోంది. ఇక దేశమంతటా ఉన్న గణేష ఆలయాల కంటే తమిళనాడులోని ఓ వినాయక ఆలయం విభిన్నంగా …
Read More »వినాయకుడిని నిమజ్జనం చేయడం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటీ…?
దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నగరాల నుంచి పల్లెల వరకు వీధివీధినా గణనాధులు పూజలందుకుంటున్నారు. గణేష్ మండపాలన్నీ భక్తులచే కిటకిటలాడుతున్నాయి. ఇక వినాయక చవితి రోజు తొలిపూజలు అందుకున్న వినాయకుడు…తొమ్మిది రోజుల పాటు భక్తులను దీవించనున్నాడు. అయితే మూడవ రోజు నుంచే గణేష్ నిమజ్జనం ప్రారంభమవుతుంది. వినాయకులను 5 వ రోజు, 7 వ రోజు, 9 వ రోజు, 11 వ రోజు ఇలా బేసి …
Read More »ఎడిటోరియల్ : పవన్కు “చంద్ర”గ్రహణం..జనసేన భవిష్యత్తు ప్రశ్నార్థకం…?
నాకొక తిక్క ఉంది..దానికో లెక్క ఉంది..ఇది గబ్బర్ సింగ్ మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాపులర్ డైలాగ్. కానీ రాజకీయాల్లో జనసేనానికి తిక్క ఉంది..కాని దాని లెక్క చంద్రబాబు దగ్గర ఉంది. గత ఐదేళ్లుగా పవన్ రాజకీయాలను గమనిస్తే..పవన్ తిక్కకు లెక్క చంద్రబాబు దగ్గరే ఉందనడంలో సందేహమే లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పవన్ కల్యాణ్ చంద్రబాబు మౌత్పీస్లా ఉంటున్నాడే తప్ప…ఏనాడు సొంతంగా ప్రజల కోసం పోరాడింది …
Read More »వినాయకుడి రూపం వెనుక ఉన్న తాత్వికత ఏంటీ…!
వినాయకుడు అనగానే శుక్లాంబరథరం విష్ణుం..శశివర్ణం చతుర్భుజం అనే స్తోత్రం గుర్తుకు వస్తుంది.అలాగే వినాయకుడి అనగానే ఆయన బానపొట్ట, ఆ పొట్ట చుట్టూ సర్పం, వక్ర తొండం, నాలుగు చేతులు, ఆయన వాహనం మూషికం, చేటంత చెవులు గుర్తుకువస్తాయి. అసలు వినాయకుడి రూపం వెనుక ఉన్న తాత్వికత ఏంటీ…శుక్లాంబరథరం స్తోత్రం వెనుక ఉన్న మార్మికత ఏంటో తెలుసుకుందాం. శుక్లాంబరధరం అంటే తెల్లని ఆకాశం. తెలుపు సత్త్వగుణానికి ప్రతీక. ‘శుక్లాంబరధరం విష్ణుంః అంటే …
Read More »వినాయకుడి ప్రతిమలను ఏ సమయంలో ఇంటికి తీసుకురావాలి..ఏ సమయంలో పూజించాలి…?
హిందూ సంప్రదాయంలో భాద్రపద శుక్ల చతుర్ధి నాడు సకలగణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడిని కుటుంబసమేతంగా పూజించడం ఆనవాయితీగా వస్తుంది. తొలి పూజలు అందుకునే ఆ ఆది దేవుడిని ఇంటికి తీసుకురావడంతో వినాయక చవితి పండుగ సందడి మొదలవుతుంది. అయితే వినాయకుడిని ఇంట్లో పూజించాలనుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వినాయక ప్రతిమలను ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఇంటికి తీసుకురాకూడదు. బయట పందిళ్లు వేసి పెద్ద పెద్ద విగ్రహాలు …
Read More »