Home / KSR (page 9)

KSR

ఐటీ మినిస్టర్‌ కేటీఆర్ ఫోటో వైరల్..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఒకవైపు అధికారక పర్యటనలతో బిజీబిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియా మరి ముఖ్యంగా ట్విట్టర్లో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారనే సంగతి విదితమే. ట్విట్టర్లో ఎవరైన తమ సమస్యను.. బాధను విన్నవించుకుంటే క్షణాల్లో స్పందించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటారు మంత్రి కేటీఆర్ . అంతేకాకుండా మంత్రి కేటీఆర్ సమకాలిన విషయాలపై కూడా స్పందిస్తారు. తాజాగా …

Read More »

అభిమాని ఫ్యామిలీకి రూ.10 లక్షల ఆర్థిక సాయం..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. తన అభిమానికిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సరిగ్గా నెల క్రితం మెగాస్ట్రార్ చిరంజీవి ఆభిమాని..గ్రేటర్ హైదరాబాద్ సిటీ చిరంజీవి యూత్ ఫ్యాన్స్ అధ్య్క్షుడు నూర్ మహమ్మద్ గుండెపోటుతో చనిపోయారు. మహమ్మద్ మరణ వార్త తెలుస్కున్న చిరంజీవి సికింద్రాబాద్ లో మహమ్మద్ ఇంటికి స్వయంగా వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరమార్శించి.. అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసానిచ్చాడు. …

Read More »

సీఎం జగన్ బాటలో సూపర్ స్టార్ రజనీ

ఒకరేమో దాదాపు పదేళ్ల పాటు అనేక అవమానాలు.. హేళనలు.. కష్టాలను ఎదురర్కుని .. ముఖ్యమంత్రి అయిన విశేష ఆదరణ ఉన్న యువనేత.. మరోకరేమో సినిమాల్లో తన నటనతో.. స్టైల్స్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు యావత్తు ప్రపంచమంతా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో.. వారే ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. మరోకరు సూపర్ స్టార్ రజనీకాంత్. అయితే సరిగ్గా రెండేళ్ల కిందట …

Read More »

పట్టుచీరెలపై కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రాలు

దాదాపు పద్నాలుగేళ్ళ పాటు కోట్లాడి తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చి.. గత ఆరు ఏళ్ళుగా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా పలు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తూ.. అన్ని వర్గాల ప్రజల మన్నలను అందుకుంటున్న ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ,మంత్రి కేటీ రామారావుపై రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ కాలనీలో నివాసముంటున్న నేత కార్మికులు నర్సింహాస్వామి,హరిప్రసాద్ లు తమ …

Read More »

ఈనెల 7న జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో లైన్ ప్రారంభం!

హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. నగర వాసులకు జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కిలోమీటర్ల మేర మెట్రో ప్రయాణం అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న కారిడార్-2ని.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 7న సాయంత్రం 4 గంటలకు జేబీఎస్-ఎంజీబీఎస్‌ మెట్రో లైన్‌ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 9 …

Read More »

డిపాజిట్ల దారులకు మోదీ సర్కారు గుడ్ న్యూస్

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం డిపాజిట్ల దారులకు తీపికబురు అందించింది.2020-21 సార్వత్రిక బడ్జెట్లో భాగంగా బ్యాంకు వినియోగదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్తను తెలియజేస్తూ” బ్యాంకు డిపాజిట్లపై ప్రస్తుతం రూ.1 లక్ష వరకు ఉన్న ఇన్సూరెన్స్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ ప్రతిపాదించారు. ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఏదైనా బ్యాంకు దివాళా తీస్తే.. సదరు బ్యాంకు కస్టమర్లకు అసలు మొత్తం, వడ్డీలపై …

Read More »

ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శనివారం 2020-21ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఈ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగులకు శుభవార్తను తెలియజేశారు. రూ.5లక్షల వరకు ఆదాయపు పన్నును మినహయిస్తున్నాము అని ఆమె స్పష్టం చేశారు. అయితే రూ.5లక్షల నుండి 7.5లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి 10శాతమే పన్ను విధించనున్నట్లు …

Read More »

డిగ్రీ చదవాలనుకునే వారికి కేంద్రం శుభవార్త

డిగ్రీ చదవాలని అనుకునేవారికి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇక నుండి సరికొత్త విద్యా విధానం ద్వారా డిగ్రీ ఆన్ లైన్లో కూడా చదువుకునే అవకాశం కల్పించబోతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రకటించారు.దేశంలో ముందంజలో ఉన్న మొత్తం వంద జాతీయ విద్యాలయాల్లో ఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు ఆమె అన్నారు.అంతేకాకుండా దేశంలో నేషనల్ పోలీస్ …

Read More »

రైతన్నలకు కేంద్రం శుభవార్త..!!

దేశంలో సంక్షోభంలో కూరుకుపోయిన అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా సాగు ,వ్యవసాయ రంగానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు పదహారు సూత్రాల కార్యాచరణను ప్రకటించింది. ఈ రోజు శనివారం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వచ్చే రెండేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. మొత్తం 6.1కోట్ల మంది రైతులు ప్రధాన మంత్రి …

Read More »

ఐబీఎం సీఈవోగా ఇండియన్

అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సీఈఓ ల జాబితాలో మరో ఇండీయన్ చేరారు. అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీ దిగ్గజం ఐబీఎం సీఈఓగా భారత సంతతికి చెందిన వ్యక్తి నియమితులైనారు. ఆ పదవీలో ఉన్న రోమెట్టి పదవీ విరమణ చేశారు. దీంతో అరవింద్ కృష్ణ(57)ని నియమిస్తూ ఐబీఎం ఒక ప్రకటనను విడుదల చేసింది.ప్రస్తుతం ఆ కంపెనీ క్లౌడ్ అండ్ కాగ్నిటివ్ సాప్ట్ వేర్ విభాగానికి చీఫ్ గా అరవింద్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat