టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ఆత్మహత్యకు సంబంధించి కీలకమైన పోస్ట్మార్టమ్ రిపోర్ట్లోఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఒక పక్క వరుసగా చుట్టుముట్టిన కేసులు, చంద్రబాబు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం, కుటుంబ కలహాల నేపథ్యంలో కోడెల మానసికంగా కుంగిపోయారు. ఇక చావే తనకు దిక్కు అని భావించి కోడెల గత ఆదివారం ఉదయం 24 నిమిషాల పాటు ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత గదిలోకి వెళ్లి ఆత్మహత్య …
Read More »కోడెల ఆత్మహత్య…కొడుకు శివరాంపై విచారణకు రంగం సిద్ధం..!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్రావు ఆత్మహత్య కేసులో ఆయన కొడుకు శివరాం పై విచారణకు రంగం సిద్ధం చేశారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో కొడుకు వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీ పోలీసుల నుంచి తమకు సమాచారం అందిందని వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ …
Read More »సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం…!
ఏపీలో సీఎం జగన్ 100 రోజుల్లోనే 100 కు పైగా ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకుని దేశంలోనే మూడవ అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సంక్షేమ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాదికిపైగా సాగిన సుదీర్ఘ పాదయాత్రలో వైయస్ జగన్ నిరుపేద ప్రజలు, వృద్ధులు, చిన్నారులు అంధత్వంతో బాధపడడం చూసి చలించిపోయారు. అందుకే అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఏ …
Read More »డైలీ ఈ గాడ్జెట్ వాడితే బామ్మలు కూడా భామల్లా మెరిసిపోవచ్చు…!
ఓ బేబీ సినిమా చూశారుగా…ఆ సిన్మాలో అరవై ఏళ్ల లక్ష్మీ..ఇరవై ఏళ్ల సమంతలా మారిపోయి తెగ అల్లరి చేస్తుంది. అయితే అది రీల్ లైఫ్..రియల్ లైఫ్లో సాధ్యం కాదంటారా..అబ్బే ఎందుకు సాధ్యం కాదండి.. 60 ఏళ్ల బామ్మలు కూడా 20 ఏళ్ల భామల్లా మెరిసిపోవచ్చు అనేది నేటి టెక్నాలజీ మాట. ప్రెజెంట్ బిజీ బిజీ లైఫ్లో జెంట్స్, లేడీస్ ఎవరికైనా 30 ఏళ్లు దాటాయంటే..ముఖంపై ముడతలు, కళ్ల కింద చారలు …
Read More »షాకింగ్..పట్టపగలు పూజారే దొంగతనం చేయించే అమ్మవారి ఆలయం దేశంలో ఎక్కడ ఉందో తెలుసా..?
ఏంటీ టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా…పట్టపగలు అమ్మవారి ఆలయంలో పూజారే దొంగతనం చేయించడం ఏంటని అనుకుంటున్నారా…అవును..ఇది నిజం..ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ జిల్లాలోని చూడియాలలోని ఓ ఆలయంలో కొందరు పట్టపగలే దొంగతనం చేసి అక్కడ నుంచి మళ్లీ వెనుదిరిగి చూడకుండా పారిపోతారు. అక్కడ ఉన్న పూజారీ, పోలీసులు కూడా దొంగతనం చేసి పారిపోయే వారిని పట్టుకోవడానికి ప్రయత్నించరు. స్థానిక చూడామణి ఆలయంలో ప్రతి రోజూ జరిగే తంతు ఇది. కొందరు భక్తులు రావడం …
Read More »ఈ ఆర్టికల్ చదివితే జన్మలో టూత్పేస్ట్తో బ్రష్ చేయరు..!
పూర్వం పొద్దున్నే పళ్లు తోముకోవడానికి వేపపుల్లలు వాడేవారు, లేకుంటే బొగ్గువాడేవారు..కానీ కాలక్రమేణా టూత్పేస్ట్లు అందుబాటులో వచ్చాయి. ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా వేపపుల్లలు, బొగ్గుతో పళ్లు రుద్దుకోవడం మాయమైపోయింది. మారుమూల పల్లెలలో కూడా టూత్ పేస్ట్ల వాడకం పెరిగిపోయింది. మార్కెట్లో రకరకాల టూత్పేస్ట్లు అందుబాటులోకి వచ్చాయి. మనందరికీ …పొద్దున్నే లేవగానే టూత్పేస్ట్తో బ్రష్ చేసుకోవడం అలవాటైపోయింది. ఒకోసారి మనకు తెలియకుండానే టూత్పేస్ట్ మింగేస్తుంటాం కూడా. అయితే డైలీ టూత్పేస్ట్తో బ్రష్ చేయడం …
Read More »బ్రేకింగ్…అమరావతిలో రోడ్డు ప్రమాదం…పలువురికి తీవ్ర గాయాలు..!
అమరావతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే అదే సమయంలో అటుగా వెళుతున్న ఏపీ ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ఈ ప్రమాద ఘటనను గమనించి వెంటనే స్పందించారు. క్షతగాత్రులను తన కారులోనే ఆసుప్రతికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే… కృష్ణా జిల్లా ఆత్కూరు వద్ద మంగళవారం ఆటోను కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో మానికొండకు చెందిన …
Read More »చంద్రబాబు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు..బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ఆత్మహత్యపట్ల అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ప్రగాఢ సంతాపం తెలిపాయి. అయితే చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు కోడెలపై వరుసగా కేసులు పెట్టి వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ప్రభుత్వ హత్య అంటూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్లోమీడియా ఛానల్స్ అన్నీ కోడెలను ప్రభుత్వమే బలితీసుకుందంటూ వైసీపీపై అసత్యకథనాలు ప్రసారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే …
Read More »ఛీఛీ..కోడెల అంత్యక్రియల్లో కూడా ఇంత నీచమా …!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు తన రాజకీయ జీవితం చరమాంకంలో ఎదురైన ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం..అయితే వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా కక్ష గట్టి కేసులతో వేధించడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ..ఇది ప్రభుత్వ హత్య అంటూ చంద్రబాబు శవరాజకీయం చేశాడు. నిజానికి కోడెలపై కేసులు గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో ఆయన కుటుంబ సభ్యుల అవినీతి, ఆగడాలకు బలైపోయిన బాధితులు పెట్టినవి..ఏ …
Read More »ఏపీ సీఎం జగన్కు థ్యాంక్స్ చెప్పిన పీఎం మోదీ…!
నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు. 69 వ జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రధాని మోదీకి ప్రపంచ దేశాల అధిపతులు, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇవాళ మోదీ బర్త్డేను పురస్కరించుకుని..ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. జీవితాంతం ఇలానే సంతోషంగా, …
Read More »