Home / shyam (page 116)

shyam

చంద్రబాబు అందుకే ఇల్లు ఖాళీ చేయనని మొండికేస్తున్నాడా..?

ఏపీ రాజధాని అమరావతిలో కృష్ణానది కరకట్టపై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే ఈ అక్రమనివాసంలోని ప్రజావేదికను కూల్చివేసిన సంగతి తెలిసిందే.. తాజాగా ఆయన నివాసం కూల్చివేతకు సీఆర్‌డీఏ అధికారులు మరోసారినోటీసులు ఇచ్చారు. కాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కృష్ణానది వరద ముంపుకు ముందే చంద్రబాబు ఇంటితో సహా …

Read More »

తిరుమల బ్రహోత్సవాలలో శ్రీవారికి బదులుగా మలయప్పస్వామిని ఎందుకు ఊరేగిస్తారు..?

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు ధ్వజారోహణతో మొదలై…8 వ తేదీ చక్రస్నానం, ధ్వజావరోహణతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ 9 రోజుల పాటు శ్రీవారు ఉత్సవమూర్తిగా తిరుమల మాడవీధుల్లో రోజుకో వాహనంపై ఊరేగుతూ భక్తులను కరుణిస్తాడు. ఈ ఊరేగింపులో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి బదులుగా మలయప్పస్వామి ఉత్సవమూర్తిగా రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తాడు. అదేంటి ఉత్సవమూర్తిగా …

Read More »

హ‍ుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో గెలుపు టీఆర్ఎస్ పార్టీదే..!

తెలంగాణలో ఇప్పుడు హుజూర్‌నగర్ ఉప ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నల్లొండ పార్లమెంట్ స్థానానికి ఎన్నిక కావడంతో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 21 న హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌పై స్వల్ఫ మెజారిటీతో ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డినే అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. …

Read More »

బ్రహ్మోత్సవాల వేళ..సీఎం జగన్ సంచలన నిర్ణయం..భక్తుల హర్షం…!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్న తరుణంలో ఏపీలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. .రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాల్లోని ఉద్యోగాల్లో అన్యమతస్థులను అనుమతించేది లేదని, ఇక నుంచి హిందువులకే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు ఏపీలోని అన్ని దేవాలయాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఆయా …

Read More »

పబ్లిక్‌గా మందేసి అమ్మాయితో చిందేసిన బీజేపీ ఎమ్మెల్యే..వైరల్ వీడియో…!

ఉత్తరాదిన బీజేపీ ఎమ్మెల్యేలు రోజు రోజుకీ దిగజారిపోతున్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అమ్మాయిలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, తుపాకీలతో హల్‌చల్‌ చేయడం, తమను ఎదిరించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడడం..తాగి, అమ్మాయిలతో చిందులు వేయడం బీజేపీ ఎమ్మెల్యేలకు కామన్ అయిపోయింది. తాజాగా   ఓ బీజేపీ ఎమ్మెల్యే పబ్లిక్‌గా చుక్కేసి బార్‌ డ్యాన్సర్‌తో చిందేశాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన …

Read More »

రేపు సీఎం జగన్ చేతుల మీదుగా గ్రామ సచివాలయ ఉద్యోగులకు నియామకపత్రాలు…!

ఏపీలో గతంలో ఎన్నడూ లేనంతగా జగన్ సర్కార్ ఒకేసారి 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అతి తక్యువ వ్యవధిలోనే పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి, ఇటీవల తుదిఫలితాలను ప్రకటించింది. కాగా రేపు అనగా సెప్టెంబర్ 30 నుంచి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల నియామక పత్రాలు అంజేయనున్నారు. ఈ మేరకు రేపు ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని ఎ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో …

Read More »

వేయిస్తంభాల గుడిలో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ప్రత్యేక పూజలు…!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తెలంగాణ ధర్మ ప్రచార యాత్రను ప్రారంభించారు. ఈ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు స్వామి వారు ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో పర్యటిస్తారు. పర్యటన నిమిత్తం నిన్న వరంగల్‌కు చేరుకున్న స్వామివారికి భక్తులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ ఉదయం రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంతరావు …

Read More »

వరంగల్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర ప్రారంభం…!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర ప్రారంభం అయింది. ఇవాళ వరంగల్ నగరంలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు గారి స్వగృహంలో భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌తోపాటు, పలువురు ప్రముఖలు స్వామివారిని సందర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఓరుగల్లు పర్యటనలో భాగంగా అక్టోబర్ …

Read More »

బతుకమ్మ సంబురాల్లో టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత..!

తెలంగాణవ్యాప్తంగా సెప్టెంబర్ 28, శనివారం నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు సాగే ఈ పూల పండుగ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగనుంది. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ బతుకమ్మ సంబురాలు ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత తన నివాసంలో బతుకమ్మ ఆడారు. తన ఇంటి ఆవరణలో బతుకమ్మకు పూజలు చేసిన …

Read More »

బ్రెస్ట్ క్యాన్సర్‌ను నయం చేసే బెస్ట్ మెడిసిన్ ఇదే…!

మహిళలను ప్రధానంగా పట్టిపీడించే సమస్య బ్రెస్ట్ క్యాన్సర్..ప్ర‌పంచంలోని అనేక దేశాల్లోనే కాదు..మ‌న దేశంలోనూ చాలా మంది మ‌హిళ‌లు ఈ బ్రెస్ట్ క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నారు. మ‌న దేశంలోని ప్ర‌తి 10 మంది మ‌హిళ‌ల్లో ఇద్ద‌రు బ్రెస్ట్ క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్న‌ట్లు స‌ర్వేలు చెబుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్స‌ర్ ఆరంభంలో ఉంటే.. వ‌క్షోజాల‌పై ఉండే చ‌ర్మ క‌ణాల్లో మార్పులు వ‌స్తాయి. దీంతో ఛాతిలో నొప్పిగా, అసౌక‌ర్యంగా ఉంటుంది. ఛాతిపై ఉన్న చర్మం లోప‌లికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat