గ్రామాల, పట్టణాల గుణాత్మక అభివృద్దిలో పంచాయితీరాజ్ మున్సిపల్ చట్టాల పటిష్ట అమలు కీలకమని, ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం ఉన్న చట్టాలను సవరించుకుంటూ మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం వున్నదని, తద్వారా ప్రజలకు గ్రామాలు మున్సిపాలిటీ స్థాయిల్లో సుపరిపాలన అందించగలుగుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రంలో పంచాయితీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు తెస్తున్న నూతన పంచాయితీరాజ్ చట్టం అమలు కోసం …
Read More »ఘనంగా అషాడబోనాల ఉత్సవాలు..!!
అషాడబోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు 15 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల పండుగ ఏర్పాట్లపై రాష్ట్ర హోం శాఖా మంత్రి మహమ్ముద్ అలీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి సోమవారం సచివాలయంలో సమీక్షించారు. పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జులై 4 న గోల్కొండ బోనాలు, జులై 21 న …
Read More »ఏపీ సీఎం వైఎస్ జగన్ కోసం పీఎం వెయిటింగ్..!!
ప్రధాని మోదీ ఆదివారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మోడీకి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ముందుగా తిరుమలకు చేరుకున్న పీఎం మోడీ కాన్వాయ్ లో నుంచి నరేంద్ర మోడీ దిగారు. దిగి పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని ఏపీ సీఎం గురించి అడిగారు. వచ్చేస్తున్నారని చెప్పినా జగన్ వచ్చేంత వరకూ ఆగి సీఎంతో పాటు …
Read More »బాబుకు షాక్…పార్టీకి దేవేందర్గౌడ్ గుడ్బై?
తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే లేని విధంగా ఏపీలో ఓటమి పాలవడం…తెలంగాణలో పోటీ చేయలేని స్థితికి చేరిపోవడం వంటి దారుణమైన అవమాన పరిస్థితులు ఓ వైపు కొనసాగుతుండగా….మరోవైపు ముఖ్యనేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏమాత్రం కనిపించని నేపథ్యంలో ఇలా సీనియర్లు అసంతృప్తితో ఉండటాన్ని భారతీయ జనతాపార్టీ క్యాష్ చేసుకుంటోంది. తెలంగాణలో ఇలా ఓ ముఖ్యనేతకు త్వరలో కాషాయ కండువా కప్పనున్నట్లు ప్రచారం …
Read More »జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన టీఆర్ఎస్..!!
ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు జరిగిన జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో కూడా గతంలో ఎక్కడా, ఎప్పుడూ లేని విధంగా నూటికి నూరుశాతం 32 జెడ్పీ స్థానాల్లో 32 స్థానాలు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కంటే పరిషత్ ఎన్నికల పోలింగ్ …
Read More »కేటీఆర్ ని అభినందించిన సీఎం కేసీఆర్.. ఎందుకటే..?
స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టియారెస్ పార్టీ, జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికలో వినూత్నమైన పంథాను ఎంచుకున్నది. సామాజిక సంతులనం, ఉద్యమ నేపథ్యాలకు పెద్ద పీఠ వేసింది. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా అన్ని జిల్లా స్థానాలను గెలుచుకున్న టిఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికలో బిసి, ఎస్సీ, ఎస్టీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తం 64 స్థానాలకు ఈరోజు జరిగిన జడ్పీ చైర్మన్, …
Read More »లియాన్ బ్యాటరీ… ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధం..సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో గిగా స్కేల్ లి – అయాన్ బ్యాటరీల తయారి యూనిట్ ను ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియోకాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్మించాలని తలపెట్టిన 5 గిగావాట్ల …
Read More »ఈ ఏడాదే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నింపుతాం.. సీఎం కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారా ఈ ఏడాదే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నింపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద నిర్మిస్తున్న పంపుహౌజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పనులను ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం పరశీలించారు. రాంపూర్ వద్ద నిర్మిస్తున్న ఎనిమిది పంపు హౌజ్ పనులను సందర్శించారు. పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో …
Read More »మేడిగడ్డ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం జగిత్యాల జిల్లా రాంపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పంప్హౌస్ను పరిశీలించారు. పనుల పురోగతిపై నవయుగ ఛైర్మన్ సి.విశ్వేశ్వరరావుతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అనంతరం మేడిగడ్డ చేరుకుని వ్యూ పాయింట్ నుంచి బ్యారేజీ పనులను పరిశీలించారు. పెండింగ్ పనుల పూర్తికి అధికారులకు దిశానిర్దేశం …
Read More »హరీష్ బర్త్ డే…కేటీఆర్ ఏమని ట్వీట్ చేశారంటే..?
సోమవారం ( జూన్ 3 ) మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇవాళ అయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మరోవైపు హరీష్ రావు కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ‘సిద్దిపేట ఎమ్మెల్యే, డైనమిక్ లీడర్ హరీష్రావు గారికి నా …
Read More »