Home / shyam (page 133)

shyam

టీటీడీ జంబో పాలకమండలికి లైన్ క్లియర్..రేపు అధికారిక ప్రకటన…?

ఎట్టకేలకు టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. 25 మంది సభ్యులతో కూడిన నూతన పాలకమండలికి ఏపీ కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపారు. ఆయన ఆమోదం తెలపడమే ఆలస్యం వెంటనే నూతన పాలక మండలి సభ్యుల వివరాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇప్పటివరకు ఛైర్మన్‌ సహా 15 మంది సభ్యులు ఉండగా, ఇకపై 25 మంది …

Read More »

రోజుకో పెగ్ వైన్, వారానికో బీరు ఆరోగ్యానికి మంచిదనుకుంటున్నారా…అయితే ఈ వార్త చదవండి..!

మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. కొంత మంది డైలీ రెండు నుంచి నాలుగైదు బీర్లు, లేకుంటే..ఓ ఫుల్ బాటిల్ విస్కీ, వైన్, లేదా రమ్..పుచ్చుకుంటారు. మరి కొంత మంది మాత్రం గుండెకు మంచిదంటూ.. రోజుకో పెగ్ వైన్ లేదా వారానికో బీర్ తాగుతారు… ఇలా చేస్తే అందరు మందుబాబుల్లాగా ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుందని వీళ్లు భావిస్తారు. గతంలో కూడా పలు అధ్యయనాలు డైలీ అధిక మోతాదులో …

Read More »

ఈ ఆర్టికల్ చదివితే జన్మలో కూల్‌డింక్స్ తాగరు…!

ప్రస్తుతం పెద్దల దగ్గర నుంచి చిన్నారుల వరకు కూల్ డింక్స్ తాగడం అలవాటుగా మారింది. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా..ఏదైనా పార్టీ జరిగినా.. కంపల్సరీగా కూల్ డింక్స్‌తో మర్యాద చేయాల్సిందే. ఇదివరకు కూల్ డింక్స్ కేవలం సమ్మర్‌లో మాత్రమే తాగేవారు. ఇప్పుడు కాలంతో నిమిత్తం లేకుండా రెయినీ సీజన్, వింటర్‌లో కూడా కూల్ డింక్స్‌ తాగడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే కాలంతో సంబంధం లేకుండా ఇంపీరియల్‌ కాలేజీ స్కాలర్ల రీసెర్చ్‌లో …

Read More »

ఆ ఎగ్జామ్ రాసిన వారికి 15 వెయిటేజీ మార్కులు…ఏపీ పంచాయతీరాజ్ శాఖ..!

ఏపీ గ్రామ సచివాలయం పరీక్షలు రాసిన డేటా ఆపరేటర్లకు ఏపీ గ్రామపంచాయతీ రాజ్ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. 15 వెయిటేజీ మార్కులు కలుపుతూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్‌శాఖలో డీపీఓ, డీపీఆర్సీలో ఈ-గవర్నెన్స్‌ కింద ఏడేళ్ల నుంచి పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు గ్రామ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టుల రాతపరీక్షల్లో 15మార్కులు వెయిటేజీ కల్పించనున్నారు. ప్రతి ఆర్నెల్లకూ 1.5మార్కులు చొప్పున గరిష్టంగా 15మార్కులు రాతపరీక్షల్లో వచ్చిన …

Read More »

ఆ ఎగ్జామ్ రాసిన వారికి 15 వెయిటేజీ మార్కులు…ఏపీ పంచాయతీరాజ్ శాఖ…!

గ్రామ సచివాలయం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ఏపీ పంచాయతీరాజ్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా గ్రామసచివాలయ డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షల్లో డేటా ఆపరేటర్లకు 15మార్కుల వెయిటేజీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే ఏపీ పంచాయతీరాజ్‌శాఖలో డీపీఓ, డీపీఆర్సీలో ఈ-గవర్నెన్స్‌ కింద ఏడేళ్ల నుంచి పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు గ్రామ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టుల రాతపరీక్షల్లో 15మార్కులు వెయిటేజీ కల్పించేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి …

Read More »

ఆయుష్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు 6,7న కౌన్సెలింగ్‌.. కేహెచ్‌యూ నోటిఫికేషన్ విడుదల…!

వరంగల్ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆయుష్ వైద్యవిద్య సీట్ల భర్తీకి కాను  నెల 6 , 7 న మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనునన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నాడు కేహెచ్‌యూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తొలి విడుత వెబ్ కౌన్సిలింగ్‌లో యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్‌ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎ్‌స), ఆయుర్వేద (బీఏఎంఎస్‌), యునాని (బీయూఎంఎస్‌), నేచురోపతి-యోగా (బీఎన్‌వైసీ) కోర్సుల్లో కేటగిరి-ఏ సీట్లను భర్తీ చేయనున్నారు. …

Read More »

ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడి ముక్కలై… తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా…ఇంతకీ ఆ రహస్యం ఏంటీ..?

దేవ భూమిగా పిలువబడే హిమాచల్ ప్రదేశ్‌లోని సుందర కులూవ్యాలీ ప్రాంతం అరుదైన శైవ క్షేత్రంగానే కాకుండా పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది. ఈ కులూ వ్యాలీలో ఉన్న బిజిలీ మహాదేవ్ మందిర్‌లో పరమశివుడు మహదేవ్‌గా భక్తులచే పూజలందుకుంటున్నాడు. అయితే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహదేవ్ మందిర్‌పై పిడుగుపడి ముక్కలైన శివలింగం..తిరిగి మరుసటి రోజుకల్లా అతుక్కోవడం ఈ బిజిలీ మహదేవ్ మందిరం ప్రత్యేకత. ఇంతటి అద్భుతం దేశంలో మరెక్కడా చూడలేం..పూర్తి …

Read More »

తిరుమల ఏడుకొండల పేర్లేంటి..? ఒక్కో కొండకు ఉన్న పరమార్థం ఏంటీ..?

తిరుమల తిరుపతి ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి కలియుగదైవంగా పూజలందుకుంటున్నాడు. స్వామి వారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులు కాలినడకన ఏడుకొండలు ఎక్కి తిరుమలకు చేరుకుంటారు. ప్రతి నిత్యం గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగుతాయి. ఈ ఏడుకొండలు ఎక్కుతుంటే భక్తులు అలౌకిక అనుభవానికి లోనవుతారు. అసలు తిరుమల ఏడుకొండల పేర్లేంటి…ఒక్కో కొండకు పరమార్థం ఏంటో తెలుసుకుందాం. తిరుమల ఏడుకొండలను వృషభాద్రి, వృషాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వేంకటాద్రి, …

Read More »

శ్రీవేంకటేశ్వరస్వామికి గోవింద నామం ఎలా వచ్చింది…?

తిరుమల తిరుపతి ఏడుకొండలపై కొలువై…ప్రపంచవ్యాప్తంగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్న కలియుగదైవం…శ్రీ వేంకటేశ్వరస్వామి. ఏడుకొండలవాడు, నారాయణ, శ్రీనివాసుడు, వేంకటేశ్వరుడు, శ్రీ మన్నారాయణ, గోవిందా, ముకుందా…ఇలా ఏ పేరుతో పిలిచినా ఇట్టే పలికి భక్తులను కరుణించే స్వామి… శ్రీ వేంకటేశ్వర స్వామి. ఇక ఏడుకొండవాడిని దర్శించేందుకు వచ్చే భక్తులంతా గోవిందా గోవిందా అంటూ కొండ ఎక్కుతారు. తిరుమలలో స్వామివారిని దర్శించి తిరిగి వచ్చేంత వరకు గోవింద నామాన్ని సర్మిస్తూనే ఉంటారు. ఇలా శ్రీ …

Read More »

తిరుమలలో L1, L2 ,L3 దర్శనాల రద్దుపై ఏపీ హైకోర్ట్ తీర్పు…!

తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనంలో ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3లను రద్దుచేస్తున్నట్టు ఇటీవల టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. . ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు.. సామాన్య భక్తులకు మరింత సులభంగా, సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3లను రద్దు చేస్తున్నట్లు వైవీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat